Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
ఎస్ బిఐ వినియోగదారులకు ఏప్రిల్ 1 నుంచి భారీ వడ్డన
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డుల నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు తెలిపింది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు...
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన విద్యుత్...
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కృషి
గణతంత్ర వేడుకల్లో టిఎస్ ఎస్పిడిసిఎల్ సిఎండి
మన తెలంగాణ / హైదరాబాద్ : నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ విద్యుత్ వినియోగదారులకు మరింతగా మెరుగైన సేవలు అందించేలా ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలని టిఎస్...
13 నుంచి అమెజాన్లో బిగ్ ఆఫర్లు… వినియోగదారులకు పండుగ
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా వినియోగదారులకు డిస్కౌంట్ పేరుతో అమెజాన్ ఆన్లైన్లో అందుబాటులోకి...
విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలి
టిఎస్ఎస్పిడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫరూఖీ
మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని టిఎస్ఎస్డిసిఎల్(దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ) సీఎండి ముషారఫ్ ఫరూకీ తెలిపారు. మంగళవారం మింట్...
200 మిలియన్ల వినియోగదారులకు చేరుకున్నస్నాప్చాట్
దేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల స్నాప్చాటర్ల మైలురాయిని చేరుకున్నట్లుగా స్నాప్ ఇన్ కార్పొరేషన్ నేడిక్కడ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ ప్రపంచ వృద్ధి మార్కెట్లలో భారత్ ఒకటి. స్థానికీకరించిన ప్లాట్ఫామ్ అనుభవం,...
ట్విటర్ వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: ఇటీవల అధికారిక ట్విటర్ అకౌంట్లకు తొలగించిన బ్లూటిక్ వెరిఫికేసన్ మార్క్లను మళ్లీ పునరుద్ధరించాలని ట్విటర్ అధినేత ఎలాన్మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్కు మస్క్ ఛార్జీలు...
వినియోగదారులకు యుపిఐ చార్జీలు ఉండవు
న్యూఢిల్లీ : వినియోగదారులు జరిపే యుపిఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని ఎన్పిసిఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. యుపిఐ ద్వారా చేసే లావాదేవీలపై ఏప్రిల్ 1 నుండి విధించే...
ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ షాక్
న్యూఢిల్లీ :ప్రపంచవ్యాప్తంగా మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారు. ఈనేపథ్యంలో పాత ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. ఐఓఎస్ పాత వెర్షన్, పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో నేటి నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్,...
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్!
హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలతో సామాన్యుడు ఆందోళనకు గురవుతుంటే గ్యాస్ బండ రూపంలో మరోసారి షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన సిలిండర్...
వినియోగదారులకు ‘ఉల్లి’ ఘాటు
ఇప్పటికే రూ.50ను క్రాస్ చేసిన ఉల్లి
ఆందోళనలో వినియోగదారులు
కొద్ది రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుంది : అధికారులు
హైదరాబాద్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కారణంగా దానిలో ఉండే అనేక పోషకాలు రోగ...
సెల్ వినియోగదారులకు సెల్ బే బంపర్ ఆఫర్
హైదరాబాద్: సెల్ బే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సెల్ ఫోన్ వినియోగదారులు జరిపే విక్రయాలకు బహుమతులను ప్రకటించింది. సెల్బేలో అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయని, ఏ కంపెనీ మొబైల్ కొనుగోలు...
వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే సిలిండర్ నింపించుకే అవకాశముండేది. ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను వినియోగదారుడే...
జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త….
ముంబయి: జియో ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్త అందించింది. కరోనా సమయంలో ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ అందిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేవరుకు రోజుకు 300 నిమిషాల...
వినియోగదారులకు ఉల్లి ఘాటు
హైదరాబాద్: ధరలు ఒక్కసారిగా పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి వినియోగదారుల కంట కన్నీరు తెప్పించినా.... ధరలు ఒక్కసారి పడిపోయి వాటిని పండించిన రైతులకు కన్నీరు తెప్పించినా అది కేవలం ఉల్లికి మాత్రమే...
ఎస్బిఐ వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శుభవార్త వినిపించింది. ఈ నెల 18 నుంచి రూ.10 వేలు, ఆ పైన లావాదేవీలకు ఒటిపి ఆధారిత విత్డ్రా...
8 లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు లబ్ధి
ఉజ్వల పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
మన తెలంగాణ/హైదరాబాద్ : దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు గ్యాస్ అందించేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాష్ట్రంలో...
వినియోగదారులకు స్విగ్గీ హెచ్చరిక
హైదరాబాద్ : సురక్షిత ఇంటర్నెట్ డే, 2020 సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్ కేర్ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా...
ఎస్బిఐ వినియోగదారులకు శుభవార్త
న్యూ ఢిల్లీ: ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్రవ్య విధాన ప్రకటన ప్రకటించిన మరుసటి రోజు తర్వాత దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ రుణ రేట్లను తగ్గించింది. ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గృహ, ఆటో రుణాలను...
క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త…
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. అన్ని బ్యాంకులు తాము ఇస్తున్న క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి కార్డు ఎనేబుల్/ డిజెబుల్ ఫెసిలిటీని కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది....