Home Search
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి - search results
If you're not happy with the results, please do another search
కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : దేశంలోని భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన కీలక మార్పుల బిలులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) ఇతర కమిషనర్ల స్థాయి అధికారుల...
ఏపిలో తెలంగాణ ఉద్యోగులకు ఎన్నికల సెలవు
హైదరాబాద్ ః తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం గురువారం సెలవును ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉండటంతో ఏపిలో ఉద్యోగం చేస్తున్న పలువురికి తెలంగాణలో...
రాష్ట్రపతికి కొత్త ఓటరు కార్డు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరుకార్డు అందుకున్నారు.ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి. కృష్ణమూర్తి మంగళవారం స్వయంగా రాష్ట్రపతి భవన్కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ఓటరు కార్డును అందజేశారు.ఈ...
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు వ్యాపారం అరికట్టాలి: ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు...
ముగిసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు
పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లపై దృష్టి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, అసెంబ్లీ నియోజకవర్గం మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ కార్యక్రమాలు చాలా...
మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణ,మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్...
నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ
న్యూఢిల్లీ ః దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తన కసరత్తును ముమ్మరం చేసింది. శుక్రవారం (నేడు) ఎన్నికల సంఘం పరిశీలకుల సమావేశం ఏర్పాటు అయింది. ఐదు రాష్ట్రాల...
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన!
న్యూఢిల్లీ: త్రిపురలోని 60 నియోజకవర్గాలకు 13వ అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం ప్రకటన విడుదలచేసిందని ఓ అధికారి తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జనవరి 30వరకు సమర్పించాల్సి ఉంటుంది....
ఎన్నికలలో ఒక్కసీటు పోటీ పరిమితి
కేంద్రానికి సిఇసి రాజీవ్ సూచన
న్యూఢిల్లీ : ఎన్నికలలో ఒక అభ్యర్థి రెండు సీట్ల నుంచి పోటీ చేయరాదనే ప్రతిపాదనను ఎన్నికల సంఘం మరోమారు ప్రస్తావించింది. పలు స్థానాల పోటీ నిషేధంపై నిర్ణయం తీసుకునే...
జులై 18న రాష్ట్రపతి ఎన్నిక
15 నుంచి నామినేషన్ల ప్రక్రియ
అవసరమైతే 21న ఎన్నిక 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం
న్యూఢిల్లీ: భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు జులై 18వ తేదీన జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర...
షెడ్యూల్ ప్రకారమే యుపి ఎన్నికలు
ఎన్నికలను వాయిదా వేయొద్దని అన్ని పార్టీలు కోరాయి
కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం
పోలింగ్ గంట పొడిగింపు
సిఇసి సతీశ్ చంద్ర స్పష్టీకరణ
లక్నో: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్త్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా అయిదు...
ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు
11న ఓట్లు లెక్కింపు, ఎన్నికల కమిషన్ ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నిక లు జరగబోతున్నాయి. అదే నెల 11న ఓట్ల లె క్కింపు ఉంటుంది. ఆ రోజే ఫలితాలు వెలువడవచ్చని...
బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు..
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్...
ఆ ఉద్యోగులకు ప్రోత్సాహక గౌరవ వేతనం చెల్లించాలి
ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను కలిసిన ట్రెసా ప్రతినిధి బృందం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమర్దవంతంగా విధులు నిర్వహించిన రెవెన్యూ అధికారులకు ప్రోత్సాహక గౌరవ వేతనం చెల్లించాలని...
ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలనను వినియోగించుకోవాలి
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3, తేదీల్లో తలపెట్టిన ఓటర్ల జాబితాల ఇంటింటి...
ఎంపీలో పోలింగ్ అధికారుల సస్పెన్షన్
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రెండుమూడు రోజుల్లో జరగనుండగా, బాలాఘాట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెన్షన్ కు గురయ్యారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గోపాల్ కుమార్ సోనీ...
పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారుల జాప్యం: సిఈవోను కలిసిన ఎస్టీయూ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పోస్టల్ బ్యాలెట్ అంశంపై ఎస్టీయూ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ల...
ఇక హెలీ ‘వార్’
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు పోటీ
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు....
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు ముందంజ
ఆ పార్టీల అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులకు అవకాశం
సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షలు,
డబుల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.2.75 లక్షలు
ఉదయం 10...