Home Search
వాహనం ఢీకొని వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మెదక్ :జిల్లాలోని రామాయంపేట 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు TS16FE8034 పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
సూర్యాపేట:గుర్తు తెలియన వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నూతనకల్ మండల పరిధిలోని పెదనెమిల గ్రామ శివారులో 365 జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
హత్నూర: గుర్తు తెలియని వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ గ్రామ సమీపంలో గల దాబా వద్ద నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివార్ం రాత్రి...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..
మన తెలంగాణ/కోడేరు: నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి గ్రామానికి చెందిన కిల్లె రమేష్(30)ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మరణించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..
రంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదిబట్ల పోలీస్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ సర్వీసురోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయత్రి కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న ఆగయ్య(50) అనే వ్యక్తి మరణించాడు....
కానిస్టేబుల్ వాహనం ఢీకొన్ని వ్యక్తి మృతి
మనతెలంగాణ, సిటిబ్యూరోః కానిస్టేబుల్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బాలానగర్ మెజిస్టిక్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు...
ఆర్టీసి బస్సు-బైక్ ఢీకొని వ్యక్తి మృతి..
మేడ్చల్: జిల్లాలోని శామీర్ పేట్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ వద్ద గురువారం ఉదయం ఆర్టీసి బస్సు-ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న...
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
నల్లగొండ:రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన వేములపల్లిమండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మండలం పెద్దక ందుకూరు సమీపంలో మహేంద్ర బొలేరో ట్రావెల్ ట్రక్కు చెట్టుకు ఢీకొట్టి బొంతు శ్రీనివాస్ (40) మృతి చెందాడు. బుధవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం...
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సూర్యాపేట: లారీ బైక్ ఢీకొని యువకుడి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన సంఘటన గరిడేపల్లి మండల పరిధిలోని రాయినీగూడెం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి...
చెట్టు మీద పడి వ్యక్తి మృతి
ఆళ్లపల్లి : చెట్టు కొమ్మ విరిగి మీదపడి వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆళ్లపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల సమీపంలోని ఒక రైతుకు చెందిన...
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి: మృతదేహంతో ఆందోళన
దమ్మపేట : ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. దమ్మపేట మండలం, మల్లారం గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గండుగులపల్లి గ్రామానికి చెందిన పూచి నాగరాజు...
లారీ-బైక్ ఢీ: ఒకరు మృతి
కొడంగల్ః లారీ-బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి కొడంగల్ మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు వద్ద చోటు చేసుకుంది. కొడంగల్ ఎస్ఐ రవిగౌడ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.....
టిప్పర్- లారీ ఢీ: వ్యక్తి మృతి
సంగారెడ్డి: టిప్పర్- లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పటాన్ చెరు వైపు...
ఎపిలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండు బైక్లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా కారుకు మంటలు అంటుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి...
షాద్ నగర్ లో బొలెరో-టాటా ఎసి ఢీ: ఒకరు మృతి
రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు..
వాహనంలోనే ఇరుక్కుపోయిన మృతదేహం, క్షత గాత్రులు..
జెసిబి సహాయంతో బయటకు తీసిన స్థానికులు, పోలీసులు..
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొందుర్గు మండల...
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం…. వ్యక్తి మృతి
సూర్యాపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లాలోని రాయినిగూడె మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజుగారి తోట హోటల్ సమీపంలో గుర్తు...
పండుగపూట విషాదాలు
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి
వార్ధా నదిలో ఈతకు వెళ్లి
నలుగురు యువకులు...
మంచిర్యాల, రంగారెడ్డి ,
మహబూబాబాద్ జిల్లాల్లో
నీటమునిగి మరో నలుగురు
మృతి మేడ్చల్ జిల్లాలో
లారీ ఢీకొని మరో ఇద్దరు...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొని వ్యక్తి మృతి మరొకరికి తీవ్రగాయాలు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సిఐ బిక్షపతి...
ఆర్టిసి బస్సు, బైక్, ఆటో ఢీ
బూర్గంపాడు : మండల పరిధిలో ఆర్టిసి బస్సు, ఆటో ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందిన ఘటన గురువారం బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.....