Home Search
విజయ్ మాల్యా - search results
If you're not happy with the results, please do another search
మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలింది: సామ్నా
ముంబై: ఎన్సిపి తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రబుత్వంలో చేరిన దరిమిలా ఇక ఆర్థిక నేరస్తులైన మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలందని శివసేన(ఉద్ధవ్ థాకరే...
విజయ్ మాల్యా పిటిషన్ సుప్రీం కొట్టివేత
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించి తన ఆస్తులను జప్తు చేసుకోవడానికి ముంబై కోర్టులో జరుగుతున్న ప్రక్రియను సవాలు చేస్తూ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిఇషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం...
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, చోక్సీల ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మొత్తం రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఇందులో రూ.9,371.17...
విజయ్ మాల్యాను రప్పించడానికి సర్వవిధాలా యత్నం
సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ : మార్చి 15 కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : 9 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడైన పరారీలో ఉన్న వాణిజ్యవేత్త విజయ్ మాల్యాను...
కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలల జైలు శిక్ష
రూ. 2వేల జరిమానా కూడా విధిస్తూ సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలను ఎగవేసి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో నాలుగు నెలల కారాగార శిక్షను విధిస్తూ...
లండన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
భారతీయ బ్యాంకులకు ఆస్తుల ద్వారా రుణం పొందే అవకాశం
లండన్ : భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్లో...
లండన్ కోర్టులో మాల్యా దివాలా కేసుపై విచారణ
లండన్: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన మూతపడిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఇచ్చిన రుణాలను రాబట్టుకోవడం కోసం యత్నిస్తున్న స్టేట్బ్యాంక్ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఇప్పుడు లండన్లోని హైకోర్టులో విజయ్ మాల్య...
మాల్యా చరాస్తులను విక్రయించండి…
ముంబై: బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన చరాస్తులను విక్రయించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు గాను మాల్యా చరాస్తులను...
రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని...
అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!
ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...
బ్రిటన్ అంటే చట్టం నుంచి తప్పించుకుని దాక్కునే చోటు కాదు
న్యూఢిల్లీ: బ్రిటన్ అంటే చట్టంనుంచి తప్పించుకుని దాక్కోవడానికి అనువైన చోటు కాదని ఆ దేశ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి టామ్ టెగెంధట్ అన్నారు.నేరారోపణలను ఎదుర్కొంటున్న వారిని తమ దేశంనుంచి పంపించడానికి న్యాయపరమైన...
బిజెపి విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: దాసోజు శ్రవణ్
రజాకార్ ఫైల్స్, బుల్డోజర్ అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లఫై కిషన్ రెడ్డి రాద్ధాంతం గురివింద సామెత గుర్తు తెస్తున్నారు
‘కూట్లె రాయి తీయనోడు ఏట్లె రాయి తీత్త’ అన్నట్లుగా...
రూ 140 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ వీర ఖడ్గం
మైసూరు : 18వ శతాబ్ధపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ శయనాగారపు కత్తి ఒకటి ఇప్పుడు లండన్లో జరిగిన వేలం పాటలో 1,40,80,900 పౌండ్లకు (14 మిలియన్ పౌండ్లకు ) అమ్ముడుపోయింది. దీని...
మోడీని ‘బండ’కేసి కొట్టండి
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను మోడీ 400సార్లు తిట్టాడని, మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200 చేసిన మోడీని ఆడబిడ్డలు అందరూ కలిసి...
భారత్లో విమానయాన సంస్థలు ఎందుకు దెబ్బతింటున్నాయి?
న్యూఢిల్లీ: భారత గగనతలంలో ఈ వారం గో ఎయిర్లైన్స్ ఇండియా బలిపశువు అయింది. ఇది విఫలం చెందిన హైప్రొఫైల్ క్యారియర్ కాదు అలాగని చివరిదీ కాదు. అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి విమానయానం కోసం...
అధికారం అన్ని రోజులు మీకే ఉండదు : బూర
మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో.. తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని బిఆర్ఎన్ నేతలు భయపడుతున్నారని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. బుధవారం బిజెపి...
నల్లధనం కుంభకోణాల భారత్!
2014 ఎన్నికల్లో ఎన్డిఎ కూటమి అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలనతో పాటు, వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బు దేశానికి రప్పించి ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షల ఇస్తానని ప్రకటించింది....
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు..
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు....
మొండి బకాయిల్లో ఎవరివి ఎంత!
భారత దేశ వ్యవస్థలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. ఆ వ్యవస్థల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి....
భారత్-బ్రిటన్ బంధం మరింత పటిష్ఠం
వాణిజ్య ఒప్పందం,
విస్తృత రక్షణ భాగస్వామ్యంపై
అంగీకారానికి వచ్చిన ఉభయ
దేశాలు ముందే
స్వేచ్ఛా వాణిజ్య అగ్రిమెంట్
వైరస్ సవాళ్లకు
సంయుక్తంగా దీటైన జవాబులు
నూతన జెట్ సాంకేతిక
సాయం దేశాల ప్రధానుల
సంయుక్త విలేకరుల సమావేశం
రెండు రోజుల పర్యటన...