Home Search
రైల్వే స్టేషన్లలో - search results
If you're not happy with the results, please do another search
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
పలు ప్రత్యేక రైళ్లను వచ్చే నెల వరకు పొడిగించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: దసరా, దీపావళి, ఛాత్ పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోంది. విశాఖపట్నం, సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం టు సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, విజయవాడ టు...
కాచిగూడ రైల్వేస్టేషన్ను తనిఖీ చేసిన దక్షిణమధ్య రైల్వే జిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శనివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ ఇతర...
రద్దయిన రైళ్ల ఛార్జీలు వాపసు: దక్షిణమధ్య రైల్వే
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా
సహాయక కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రైళ్ల రాకపోకల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న వారికి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అదనంగా...
నాలుగు స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే తక్కువ ధరకే భోజనం, త్రాగునీటిని అందించే సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. మొత్తం నాలుగు స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు దక్షిణ...
రైళ్లు, స్టేషన్లలో భద్రతా ప్రమాణాలను పాటించాలి
రైల్వే కార్యకలాపాలు, భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జిఎం
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే కార్యకలాపాల భద్రత కోసం తీసుకోవాల్సిన...
అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి, వరంగల్, నిజామాబాద్, డోర్నకల్, కాచిగూడ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పోలీసులు మోహరించారు. సికింద్రాబాద్ విధ్వంసంతో మిగతా రైల్వే...
కిటికిట లాడుతున్న బస్టేషన్లు, రైల్వే స్టేషన్లు
హైదరాబాద్: నగరంలోని బస్టేషన్లు, రైల్వేస్టేషన్లు విద్యార్థులతో శుక్రవారం కిక్కిరిసి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాంగా ముందుస్తుగానే పాఠశాలలకు, విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో వారంతా సొంతూళ్ళకు పయనం అయ్యారు....
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల...
దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలందించనున్న రైళ్లు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్- 19 సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రయాణికులు ఎక్కువగా...
పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలి
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్: ప్రాథమిక పాఠశాలలు,హైస్కూల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పటల్స్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, జాతీయ...
వడదెబ్బ మృతులకు రూ.20లక్షలు ఎక్స్ గ్రేషియా
ఆప్ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదల ను ప్రకృతి విపత్తుగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, వడదెబ్బ మృతులకు రూ. 20...
మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్న కిషన్రెడ్డి
హైదరాబాద్: మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను నేడు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. -రైలు నం. 12861/12862 విశాఖపట్నం -టు కాచిగూడ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను మహబూబ్నగర్ వరకు నడిపేందుకు పొడిగించామని...
17 రైళ్ల రద్దు.. మరికొన్ని రైళ్ల రీషెడ్యూల్
హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఘట్కేసర్, చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల నేపథ్యంలో ఈనెల 21వ...
లైన్లో నిలబడాల్సిన బాధ లేదు !
ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ల ద్వారా రైల్ టికెట్ల కొనుగోళ్లు
అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
సికింద్రాబాద్తో పాటు ప్రధాన స్టేషన్లలో...
హైదరాబాద్: లైన్లో నిలబడి రైలు టికెట్లు కొనుక్కునే బాధను తప్పిస్తూ ప్రయాణికుల...
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మంది అరెస్టు…
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆందోళనలు ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది అభ్యర్థులు...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను...
శబరిమల వెళ్లే భక్తుల కోసం అందుబాటులోకి సికింద్రాబాద్ టు త్రివేండ్రం రైలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దాదాపు చాలావరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే 2021...
రూ.10 వేలు… 10 రోజులు..
దక్షిణ భారతదేశ ప్రయాణికుల కోసం ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజీ
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి గ్వాలియర్ టు భోపాల్ వరకు
హైదరాబాద్: దక్షిణ భారతదేశ పర్యాటకులను మధ్యప్రదేశ్లోని పర్యాటక స్థలాలకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ భారత్...
ప్రయాణికుల కోసం అందుబాటులోకి మరిన్ని రైళ్లు
హైదరాబాద్: భారతీయ రైల్వే శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ...