Home Search
వరదల్లో - search results
If you're not happy with the results, please do another search
చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ఖాన్..
తమిళనాడును భారీ వరదలు ముంచెత్తున్నాయి. ఇళ్లల్లోకి వరదలు నీళ్లు క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలతోపాటు సినీ సెలబ్రెటీస్ కూడా ఈ వరదల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్...
సిక్కిం వరదల్లో గల్లంతైన 77 మంది కుటుంబాలకి ప్రభుత్వ సహాయం
గ్యాంగ్టక్ : గత అక్టోబర్లో సిక్కింలో సంభవించిన వరదల్లో గల్లంతై , ఇంతవరకు ఆచూకీ లేని 77 మంది చనిపోయి ఉండవచ్చని చీఫ్ సెక్రటరీ విబి పాథక్ అనుమానం వ్యక్తం చేశారు. వారి...
మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు రంగంలోకి బృందాలు
ఖమ్మం: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఖమ్మంలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం...
ఖమ్మం మున్నేరు వరదల్లో చిక్కుకున్న కుటుంబం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరదల్లో ఓ కుటుంబం చిక్కుకుంది. పద్మావతినగర్ లో ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది. పసిపాపతో సహా ఏడుగురు వ్యక్తులు ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్నారు. ఇంటి నుంచి బయటకు...
వరదల్లో కొట్టుకుపోయిన జమ్మూ-శ్రీనగర్ హైవే
కశ్మీరులో భారీ వర్షాలు
జమ్మూ: జమ్మూ కశ్మీరులో భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక వంతెనతోపాటు 150 అడుగుల...
బ్రెజిల్ వరదల్లో 117 మంది మృతి
మరో 116 మంది గల్లంతు
పెట్రోపోలిస్(బ్రెజిల్): పెట్రోపోలిస్ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, కొండ చరియలు విరిగిపడిన సంఘటనల్లో మరణించిన వారి సంఖ్య 117కు పెరిగింది. మరో 116...
మహారాష్ట్ర వరదల్లో మృతులు 82మంది
ముంబయి: మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తి, కొండ చరియలు విరిగిపడిన సంఘటనలలో ఇప్పటివరకు 76 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. మరో 59 మంది గల్లంతైనట్లు...
చైనాలో కుంభవృష్టి: భారీ వరదల్లో కొట్టుకుపోయిన కార్లు..(వీడియోలు)
బీజింగ్: గత 1000 ఏళ్లలో ఎప్పుడూ కురవనంతగా చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో కుంభవృష్టి కురిసింది. దీంతో ప్రావిన్స్ లో పలు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. వరదలకు కార్లు కూడా కొట్టుకుపోయాయి....
పదేండ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
గత బిఆర్ఎస్ సర్కార్.. పదేండ్లలో వందేళ్ల విధ్యంసం చేసిందని ఫైర్ అయ్యారు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని.. వారికి ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు....
కల్లోల కాలం మీదుగా నడచిన ‘నెత్తుటి పాదాలు’
‘Poetry creates a metaphor, which enables the reader to experience what you have experienced with a kind of specificity and depth that is not...
కాంగోలో వరదల బీభత్సం: 22 మంది మృతి
బ్రెజవిల్లే: కాంగోలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కాసాయ్ సెంట్రల్ ప్రావిన్స్ లో వరదల ధాటికి 22 మంది మరణించారు. రోడ్లు, చర్చీలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో...
దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు
రైల్వే స్టేషన్లో చిక్కుకున్న 500 మంది ప్రయాణికులు
చెన్నై: దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాలయంకోటైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పునరావాస...
కెసిఆర్ ఇప్పుడు మాట్లాడరెందుకు: భట్టి విక్రమార్క
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ పదేపదే అన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గతేడాది వరదల్లో పంపుహౌసులు మునిగి భారీగా నష్టం జరిగిందన్నారు. రూ. 30...
సిక్కిం నుంచి బెంగాల్కు ‘తీస్తా’ వరద .. 14కు పెరిగిన మృతులు
గ్యాంగ్టక్ : కుంభవృష్టితో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రం సిక్కిం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన అతి భారీ వర్షానికి తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఈ వరదల్లో...
లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు
కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్లు బద్దలై పోయాయి. దీంతో దిగువ...
లిబియాలో జల ప్రళయం…బద్దలైన డ్యామ్లు, 2000మంది మృతి
లిబియాలో జల ప్రళయం...బద్దలైన డ్యామ్లు
ఇప్పటికే 2000 మంది మృతి... మరో 6000 మంది ఆచూకీ గల్లంతు
కొట్టుకుపోయిన మూడు భారీ వంతెనలు
డెర్నా: ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది....
అంబాలాలో రైతుల అరెస్ట్
చండీగఢ్ : వరదల్లో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానా లోని అంబాలా పోలీస్లు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి సమీపంలో శంభూ సరిహద్దుల్లో రైతులను అరెస్ట్...
విషాద హిమాచల్
అభివృద్ధి తొండ ముదిరి ఊసరవెల్లి అయితే ఏమవుతుందో హిమాచల్ప్రదేశ్లో అదే జరిగింది. గత జూన్ 24న ప్రారంభమైన తొలకరి వానలు వరదలై రోడ్ల మీది నుంచి భవనాలపై నుంచి ప్రవహించిన జలప్రళయమై హిమాచల్లో...
వాసవీ క్లబ్ భవనానికి 500 గజాలు, రూ.25 లక్షల అందిస్తా
ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్
వరంగల్ కార్పొరేషన్:- వైశ్యులందరు గొప్పగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని కరోనా, వరదల్లో వైశ్యులు గొప్పగా సేవ చేశారని తూర్పు ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్...
బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర...