Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
మన తెలంగాణ / హైదరాబాద్: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్ను...
తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి...
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ
హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు...
మృతులు, గాయపడిన వారిని గుర్తించండి: వెబ్సైట్ లింక్లను ప్రకటించిన రైల్వే శాఖ
హైదరాబాద్: ఒడిశాలో రైలు ప్రమాదంలో మృతిచెందిన వారిని గుర్తించాలని భారతీయ రైల్వే విజ్ఞప్తి చేసింది. ఒడిశా ప్రభుత్వ మద్ధతుతో, మృతిచెందిన వారి ఫొటోలు, ఆసుపత్రుల్లో చేరిన వారిని, గుర్తు తెలియని మృతదేహాల ఫొటోలను...
రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: బోయినపల్లి వినోద్కుమార్
హైదరాబాద్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర...
రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...
కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ
హైదరాబాద్: ఇక నుంచి ప్రయాణికులు రాత్రివేళల్లో లైట్లు వేసి ఉంచకుండా, గట్టిగా మాట్లాడకుండా ఉండాలని రైల్వే శాఖ నిబంధనలను రూపొందించింది. తోటి ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు...
చిన్నారి చిరునవ్వుకు కారణమైన రైల్వే శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: రైల్లో తన ఇష్టమైన బొమ్మను కోల్పోయిన చిన్నారికి రైల్వే సిబ్బంది తిరిగి దానిని ఆ పాప వద్దకు చేర్చడంతో ఆ చిన్నారి ఆనందానికి అవదులులేకుండా పోయాయి. ఈ సంఘటనతో ఆ చిన్నారి...
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం
ఎయిర్హోస్టెస్ తరహాలోనే ప్రీమియం రైళ్లలో ట్రైన్ హోస్టెస్ల నియామకం
ముందస్తుగా ప్రీమియం రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి....
హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
ఒమిక్రాన్ కేసులతో రైల్వే శాఖ అప్రమత్తం
నో మాస్క్ నో ఎంట్రీ అంటూ
ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ
మాస్క్ లేకపోతే 500 రూపాయల ఫెనాల్టీ
హైదరాబాద్: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది....
రైల్వే శాఖలో 17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి: గెల్లు
కరీంనగర్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు ఐదేళ్లకు పదవి అప్పగిస్తే మధ్యలోనే వదిలేసిందని టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు...
పిఎం కేర్స్ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి...
విశాఖలో రైల్వే స్టేషన్ రూఫ్ పైకి ఎక్కి వ్యక్తి హల్చల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసులతో పాటు ప్రయాణికులను పరుగులు తీయించాడు. రూఫ్టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించడంతో...
వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి.. రైల్వేశాఖకు రూ. 55. 60 లక్షల నష్టం
న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్లపై దేశంలో పలుచోట్ల రాళ్లు రువ్విన సంఘనలు చోటు చేసుకోవడంతో రైల్వేశాఖకు ఇప్పటివరకు రూ. 55. 60 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్...
ఉద్యానశాఖ గార్డెన్ ఫెస్టివల్లో దక్షిణ మధ్య రైల్వేకు 11 అవార్డులు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్ లో దక్షిణ మధ్య రైల్వేకు 11 అవార్డులు వరించాయి. తెలంగాణలో 7వ గార్డెన్ ఫెస్టివల్ , 1వ...
రక్షాబంధన్ వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్..
న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వేశాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు...
గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టిన రైల్వేశాఖ
ఆర్టిఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ పెట్టినట్టు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్టు వివరాలు తెలియచేసింది. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్...
మరో 58 వందేభారత్ రైళ్లకు టెండర్లను ఆహ్వానించిన రైల్వేశాఖ
న్యూఢిల్లీ: 58 వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్లను ఆహ్వానిస్తూ రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 44 వందేభాతర్ రైళ్లకు టెండర్లను ఆహ్వానించారు. దీంతో, వందేభారత్ రైళ్ల సంఖ్య 102కు చేరింది. వీటిని...
ఎంఎంటిఎస్ రైళ్లు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం
హైదరాబాద్ : నగరంలో గతేడాది లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటిఎస్ రైలులో 5,10 రూపాయలకే ప్రయాణించేవారు. ఇప్పుడు...
రైల్వేశాఖను ఎప్పటికీ ప్రైవేటీకరణ చేయబోం: గోయల్
న్యూఢిల్లీ: రైల్వేలను ఎప్పటికీ ప్రైవేటీకరణ చేయబోమని లోక్ సభలో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేస్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. రైల్వే కోసం గ్రాంట్స్, డిమాండ్లపై...