Home Search
రైతుల ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్
ఆదిలాబాద్ జనగర్జన సభలో కేంద్రమంత్రి అమిత్షా
మనతెలంగాణ/హైదరాబాద్/ఆదిలాబాద్ ప్రతినిధి : దేశంలో రైతుల ఆ త్మహత్యల్లో తెలంగాణ నెంబర్ స్థానంలో ఉందని, తెలంగాణలో కుటుం బ పాలన పోవాలంటే బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్...
రుణా మాఫీకాక రైతుల ఆత్మహత్యలు: షర్మిల
వరంగల్ : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీకాక రైతులు అనేక నష్టాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ టిపి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో...
ఎపి లో పెరిగిన రైతుల ఆత్మహత్యలు : కేంద్రం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరాలను వెల్లడించింది. 2019 నుంచి 2021 కాలంలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనే...
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
10 నెలల్లో 2366 మంది రైతులు ఆత్మహత్య
నాగ్పూర్ : మహారాష్ట్రలో గడచిన పదినెలల్లో (జనవరి నుంచి అక్టోబర్) 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా 951 మంది రైతులు...
రైతుల కన్నా ఎక్కువ ఆత్మహత్యలు వ్యాపారులదే!
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్న వ్యాపారుల సంఖ్య 2020లో 50 శాతం పెరిగింది. ఈ పెరుగుదల 2019 అంకెలతో పోల్చినది. స్థూలంగా చూసినట్లయితే 2020లో రైతుల కన్నా వ్యాపారులే...
రైతులకు ఇలాంటి దుస్థితి వస్తదని ఊహించలేదు: కెసిఆర్
తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు.
ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.....
రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా మంత్రులు పరామర్శించిన పాపాన...
సిఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు?
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని...
రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్
హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...
డబ్లుటిఒకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేసిన రైతులు
ఛండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో తిష్టవేసిన రైతు సంఘాలు సోమవారం తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ( డబ్లుటిఒ)వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రపంచ...
నీటిని విడుదల చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా
హాలియా: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎంఎల్ఎ జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎడమ కాల్వ సూరేపల్లి మేజర్ వద్ద...
రైతుల బలవన్మరణాలకు కారణాలు
దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే...
రైతులపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ అన్నదాతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రైతులను అవమానించేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శివానంద పాటిల్ ఒక బహిరంగ సభలో...
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
మహిళా రైతులదే కీలక పాత్ర
ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా...
రైతుల నోట్లో మట్టి
మన తెలంగాణ/సుల్తానాబాద్/ వెల్గటూర్: రైతులకు పంట పెట్టుబడి ఉపయోగప డే రైతుబంధు పథకాన్ని నిలుపుదల చే యించి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పొట్టకొట్టాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు....
రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: సత్యకుమార్
హైదరాబాద్ ః గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్లో కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం...
ప్రధాని మోడీ రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్మోర్చా డిమాండ్ చేసింది. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ లోని లకింపూర్...
రైతులను చంపిన దుస్సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న నిరసన దినం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం రాజ బహదూర్ గౌర్ హాల్- మగ్దుం భవన్ -హిమాయత్...