Home Search
రుయా ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు
హైదరాబాద్ : తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బర్డ్ లో అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రాన్ని...
తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం సంభవించిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాద సంఘటనలలో మొత్తంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం మూడు...
తిరుపతిలో రోడ్డు ప్రమాదం… మహబూబాబాద్ వాసులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టిసి బస్సును కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో...
తిరుపతిలో రైలు బోగీలో మృతదేహం కలకలం
అమరావతి: రైలు బోగీలో మృతదేహం కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. కృష్ణా ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందికి తెలియజేశారు. మృతదేహం వద్ద...
తిరుమలలో తోపులాట
మన తెలంగాణ/హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్ల వద్ద తోపులాట జరిగింది....
లోయలో పడిన బస్సు: చిన్నారి సహా 8 మంది మృతి
అమరావతి: చిత్తూరు జిల్లాలోని భాకరాపేట వద్ద ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిన ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్,మహిళ, చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. పెళ్లి...
తిరుపతిలో హృదయ విదారక ఘటన..
చిత్తూరు: తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండడం అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా రాజ్యలక్ష్మి తన...
చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగుల బీభత్సం
అమరావతి: చిత్తూరు గ్రామీణ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం ఉదయం నుంచి నలుగురిపై 2 ఏనుగులు దాడిచేశాయి. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు జీడి నెల్లూరు...
ప్రాణవాయువు అందక 11 మంది మృతి
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోరం
ఆక్సిజన్ సరఫరాలో లోపంతో విషాదం, ఐసియులో 140మంది కరోనా రోగులు, మరో 13 మంది పరిస్థితి విషమం
ఆసుపత్రిలో రోగుల బంధువుల ఆర్తనాదాలు, సిబ్బందితో గొడవ
20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన...
రైలు పట్టాలపై బాంబు పేలుడు కలకలం
ఆంధ్రప్రదేశ్/చిత్తూరు : రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు మేపడానికి వచ్చిన శశికళ అనే మహిళ...
ఎపిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 13మంది మృత్యువాత పడ్డారు. ఈక్రమంలో ఓ కేసు నిమిత్తం చిత్తూరు జిల్లాకు విచారణకు వెళుతున్న కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసులు మృతి...
ప్రేమ పెళ్లి… భార్యను చంపి… కరోనాతో..
అమరావతి: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు... దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో కన్న కూతురు ఎదుటే భార్యను భర్త చంపి కాల్చేశాడు. అనంతరం కరోనాతో చనిపోయిందని ఆమె పుట్టింటి వారిని నమ్మించాడు. ఇంట్లో ఉన్నప...