Home Search
రాజ్భవన్ - search results
If you're not happy with the results, please do another search
కర్నాటక రాజ్భవన్కు బూటకపు బాంబు బెదిరింపు
బెంగళూరు: కర్నాటక రాజ్భవన్కు సోమవారం రాత్రి ఒక బూటకపు బాంబు బెదిరింపు వచ్చింది. రాజ్భవన్లో బాంబు పెట్టినట్లు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెంగళూరు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే...
రాజ్భవన్పై పెట్రోల్ బాంబు దాడి..
చెన్నై : తమిళనాడు రాజ్భవన్ మెయిన్గేట్పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులు విసిరిన సంఘటనపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. ఈ దాడి సంఘటనను పోలీస్లు సీరియస్గా తీసుకోవడం లేదని తమిళనాడు...
రాజ్భవన్లో ధర్నా చేసుకోండి..
కోల్కతా : ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ విషయంపై అయినా ఏకంగా రాజ్భవన్లోపలే ధర్నాకు దిగవచ్చునని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని,...
రాజ్భవన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు..
హైదరాబాద్: రాజ్భవన్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్...
రాజ్భవన్లో ‘ఎట్ హోం’.. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః స్వాంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో మంగళవారం నిర్వహించనున్న ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. రాజ్భవన్...
రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్ : రాష్ట్ర మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ను కలిసింది. రాష్ట్రంలో గత పదిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని...
రాజ్భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్: తెలంగాణలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసౌ సౌందరాజన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనికుల గౌరవ వందనం...
రాజ్భవన్లోనే రిపబ్లిక్ వేడుకలు
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లోనే కవాతుతో కూడిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజ్భవన్లోనే పరేడ్...
రాజకీయ రాజ్భవన్లు!
రాజ్భవన్లు రాజకీయ భవన్లుగా మారడం దేశానికి, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పట్టిన అరిష్టం. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో గవర్నర్లను దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిన సందర్భాలున్నాయి. ఎస్ఆర్ బొమ్మైయ్ కర్నాటక...
రాజ్భవన్లో ఉంటూ రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ...
తమిళ రాజ్భవన్కు కత్తెర!
‘విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (విసి) నియామకంలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయం తీసుకునే సత్సంప్రదాయం ఇటీవల కొంత కాలంగా కనుమరుగైంది. గత నాలుగు సంవత్సరాలుగా గవర్నర్లు విసిల నియామకంపై తమకే తిరుగులేని...
రాజ్భవన్ను నియంత్రించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
కేరళ గవర్నర్ మండిపాటు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్కు మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం శనివారం కొత్త మలుపు తిరిగింది. రాజ్భవన్ను నియంత్రించే అధికారం ఎవరికీ లేదని, రాజ్యాంగం ప్రకారం...
రాజ్భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సిఎం భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి కెసిఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
రాజ్భవన్లో ఘనంగా పొంగల్ వేడుకలు
హైదరాబాద్: సంప్రదాయ పద్ధతిలో రాజ్భవన్లో ఘనంగా పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పొంగల్ వంటకాన్ని తయారు...
రాజ్భవన్లో గవర్నర్ ఆయుధ పూజ..
ప్రజలు సుఖ, శాంతులతో వర్థిల్లాలి
రాజ్భవన్లో పూజలు నిర్వహించిన గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్: విజయదశమి సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఆయుధపూజలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని పూజలు నిర్వహించారు. సెక్యూర్టీ సిబ్బంది ఆయుధాలు, వాహనాలకు గవర్నర్...
రాజ్భవన్కూ తాకిడి
28 మంది భద్రతా సిబ్బంది, రాజ్భవన్లో పనిచేసే మరో 20 మందికి కరోనా పాజిటివ్
395 మందికి పరీక్షలు...347 మందికి నెగెటివ్
గవర్నర్, ఇతర సీనియర్ అధికారులు సేఫ్
రెడ్జోన్లో ఉన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు...
రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...
సుప్రీం చురకలతో 24 గంటల్లో పొన్ముడితో ప్రమాణం చేయించిన గవర్నర్
డిఎంకె సీనియర్ నేత కె పొన్ముడి శుక్రవారం తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర వివాదాస్పద గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ఇక్కడ రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేయించారు....
జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు
నేడు బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
నగరంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17,18 తేదీల్లో హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు...