Home Search
రోహింగ్యాల - search results
If you're not happy with the results, please do another search
రోహింగ్యాలకు భారత దేశంలో చోటు లేదు
భారతదేశం లోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని, వారికి భారత్లో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈమేరకు సుప్రీం...
ఇండోనేషియాలో రోహింగ్యాలకు రక్షణ కరువు
డిసెంబర్ 27వ తేదీ నాడు మయన్మార్కు చెందిన వందలాది మంది రోహింగ్యా శరణార్థులు ఇండోనేషియాలోని బండాఆచే నగరంలో వున్న కన్వెన్షన్ సెంటర్పై పెద్ద సంఖ్యలో ఆ దేశ విద్యార్థులు దాడి చేశారు. వారిని...
నూహ్ అల్లర్ల కేసులో రోహింగ్యాల అరెస్ట్…
గురుగ్రామ్ : హర్యానా లోని నూహ్లో అల్లర్లకు సంబంధించి పలువురు రోహింగ్యా వలసదారులను పోలీస్లు అరెస్టు చేశారు. జులై 31 న నూహ్ లో ఓ మతపరమైన ఊరేగింపుపై రాళ్లదాడి సంఘటనలో పాల్గొన్న...
రోహింగ్యాలపై రాద్ధాంతం!
ఉన్నట్టుండి రోహింగ్యాల సమస్య మరోసారి భగ్గుమంది. ఢిల్లీలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకొంటున్న ఈ శరణార్ధులను మౌలిక సౌకర్యాలుండే బలహీన వర్గాల (ఇడబ్ల్యుఎస్) అపార్టుమెంట్లలోకి మార్చాలన్న నిర్ణయానికి హిందుత్వ ఉన్మత్త శక్తుల నుంచి...
బంగ్లాదేశ్లో రోహింగ్యాల మధ్యఘర్షణ.. ఆరుగురి మృతి
ఢాకా: బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలోని శరణార్థుల శిబిరంలో రోహింగ్యాల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు చనిపోగా, 10మంది గాయపడ్డారు. శుక్రవారం ఈ ఘటన కోక్స్బజార్ జిల్లాలో జరిగింది. ఓ వర్గం...
రోహింగ్యాల శిబిరంలో ప్రమాదం.. 56 గుడారాలు దగ్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో రోహింగ్యా శరణార్థుల కోసం వేసిన 56 గుడారాలు కాలి బూడిదయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దాదాపు 270మంది రోహింగ్యాలు ఆ...
రోహింగ్యాల శిబిరంలో అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లోని రోహింగ్యాల శరణార్థి శిబిరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పదిహేను మంది మృతి చెందారు. మరో 400 మంది ఆచూకీ గల్లంతైందని ఐక్యరాజ్యసమితి తెలిపింది....
సిటీలో 40 వేల రోహింగ్యాలు ఉంటే అమిత్షాను సస్పెండ్ చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పరిస్థితులపై కరీంనగర్లో ఉండే ఎంపి బండి సంజయ్కు ఏం తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అవగాహన లేని బిజెపి నేతల బాష చూస్తుంటే ఇవి...
బండి పర్యటన.. ఉద్రిక్తత
అమాయకులపై దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు....
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...
ఇడి అధికారులపై దాడి దారుణం
మమత సర్కార్పై గవర్నర్ సీరియస్
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై జరిగిన దాడిని అత్యంత దారుణమైనదిగా రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ అభివర్ణించారు....
తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి
బిజెపి మేనిఫెస్టోలో హామీ
ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ధరణి స్థానంలో ‘మీ భూమి’ వ్యవస్థ ఏర్పాటు
డబుల్ ఇంజిన్ సర్కార్తో సమర్థవంత పాలన అందిస్తామని...
సూకీపై జీవిత కాల నిర్బంధాన్ని ఎత్తివేయాలి
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య మయన్మార్ కోసం ఉద్యమిస్తూ సైనిక జుంటా ప్రభుత్వం అన్యాయంగా అత్యధిక...
అన్నింటినీ కోర్టే చూస్తే పార్లమెంటు ఎందుకు?
న్యూఢిల్లీ: ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలతో సుప్రీం కోర్టుపై మరింత భారం పడుతోందని, రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా కోర్టు తలుపు తడుతున్నాయని అన్నిసమస్యలు కోర్టు దృష్టికి వస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎందుకని.....
బ్లాక్ మెయిలింగ్, చీకటి పనులకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: మీడియా పిచ్చితో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు....
నిజామాబాద్పై కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా
రోహింగ్యాల పాస్పోర్ట్లపై ఆరా..!
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదులకు ఉన్న లింకులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. స్థానిక పోలీసుల, ఇంటిలిజెన్స్ అధికారుల నిఘా లోపం కారణంగా నిజామాబాద్లో అసాంఘీక శక్తులకు అడ్డాగా...
మయన్మార్ ప్రజాపోరాటం
మన ఇరుగు పొరుగునున్న మయన్మార్, బంగ్లాదేశ్లో ఆదివారం నాడు సంభవించిన రెండు ఘటనలు ప్రజాస్వామిక స్వేచ్ఛల కోసం ప్రజల్లో రగులుతున్న ఆకాంక్షను రుజువు చేశాయి. మయన్మార్ ఎన్నికలో విజయం సాధించిన అంగ్ సాన్...
మయన్మార్ జనఘోష
మయన్మార్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళు పాలించిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ సైనిక పాలన వచ్చిపడింది. కాని మయన్మార్ ప్రజలు సైనిక పాలనకు తలొగ్గేది లేదంటున్నారు. దేశంలో మార్షల్ లా విధించారు, కర్ఫ్యూ...
‘శిథిల’ న్యాయ వ్యవస్థ!
రాజ్యసభ సభ్యులు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, పలు కీలక సందర్భాల్లో జాతి దృష్టిని విశేషంగా ఆకర్షించిన న్యాయాధీశుడు జస్టిస్ రంజన్ గొగోయ్. చిరకాలం పాటు పరిష్కారానికి నోచుకోక దాదాపు శీతల గిడ్డంగిలోకి...
పడగ నీడలో మయన్మార్!
ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ చీకటి నుంచి ఆలస్యంగా బయటపడిన మయన్మార్ సోమవారం నాడు మళ్లీ ఆ కూపంలోకి జారిపోడం ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించే పరిణామం....