Home Search
రైలు ఢీకొని - search results
If you're not happy with the results, please do another search
రైలు ఢీకొని వ్యక్తి మృతి
సిర్పూర్ టిః రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం 7.30 గంటలకు ముందు గాదం భీమయ్య (53)...
రైలు ఢీకొని ముగ్గురు దివ్యాంగ బాలలు మృతి
చెన్నై: నగర శివార్లలోని ఉరపక్కం సమీపంలో లోకల్ రైలు ఢీకొని దివ్యాంగులైన ముగ్గురు పిల్లలు మరణించారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘోర ఘటన మంగళవారం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
11,...
రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి
జమ్మికుంట ః జమ్మికుంట పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని రైలు ఢీకొని యువకుడు(34) మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శనివారం...
రైలు ఢీకొని భార్యాభర్తలు మృతి
హైదరాబాద్: రైలు ఢీకొన్ని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగి...
రైలు ఢీకొని మహిళ మృతి
జగిత్యాల: రైలు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మల్యాల మండలం పోతారం గ్రామంలో చిన్న పల్లె శివారులో...
రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి
కొత్తపల్లి: పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బల్లార్షా రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో రాజధాని ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుంచి ఢిల్లీ ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో మరో...
ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ముగ్గురి మృతి
మనతెలంగాణ, హైదరాబాద్ : రైలు పట్టాలు దాడుతుండగా ఎంఎంటిఎస్ రైలు ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు మృతిచెందిన సంఘటన హైటెక్సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...వనపర్తి జిల్లాకు...
సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొని యువకుడు మృతి..
మహబూబ్ నగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని ఎనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలో తన వద్ద ఉన్న కెమెరాతో ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు హంద్రి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని...
గూడ్స్ రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి
రిషికేష్ : రాజాజీ పులుల సంరక్షణ కేంద్రంలో మోటిచూర్ రేంజిలో శనివారం నాడు గూడ్సు రైలు ఢీకొని నాలుగేళ్ల వయసున్న ఏనుగు పిల్ల మృతి చెందింది. ఈ సంఘటన మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో...
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
కాచిగూడ: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉందానగర్, తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య...
వికారాబాద్ లో రైలు ఢీకొని ముగ్గురు ఉద్యోగులు మృతి..
వికారాబాద్ః జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మూసినది బ్రిడ్జిపై 12మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్న...
కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి
హైదరాబాద్: రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాకత్ పూర-ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు...
రైలుకు ఢీకొని ఇద్దరు దుర్మరణం
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు రైలుకు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలలోకి వెళితే.....
మిస్టరీగా మారిన ఒడిషా రైలు ప్రమాదం
భువనేశ్వర్ : అసలు ఈ ఘోర రైలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? యాంత్రిక లోపమా? మానవ కల్పితమా? తెలియని మిస్టరీగా మారిన ఒడిషాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనపై దర్యాప్తు వేగవంతం...
రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలు..
మహబూబాబాద్:రైలు పట్టాలపై ఇద్దరు విగతజీవులుగా మారిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..రైల్వే పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం ఆర్.యూ.బి కింద 437/31...
గూడ్సు రైళ్లు ఢీకొని ఆరుగురు రైల్వే సిబ్బందికి గాయాలు
షాదోల్: మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో బుధవారం ఉదయం ఆగి ఉన్న గూడ్సు రైలును మరో గుడ్సు రైలు ఢీకొని పట్టాలు తప్పడంతో ఇద్దరు లోకో పైలట్లతోసహా ఆరుగురు రైల్వే సిబ్బంది గాయపడినట్లు రైల్వే...
టాటాఎస్ను ఢీకొట్టిన రైలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా భీమడోలు దగ్గర టాటాఎస్ను రైలు ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొట్టి పట్టాలపైకి వచ్చిన వాహనాన్ని...
దారుణం… తల్లి మందలించిందని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య
హన్వాడ: హన్వాడ మండలం నాయినోని పల్లి గ్రామానికి చెందిన శివకుమార్(15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శివకుమార్ పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని తల్లి చెన్నమ్మ మందలించింది. దీంతో క్షణికావేశంలో టీటీ గుట్ట...
జూలో టాయ్ ట్రైన్ ఢీకొని గవర్నమెంట్ టీచర్ మృతి
ఉత్తరప్రదేశ్: జూలో టాయ్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖాన్పూర్ నగరంలోని నవాబ్గంజ్ ప్రాంతంలో ఉన్న అలెన్ ఫారెస్ట్ జూలో జరిగింది. పోలీసుల...
వరసగా మూడో రోజు మధ్యలో ఆగిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
ఈ సారి సాంకేతిక సమస్యతో అంతరాయం
ప్రయాణికులను వేరే రైలులో తరలింపు
బులంద్షహర్: రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వరస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజులుగా ముంబయి గాంధీనగర్ వందేభారత్...