Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్కి తీవ్రగాయాలు..పరిస్థితి విషమం
మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరువనంతపురంలో స్కూటీపై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. దీంతో అరుంధతిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా......
అఫ్గాన్లో రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళ్తున్న...
అఫ్గాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
కాందహార్ : అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్...
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణ పనుల...
నార్సింగి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో...
హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి
రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...
నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు...
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి
బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు...
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
హైదరాబాద్: పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. లాస్య నందిత కారు పటాన్ చెరు ఓఆర్ఆర్...
రోడ్డు ప్రమాదంలో నవ వధువులు మృతి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం అన్న సాగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా...
జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలంలోని జగద్గిరిగుట్టలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉషాముళ్లపూడి వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు....
ఎల్బి నగర్లో రోడ్డు ప్రమాదం: సిఐ మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను కారు ఢీకొట్టడంతో సిఐ మృతి చెందగా మరో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. రాంగ్ రూట్...
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గాంధారి : గాందారి మండల కేంద్రంలో శనివారం అర్దరాత్రి జరిగి న రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన విక్రమ్ గౌడ్ 19 అనే యువకుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన...
నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి....
బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులతోపాటు కుమారుడి దుర్మరణం
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో సహా తనయుడు మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన...
కరీంనగర్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని...
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 6 వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండో కార్లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి...
వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్: టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చి బైక్ను ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే...