Home Search
లా కమిషన్ సిఫారసులు - search results
If you're not happy with the results, please do another search
కోట్లు ఎగ్గొట్టి.. ఓట్లెట్ల అడుగుతరు?
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలపై పక్కా డేటా, చారిత్రక ఆధారాలతో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు స మాయత్తమైంది. విపక్షాల...
ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర
ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్స్...
యుసిసి ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...
ఏజెన్సీ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచాలి: సినీనటుడు సుమన్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న బీసీ వర్గాలలోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలను గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు నిర్దిష్టంగా సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాలని సినీ నటుడు సుమన్...
కర్నాటకలో వర్గీకరణ సెగ
కర్నాటకలో శాసన సభ ఎన్నికలు కొద్ది వారాల్లో జరగనుండగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణ వ్యవహారం భారీ ఆందోళనకు దారి తీయడం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బిజెపి ప్రభుత్వ అసమర్థతను...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
దిగొచ్చిన కేంద్రం!
సంపాదకీయం: జడ్జీల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించే కాల వ్యవధిని పాటిస్తుందని భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
రెండో దశను నివారించడంలో ఘోర వైఫల్యం
హెర్డ్ ఇమ్యూనిటీపై తొందరపాటు సూత్రీకరణలు
కొవిడ్ నియంత్రణ నిబంధనల పట్ల నిర్లక్షం
దేశంలోకి దిగుమతైన వేరియంట్లు
భారత్లో సెకండ్వేవ్ కారణాలపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: గతేడాది ప్రారంభంలో భారత్లోకి చొరబడిన కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది ఫిబ్రవరిలో...
తెలంగాణ బాటలోనే కేంద్రం గరీబ్ కళ్యాణ లక్ష్మి పథకం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే కేంద్రం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో పేద కుటుంబంలో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వ పరంగా కొంత మేరకైనా ఆర్ధికంగా అదుకోవాలన్న...
మద్దతు పెంచండి
వరి, పత్తి, కందులకు ఎంఎస్పి పెంచాలంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ
సాగు వ్యయం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
ఎకరా వరి ఉత్పత్తి వ్యయం రూ.35వేలు క్వింటాల్ పత్తికి...