Home Search
ల్యాప్ ట్యాప్ - search results
If you're not happy with the results, please do another search
బిబిసి ఉద్యోగుల మొబైల్స్, లాప్ట్యాప్స్ తనిఖీ చేసిన ఐటి అధికారులు
న్యూఢిల్లీ: వరుసగా మూడవరోజు బిబిసికి చెందిన న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాలలో సోదాలు కొనసాగిస్తున్న ఆదాయం పన్ను శాఖ(ఊటి) అధికారులు ఎడిటోరియల్, అడ్మినిస్ట్రేషన్కు చెందిన ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేసినట్లు వర్గాల...
అమెజాన్లో ల్యాప్టాప్ బుక్ చేస్తే పెడిగ్రీ వచ్చింది…
అమెజాన్లో ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తే కుక్కలకు తినిపించే పెడిగ్రీని డెలవరీ చేశారు. దీంతో అతడు అమెజాన్ కస్టమర్ కేర్కు పోన్ చేస్తే జవాబు ఇవ్వకుండా అతడితో గడుసుగా మాట్లాడారు. అలన్ హుడ్ అనే...
తండ్రి ల్యాప్ టాప్ లో కూతురి నగ్నచిత్రాలు
హైదరాబాద్: నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కూతురి నగ్న చిత్రాలు లాప్ టాప్ లో పెట్టుకున్నాడు. తండ్రి ల్యాప్ టాప్ లో ఫోటోలు చూసిన...
పలక కొనలేనివారికి లాప్ట్యాప్లెట్లా?
సాపాటే లేనోళ్లకు స్మార్ట్ ఫోన్లెట్లా?
విద్యారంగంలో డిజిటల్ అడ్డుగోడలు
కరోనా దశ ఆన్లైన్క్లాసుతో విద్యనాశాయ
ఉన్నోళ్లు లేనోళ్లనే వేర్పాటు ఛారికలు
ముంబై: కరోనాతో తలెత్తిన ఆన్లైన్ విద్యతో దేశంలో అసంఖ్యాకుల చదువుల కలలు చెల్లాచెదరయ్యాయి. ప్రస్తుత పరిణామంతో దేశంలోని...
రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మార్పు
విద్యార్ధులు సమాజానికి మూల స్థంభాలు : మంత్రి కొప్పుల
ఉత్తమ విద్యార్ధులకు ల్యాప్ ట్యాప్ ల పంపిణీ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని రాష్ట్ర ఎస్సి...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ. 50లక్షల నగదు స్వాధీనం
మేడ్చల్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఐపిఎస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. 12 మంది సభ్యుల క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న...
బాసరకు భరోసా
విద్యార్థులు ఎంచుకున్న ఆందోళన మార్గం నచ్చింది
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ఏటా ఇన్నోవేషన్ వారోత్సవాలు
సిఎం ఆదేశాలతోనే మేమంతా ఇక్కడకు వచ్చాం
రూ.3కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం
వెయ్యి కంప్యూటర్లతో ఆధునిక ల్యాబ్
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులతో మంత్రి కెటిఆర్
మన...
రాజ్ కుంద్రాకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ
ముంబై: ఫోర్నో వీడియోగ్రాఫీ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత రాజ్ కుంద్రా కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త...
ఎం55 5జి, గెలాక్సీ ఎం 15 5జిని ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ
గురుగ్రామ్: భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ , ఈ రోజు అత్యుత్తమ సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో గెలాక్సీ ఎం55 5జి, గెలాక్సీ ఎం 15 5జి అనే రెండు మాన్స్టర్ పరికరాలను...
ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు
సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అనుమానం
మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ట్యాపింగ్కు పాల్పడ్డ వైనం
ప్రణీత్రావు నుంచి మూడు సెల్ఫోన్లు, ఓ...
కమర్షియల్ ట్యాక్స్లో కాసుల కనికట్టు
(ఎల్. వెంకటేశం)
మనతెలంగాణ/హైదరాబాద్ :కమర్షియల్ ట్యాక్స్లో (వాణిజ్య పన్నుల శా ఖ)లో బీహార్ లాబీ పాగా వేసింది. గ తంలో సిఎస్గా పనిచేసిన ఓ మాజీ ఐఏఎస్ అన్నీ తానై వ్యవహారించారు. దీం తో...
తల్లడిల్లిన ఢిల్లీవాలా
కిసాన్ ఆందోళన్తో బంపర్ బంపర్జామ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) మంగళవారం దారుల పొడవునా ట్రాఫిక్ జాంలతో స్తంభించింది. పంజాబ్ రైతులు హర్యానా మీదుగా పెద్ద ఎత్తున...
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్
హైదరాబాద్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్)ను నిర్వహించేందుకు సిద్ధమైంది.ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే...
నకిలీ ఫింగర్ ప్రింట్స్తో నగదు డ్రా చేస్తున్న ముఠా అరెస్ట్
ఆరుగురు నిందితుల అరెస్టు
మీసేవ, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాటా సేకరణ
రూ.10లక్షలు దోచుకున్న నిందితులు
వివరాలు వెల్లడించిన జాయింట్ సిపి గజారావు భూపాల్
మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ ఫింగర్ ప్రింట్లతో నగదు డ్రా చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను...
నేటి నుంచి తొలి ర్యాపిడ్ రైలు
న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే విభాగంలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నుంచి ర్యాపిడెక్స్ పేరిట భారతీయ రైల్వే దేశ ప్రజలకు వేగవంత ప్రయాణంలో భాగంగా తొట్టతొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్...
ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్పై దాడులు
ఎడిటర్ ఇన్ చీఫ్ అరెస్టు
30 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు
పలువురు జర్నలిస్టుల నివాసాలలో తనిఖీలు
ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం
న్యూస్క్లిక్ ఆఫీస్ సీజ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి...
చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను మేడ్చెల్ సిసిఎస్, దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.9,60,000 విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు....
చైనా తైవాన్ మాల్కు ఇక చెక్..
న్యూఢిల్లీ : దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. పర్సనల్ కంప్యూటర్ల వంటివాటిపై ఈ...
లోక్సభ ఎన్నికలకు ముందు జనాభా గణన ఉండబోదు!
న్యూఢిల్లీ: మహమ్మారి కారణంగా నిరవధిక కాలానికి వాయిదా వేసిన దశాబ్ద జనాభా గణన 2024 ఏప్రిల్మేలో జరుగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జనాభా గణనలో స్మార్ట్ఫోన్లు,...
మార్పుకు ‘మహా’ నాంది
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో రైతాంగం బాగుపడే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్రలోని నా ందేడ్లో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్...