Thursday, April 18, 2024
Home Search

రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search

రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్

న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
Over 1k Amrit Bharat trains manufactured: Ashwini Vaishnav

గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి

రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి రైల్వే శాఖ...
Vande Bharat Express crosses restored track in Balasore

నెత్తురోడిన చోట కొత్త పట్టాలపై వందేభారత్.. రైల్వే మంత్రి భావోద్వేగం

బాలాసోర్: ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని రైలు మార్గం మీదుగా పునరుద్ధరించిన పట్టాలపై సోమవారం వందేభారత్ రైలు వెళ్లింది. ఈ తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు హౌరా పురి...
Ashwini Vaishnav

భావోద్వేగానికి గురైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో రైలు ప్రమాదం దేశం యావత్తును కలచివేసింది. అందులో 280కి పైగా మంది మరణించగా, 1000 మందికి పైగా గాయాలయ్యాయి. 30 ఏళ్ల తర్వాత ఇదే పెద్ద రైలు...
Priyanka Gandhi

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన రైలు విషాదకర సంఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘ఉన్నత స్థానంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలిగా?’ అని...
Rail accident in Odisha

రైళ్ల ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించాము: రైల్వే మంత్రి

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన బాలాసోర్ జిల్లాలో దారుణ రైలు ప్రమాదం ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్చడం వల్ల జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. వైష్ణవ్ ప్రమాదస్థలిలో ఉండి, ట్రాక్ పునరుద్ధరణ...

రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...
KTR tweet to railway minister Aswini

రైల్వే మంత్రి అశ్విన్ కు కెటిఆర్ ట్వీట్…

హైదరాబాద్: వయోవృద్ధులకు రైలు టికెట్ రాయితీ రద్దుపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ రాసిన న్యూస్ క్లిప్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని...
Railway Minister travelled in Mumbai local train

ముంబై లోకల్ రైలెక్కిన రైల్వే మంత్రి వైష్ణవ్

ముంబై: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు. రెండు అదనపు రైల్వే లైన్లకు సంబంధించి తనిఖీ కోసం ఆయన ముంబై సబర్బన్ రైల్ నెట్‌వర్క్ పరిధిలోని...
KTR Request to Railway Minister over rail charges

వారికి ఛార్జీలు తగ్గించండి.. రైల్వే మంత్రికి కెటిఆర్ రిక్వెస్ట్

హైదరాబాద్ : వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దుపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ను...
KTR

కేంద్ర రైల్వే మంత్రికి కెటిఆర్ సలహా!

హైదరాబాద్:  కరోనా వైరస్ 2020 మారిలో వ్యాపించడంతో రైల్వేస్ దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చే కన్సెషన్లను రద్దు చేసి వారు టిక్కెటు పూర్తి ఫేర్‌ను చెల్లించేలా చేసింది. ఈ...
Minister Harish Rao Inspects Railway Line Works

రైల్వే లైన్‌ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

కొత్తపల్లి : సిద్దిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం పరిశీలించారు. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర...

రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్: మహబూబ్‌నగర్, షాద్‌నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్‌నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...
minister harish rao comments on central govt

రైల్వే పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి హరీశ్

రైల్వే లైన్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చెయాలి... జిల్లాకు అవసరమగు 4వేల టార్పెలిన్ కవర్లు వెంటనే ఇవ్వాలి.. జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలి.. కొత్తగా మరో 88 ప్యాడి క్లినర్లు వచ్చే...
KTR will inaugurate Tukaram Gate Railway Underbridge

రేపు తుకారం గేటర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

  మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరబాద్ ప్రజలు ట్రాఫిక్ సమస్యలకు తీర్చేందుకు మరో గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. రూ. 29 కోట్ల 10 లక్షల వ్యయంగా నిర్మించిన తుకారం రైల్వే...
Bullet train runs by 2026 Says Union Minister Ashwini Vaishnav

2026లో బుల్లెట్ రైలు పరుగులు: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో...

శక్తి టీమ్ పురస్కారాన్ని సాధించిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం

ఘనంగా సత్కరించిన మంత్రి సీతక్క మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ దళానికి మహిళల రక్షణ...

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పి.వి పేరు పెట్టాలి

ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు అలహాబాద్‌కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
We have done railway development works with Rs. 30 thousand crores in the last nine years

మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్

కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...

తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్

హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...

Latest News