Home Search
విరసం - search results
If you're not happy with the results, please do another search
సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం
కేసు విచారణ 24కి వాయిదా
హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్పై దాఖలైన పిటిషన్పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...
విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు
నేడు హాజరుపర్చండి : హైకోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...
సాంస్కృతిక విప్లవ సృష్టికర్త కానూరి
కానూరి వెంకటేశ్వరరావు బుర్రకథకి విస్తృత ప్రాచుర్యాన్ని తీసుకువచ్చి సాంస్కృతిక రంగంలో సరికొత్త చరిత్రని సృష్టించారు. ఉద్యమ లక్షసాధన కోసం ఆయన ‘బుర్రకథ’ని విరివిగా ఉపయోగించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్సింగ్ చరిత్రలను ఆయన బుర్రకథలుగా...
పదునైన ధిక్కారస్వరం జ్వాలాముఖి
14-12-2023న విఖ్యాత కవి, అమరుడు జ్వాలాముఖి 15వ వర్ధంతి. ఈ సందర్భంలో నివాళిగా కొన్ని జ్ఞాపకాలు]
దిగంబరకవిగా, విప్లవకవిగా, మహావక్తగా పేరుగాంచిన రచయిత, విప్లవ కార్యశీలి జ్వాలాముఖి. మానవతా వాదిగా మొదలై, నాస్తిక హేతువాద...
ఉపా వేటలో ‘ప్రజాస్వామ్యం’
ఉపా, ఎన్ఐఎ దాడులతో ‘ప్రజాస్వామ్యం’ వేటాడబడుతున్నది. ప్రాథమిక హక్కుల అణచివేతే ఉపా చట్టం అనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ లాగా చట్టవిరుద్ధమైన సంస్థగా ఉపా కేసుల దాడులకు...
మన కాలపు మహా వాగ్గేయకారుడు
కవి సంధ్య స్మారక సంచిక
సెప్టెంబర్ 10న కవిసంధ్య గద్దర్ స్మారక సంచిక ఆవిష్కరణ, సంస్మరణ సభ దళిత రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్, కవి సంధ్య, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ప్రజా వాగ్గేయ కారుడు,...
నిఖిలేశ్వర్ సాహిత్య సంగమంలో దిగంబరులు
ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం (ఆత్మకథ), సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ 13-/08-/2023 న హైదరాబాదులో జరిగింది. 11 ఆగస్టున 85 సంవత్సరాలు పూర్తి...
ఒక శతాబ్దం సాంస్కృతిక ఉద్యమాన్ని శాసించిన గద్దర్!
ఒక శతాబ్దం సాంస్కృతిక ఉద్యమాన్ని శాసించిన సాంస్కృతిక యోధుడు గద్దర్. తుప్రాన్లో గుమ్మడి విఠల్ రావుగా జన్మించిన గద్దర్ తెలుగు సాంస్కృతిక ఉద్యమాన్నిఊపించి, శాసించిన నిత్య కళా తపస్వి! నిరంతర సాంస్కృతిక యోధుడు!...
భారత్లో ఫాసిస్ట్ పాలన ప్రారంభం కాలేదు
ముషీరాబాద్: భారత్లో ఫాసిస్ట్ పాలన ఇంకా ప్రారంభం కాలేదని, తమ భావాలకు అనుగుణమైన రాజ్యాన్ని స్థాపించుకునే దశలో మా త్రమే ఉందని ప్రముఖ మార్కిస్ట్ మేధావి(కేరళ) మురళీధరన్(అజిత్) అభిప్రాయం వ్యక్తం చేశారు. విప్లవ...
పాటకు మరణం లేదు..
ఎర్ర పూల వనం లోన నగదారిలో అని ఆయన పాడుతుంటే గోదావరి లోయ పులకరిస్తుంది...జం జమ్మల మర్రి పాటెత్తుకుంటే నగ్జల్బరీ గజ్జెకట్టి ఆడుతుంది.. ‘మరణం చివరి చరణం కాదు’ అన్న అలిసెట్టి వాక్యతత్వం...
సాహిత్య సవ్యసాచి కెవియార్
నా ఆకాశం ఈ నేలమీదనే. ఈ నా జనమే నా ప్రాణపంచకం. వీరి ఉన్నతి ఒక్కటే నా ధ్యేయం. అందుకోసమే నాశక్తి, నా తీరిక, నా కాలం, నా సమస్తం” అని ప్రకటించిన...
బిసిల తొలి కవితా సంకలనం
తెలంగాణలో ఆధునిక కవితా సంకలనాల ప్రారంభం ‘గోలకొండ కవుల సంచిక’తో 1934లో ప్రారంభమయింది. అనంతరం ఆంధ్రకేసరి గ్రంథమాల 1940 ఆ ప్రాంతంలో ‘స్రవంతి’ పేరిట ఒక కవితా సంకలనాన్ని వెలువరించింది. పోలీసుచర్య అనంతరం...
టాలెంట్ మొబిలిటీతోనే మనుగడ
టాలెంట్ మొబిలిటీ కార్యక్రమం ఉద్యోగులను సంస్థలోని వివిధ స్థానాల మధ్య తరలించడానికి వీలు కల్పించడమే కాకుండా వారి కెరీర్ అభివృద్ధి ఎదుగుదలకు చక్కటి అవకాశం లభిస్తుంది. సంస్థ ప్రో-యాక్టివ్ కావడానికి, ప్రోగ్రెసివ్ కావడానికి...
‘సాహితీ తీర్పరి’ రావిశాస్త్రి
జూలై 30. సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రజా రచయిత, రాచకొండ విశ్వనాధ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. మీరు ఏ పనైనా మొదలు పెట్టేముందు మీరు తలపెట్టిన ఆ పని...
ఎపిలో ఆర్కె సతీమణి ఇంట్లో ఎన్ఐఎ సోదాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అలకూరపాడులో మావోయిస్టు దివంగత నేత రామకృష్ణ అలియాస్ ఆర్కె సతీమణి శిరీష ఇంటిలో మంగళవారం ఉదయం చత్తీస్గడ్కు చెందిన ఎన్ఐఎ అధికారుల బృందం సోదాలు చేపట్టింది....
వరవరరావు బెయిల్ను మరోసారి పొడిగించిన సుప్రీం
న్యూఢిల్లీ : విరసం నేత వరవరరావు మెడికల్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. భీమా కొరెగావ్ కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు...
లొంగిపోయేందుకు వరవర రావుకు ఫిబ్రవరి 28వరకు గడువు
ముంబయి: ప్రముఖ కవి, విరసం కార్యకర్త వరవర రావు(83) ఎల్గర్ పరిషద్మావోయిస్టు సంబంధిత కేసులో లొంగిపోయేందుకు బాంబే హైకోర్టు గడువును ఫిబ్రవరి 28 వరకు శుక్రవారం పొడగించింది. ఆ కేసులో ఆయన నిందితుడుగా...
ఒకానొక ప్రాదేశిక కవి
భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...
ఎల్గార్ కేసు జాతీయ అంశం: ఎన్ఐఎ
ఎల్గార్ కేసు జాతీయ అంశం
అందువల్లే కేంద్రం మాకు అప్పగించిందిః ఎన్ఐఎ
రాజకీయ దురుద్దేశాలున్నాయి: నిందితులు
ముంబయి: జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలున్నందునే ఎల్గార్ పరిషద్మావోయిస్ట్ లింక్ల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్రం సుమోటోగా...
16 ప్రజా సంఘాలపై నిషేధం రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదహారు ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో...