Saturday, April 20, 2024
Home Search

వంతెన - search results

If you're not happy with the results, please do another search
Bridge collapsed after ship collided in America

అమెరికాలో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిన వంతెన

నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జి అందులో 22 మంది భారతీయ సిబ్బంది వాషింగ్టన్ : అమెరికాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ కంటైనర్ షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్...

నిర్మాణంలోని వంతెన కూలి ఒకరి మృతి

బీహార్ సుపౌల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలో కొంత భాగం శుక్రవారం తెల్లవారు జామున కూలిపోయినప్పుడు ఒక వ్యక్తి మరణించినట్లు, మరి తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 10.2 కిలో...
Collapsed bridge in Bihar

కుప్పకూలిన వంతెన… ఒకరి మృతి

పాట్నా: నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఒకరు మృతి చెందిన సంఘటన బిహార్‌లోని సౌపాల్ ప్రాంతంలో జరిగింది. కోసి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. బ్రిడ్జిపై కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఒకరు...
Man Killed after Under Construction Flyover Collapsed in Gujarat

వంతెన రూపంలో దూసుకొచ్చిన మృత్యువు… పరుగెత్తినా దక్కని ప్రాణం

గాంధీనగర్: గుజరాత్ లోని పాలన్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన కూలడాన్ని ఓ వ్యక్తి గమనించి ప్రాణాలు కాపాడుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ కాంక్రీట్ స్లాబుల...
six committee experts on collapse of the Medigadda barrage

మేడిగడ్డ వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కమిటీ

ఢిల్లీ: మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ సీరియస్ గా తీసుకుంది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని...

మున్నేరుపై తీగల వంతెన..

హైదరాబాద్: రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆలోచన,కృషితో ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం జరగనుంది.ఖమ్మం ముఖ ద్వారం మున్నేరు నదిపై హైద్రాబాద్ లో దుర్గం...
Moosi bridge

మూసీ, ఈసా నదులపై వంతెనలు

రూ.168 కోట్లతో హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఐదు బ్రిడ్జిల నిర్మాణం నేడు శంకుస్థాపన చేయనున్న మున్సిపల్ మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసీ, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో ప్రారంభం...
22 died after under construction Railway Bridge Collapse

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం మిజోరాంలో దుర్ఘటన మృతుల్లో అత్యధికులు బెంగాల్‌కు చెందిన వారే ప్రధాని మోడీ, సిఎం థంగా తీవ్ర సంతాపం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే ఐజ్వాల్: మిజోరాంలో...
arimacja; [radesj

వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ

ఇటానగర్: పీసం నదికి ఉప నది అయిన హిజుమ్ నదిపై ప్రభుత్వం శాశ్వత వంతెన నిర్మించని పక్షంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్...

ప్రమాదకరంగా పాత వంతెన

తిమ్మాపూర్: పొలంపల్లి గ్రామం మీదుగా మానకొండూర్ నుంచి హుస్నాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని పాత వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పూర్తిగా దెబ్బతిని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది....

కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

మాస్కో : రష్యా క్రిమియాను కలిపే అత్యంత కీలకమైన కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు మరోసారి సోమవారం దాడి చేశాయి. సోమవారం తెల్లవారు జామున భారీ పేలుళ్లు జరిగి ఇద్దరు చనిపోగా,వంతెన...
BJP Chief Kishan Reddy Inspects Amberpet flyover Works

వంతెన నిర్మాణానికి అడ్డంకులు తగదు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : అంబర్‌పేట్‌లో రహదారి వంతెన నిర్మాణానికి భూసేకరణ సమస్యలు ఉన్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం అంబర్‌పేట ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణం...

పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకలు బంద్

న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదిలో నీటి ప్రవాహం ప్రమాద స్థాయిని మించడంతో మంగళవారం పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు...

రైల్వే వంతెనపై అయోమయానికి గురిచేయొద్దు

ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ రైల్వే వంతెనకు ప్రభుత్వం టెండర్లు పిలస్తుంటే మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు చేయ డం సరికాదని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్,...

ఘట్‌కేసర్ రైల్వే వంతెన నిర్మాణ సాధనకు సమష్టిగా పోరాటం

ఘట్‌కేసర్: ఏళ్ళ తరబడి నత్త నడకనా సాగుతున్న ఘట్‌కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు వేగవ ంతం చేసుకునే విధంగా అఖిల పక్షాలు అన్ని ఏకమై ఉధ్య మం చేపట్టాల్సిన అవసరం ఎంతైన...
Centre approves cable bridge on Krishna River

సిద్ధేశ్వరం, సోమశిలల మధ్య కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌లోని సిద్ధేశ్వరం, తెలంగాణాలోని సోమశిల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే సంస్థ రూపొందించిన డిపిఆర్‌ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల...

మహారాష్ట్రలో రెండు వంతెనల పేర్లు మార్పు

ముంబై : మహారాష్ట్ర లోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం బుధవారం రెండు వంతెనల పేర్లు మార్చింది. వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. అలాగే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌కు...

బీహార్‌లో కూలిన మరో వంతెన

పాట్నా : బీహార్ లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన లోని కొంతభాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న...
2 Men killed in Road Accident in Komaram Bheem

వంతెన పైనుంచి కిందపడిన డిసిఎం.. ఐదుగురు దుర్మరణం

భోపాల్‌ః మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.దతియా జిల్లాలోని దుర్సదా సమీపంలో బుధవారం ఉదయం ఓ డిసిఎం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం...

రైలు వంతెనపై సెల్ఫీ..ఇద్దరు మృతి

హరిద్వార్ : ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం రైల్వే వంతెనపై నిలబడి సెల్ఫీ దిగుతుండగా, రైలు ఢీకొనడంతో మృతి చెందారు. మృతులు రూర్కీ పట్టణవాసులు సిద్దార్ధ్ సైనీ (19),...

Latest News