Thursday, April 25, 2024
Home Search

రైల్వే - search results

If you're not happy with the results, please do another search

148 త్రీ ఫేజ్ విద్యుత్ లోకో మోటివ్‌లను ప్రారంభించిన దమ రైల్వే

దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలొ అత్యధికంగా 148 సరికొత్త త్రీ ఫేజ్ విధ్యుత్ లోకోమోటివ్ లను ప్రారంభించింది. ఇది 2022 -23 సంవత్సరంలో ప్రారంభించబడిన 103 త్రీ...

రైల్వే ఉద్యోగి వద్ద 9 కిలోల ఓపియం

ఈశాన్య రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక రైల్వే ఉద్యోగిని పశ్చిమ బెంగాల్ పోలీసులకు చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్) బృందం అరెస్టు చేసి అతని వద్ద నుంచి...

శక్తి టీమ్ పురస్కారాన్ని సాధించిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం

ఘనంగా సత్కరించిన మంత్రి సీతక్క మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ దళానికి మహిళల రక్షణ...
Good news for railway passengers

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఇకపై జర్నీలో స్విగ్గీ ఫుడ్.. మన తెలంగాణ / హైదరాబాద్:  రైలు ప్రయాణం హ్యాపీగా ఉన్నా ఆహారంలో విషయంలోనే కాస్త ఇబ్బంది ఉంటుంది. నచ్చిన ఆహారం తినే అవకాశం ఉండదు. రైళ్లలో ఏ ఫుడ్...
Fire broke out in Kazipet railway station

కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం….

హనుమకొండ: కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ యార్డులోని పాత ప్యాసింజర్ బోగీలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పాత ప్యాసింజర్ బోగీ పూర్తిగా దగ్ధమైంది. రైల్వే సిబ్బంది సమాచారం...

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పి.వి పేరు పెట్టాలి

ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు అలహాబాద్‌కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...

రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్

న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
Over 1k Amrit Bharat trains manufactured: Ashwini Vaishnav

గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి

రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి రైల్వే శాఖ...

సమ్మెకు దిగనున్న రైల్వే ఉద్యోగులు

హైదరాబాద్ : రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్‌తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని...
Delhi Court grants Bail to former CM Rabri Devi's daughters

ఉద్యోగాలకు రైల్వే భూమి కేసు… మాజీ సిఎం రబ్రీదేవికి ఇద్దరు కుమార్తెలకు బెయిల్

న్యూఢిల్లీ: ఉద్యోగాలకు రైల్వే భూమి కేసులో మాజీ సిఎం రబ్రీదేవికి, ఆమె ఇద్దరు కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ...
Modi started redevelopment works in 554 railway stations

554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీ

ఢిల్లీ: అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. దేశంలోని 554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ...
The Railway Department good news to the unemployed

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

మన తెలంగాణ / హైదరాబాద్:  నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్‌ను...
We have done railway development works with Rs. 30 thousand crores in the last nine years

మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్

కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
Electrification of Dama Railway between Karavadi- Suraddypalem stations... Third line started

కరవడి- సూరారెడ్డిపాలెం స్టేషన్ల మధ్య ద.మ. రైల్వే విద్యుదీకరణ… మూడో లైన్ ప్రారంభం

ఈ ప్రాజెక్ట్ విజయవాడ - గూడూరు ట్రిప్లింగ్ , విద్యుదీకరణలో భాగం అభినందించిన దమ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ మన తెలంగాణ / హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అంతటా మౌళిక సదుపాయాల...

తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్

హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...

రైల్వే, విమాన సర్వీసుల పేరిట ఘరానా మోసం

హైదరాబాద్ : రైల్వే, విమాన సర్వీసుల పేరిట ఘరానా మోసానికి పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టయింది. రైల్వే, విమాన సేవలతో పాటు 300 రకాల సర్వీస్‌లను అందిస్తామని ఆన్‌లైన్ యాడ్స్‌తో...
Promoting digital payments for purchase of tickets Railway

టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న ద.మ. రైల్వే

మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే టిక్కెట్ల కొనుగోలు సౌలభ్యం కోసం అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో పిఓఎస్ మెషీన్లు , యూపిఐ ద్వారా చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో...
Budget allocation of Rs.14232.84 crores for SCR

దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు

దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు 2024 - -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు రైల్వే...
Budget sanction to South Central Railway...

బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి

బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు ఉద్యోగ సంఘాల ధ్వజం  మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు,...
Union Railway Minister Ashwini Vaishnav media conference

తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...

Latest News