Thursday, March 28, 2024
Home Search

రైతు - search results

If you're not happy with the results, please do another search
Harish Rao Meets Farmers in Jangaon

రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా మంత్రులు పరామర్శించిన పాపాన...

పంట నష్టపోయిన రైతులకు పరిహారం

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి/భిక్కనూర్: అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారెవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని...
Tammineni

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి..రుణమాఫీ ప్రకటించాలి

సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల,...

పంట నష్టంపై రైతు వారీ సర్వే…

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవలి అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై గురువా రం నుంచి రైతు వారీగా సర్వే చేయాలని వ్యవ సా యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర...

సిఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు?

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని...
KTR @ fever

రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్

హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...
Jagadeesh reddy comments on Congress govt

రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుంది: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితికి తెలంగాణ చేరుకుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి చురకలంటించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో...

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అనంతసాగర్‌లో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మెంగళి...
woman farmer died with current shock

పొలంలో విద్యుత్ తీగ తగిలి మహిళా రైతు మృతి

అమరావతి: పొలంలో విద్యుత్ తీగ తగలడంతో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిలా పెదవేగి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రామసింగవరం గ్రామంలో శోంఠి...
Telangana Cabinet Meeting 2024

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్లు: కేబినెట్ ఆమోదం

మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందులో భాంగంగానే మహిళల కోసం అనేక సంక్షేమా పథకాలను తీసుకొస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రమంత్రి వర్గం...
KTR respond on farmer tweet

ఆ ఇద్దరు రైతులను కలుస్తా: కెటిఆర్

హైదరాబాద్:  ఓ రైతు భావోద్వేగమైన వీడియోపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. రైతు ఆర్తనాదాలు తన హృదయాన్ని కదిలించాయని, తాను త్వరలోనే ఆ రైతును కలుస్తానని వివరణ ఇచ్చారు....

రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్

రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్‌ఎ...

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

రైతులను కరెంట్ రూపంలో మృత్యువు కబళించింది. కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం...

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: పియూష్ గోయల్

రైతుల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రైతు నాయకులు దీన్ని అర్థం చేసుకుని తమ నిరసనను విరమించుకుంటారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు....
Judicial inquiry into death of young farmer: Haryana High Court

యువ రైతు మృతిపై న్యాయ విచారణ

చండీగఢ్: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో సుభ్‌కరన్ సింగ్ అనే 21 సంవత్సరాల రైతు ప్రాణాలు కోల్పోయిన రెండు వారాల తర్వాత ఆయన మృతిపై పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం న్యాయ విచారణకు ఆదేశించింది. కొన్ని...
Telangana govt support farmers

రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: తుమ్మల

హైదరాబాద్: రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్...
Modi govt treating farmers like enemies says Mallikarjun Kharge

రైతులు శత్రువులా ?

మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’ హక్కుల డిమాండ్‌కు వారికి ఇచ్చే ప్రతిఫలమా వ్యతిరేకత ? కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’ అని, రైతులు తమ హక్కులు డిమాండ్...
Supreme Court declines to consider farmers demands

రైతుల డిమాండ్లపై ఆదేశాలు ఇవ్వలేం

న్యూఢిల్లీ: రైతుల న్యాయమైన డిమాండ్లను పిరశీలించాలని, శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి వీలుగా అన్ని అడ్డంకులను తొలగించి దేశ రాజధానిలో సమావేశవ్వడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు...
Sustainable income for farmers with plant-based resources

వృక్ష ఆధారిత వనరులతో రైతులకి సుస్థిర ఆదాయం

డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపు మహిమలూరులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖులు వృక్ష ఆధారిత వనరుల విస్తరణపై రైతులకి అవగాహన మన తెలంగాణ/హైదరాబాద్ :...
CM Revanth Reddy

రైతు, విద్యా కమిషన్లు

మనతెలంగాణ/హైదరాబాద్: రైతు కమిషన్, విద్యా కమిషన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామ ని, త్వరలో నే ఈ రెండు కమిషన్‌ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని సిఎం...

Latest News