Home Search
విశాఖపట్నం - search results
If you're not happy with the results, please do another search
విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన AirAsia
విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది AirAsia. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న AirAsia.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్వర్క్ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా... విశాఖపట్నం...
విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ రైలులో స్వచ్ఛతా కార్యక్రమం
‘14 నిమిషాల’ క్లీనింగ్ కార్యక్రమం విజయవంతం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖపట్నం సికింద్రాబాద్ - వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో స్వచ్ఛతా...
విశాఖపట్నంలో మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
విశాఖపట్నం: అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ముజిగల్ తమ 9వ అత్యాధునిక సంగీత అకాడమీని విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంగీత దర్శకుడు, గాయకుడు, సినీ దర్శకుడు ఆర్. పి....
విశాఖపట్నంలో మొదటి స్టోర్ను ప్రారంభించిన డ్యురియన్ ఫర్నిచర్
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డ్యురియన్ ఫర్నిచర్ 26 ఆగస్టు 2023న విశాఖపట్నంలో స్టోర్ను ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి మొదటి స్టోర్. అత్యాధునిక గృహాలను మరింత ఆకర్షణీయంగా...
హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురానికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: ఆర్టీసి ప్రయాణికులకు గుడ్ న్యూస్. వరుస సెలవుల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టిఎస్ ఆర్టీసి ప్రకటించింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ,...
మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్న కిషన్రెడ్డి
హైదరాబాద్: మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను నేడు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. -రైలు నం. 12861/12862 విశాఖపట్నం -టు కాచిగూడ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను మహబూబ్నగర్ వరకు నడిపేందుకు పొడిగించామని...
త్వరలో విశాఖపట్నంలో బిఆర్ఎస్ సభ
హైదరాబాద్ ః బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఎపి...
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి క్లియరెన్స్
విశాఖపట్నం: చాలా కాలంగా వాయిదాపడుతూ వచ్చిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి క్లియరెన్స్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12 విశాకపట్నంకు వచ్చి శంకుస్థాపన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన మంత్రి...
విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం
అమరావతి: చినవాల్తేర్ లో విద్యార్థుల డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయింది. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్ఫటిక రూపంలో ఎండిఎంఏ అక్రమ రవాణా, వినియోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ముగ్గురు...
విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నంబర్స్ 08579, 08580,...
విశాఖపట్నంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం..
విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా పట్టణంలోని రైల్వే న్యూ కాలనీలో చోటుచేసుకుంది. అప్పుల బాధతోనే కుబుంబంలోని నలుగురు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది....
విశాఖపట్నం బ్యాక్డ్రాప్లో ‘మహాసముద్రం’…
శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ బ్యూటీ అదితిరావు హైదరి, గార్జియస్ అను...
లహరి ఎసి బస్సులో ప్రయాణించి చిల్ కావాలి
హైదరాబాద్: వేసవిలో చల్లదనం అందించే టిఎస్ ఆర్టీసి లహరి ఎసి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకుని చిల్ కావాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ సూచించారు. హైటెక్ హంగులతో రూపొందించిన...
ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనతలోకి
పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా తమ మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ర్టంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని...
గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖపట్నంలోని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్ తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన ఉదయం...
వ్యాన్ను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి
అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో కెజిహెచ్ ఆస్పత్రికి...
అదరగొట్టిన కోల్కతా
ఢిల్లీపై రికార్డు విజయం
విశాఖపట్నం: ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా 106 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది....
హ్యాట్రిక్పై కోల్కతా కన్ను
నేడు విశాఖలో ఢిల్లీతో పోరు
విశాఖపట్నం: వరుస విజయాలతో జోరుమీదున్న కోల్కతా నైట్రైడర్స్ బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో కోల్కతా...
తగ్గిన వాణిజ్య వంటగ్యాస్ ధరలు
చమురు కంపెనీలు వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంట గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని...
రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి
అమరావతి: నవదంపతులు గ్రామ దేవత పండుగకు వెళ్లి వస్తుండగా బైక్ను లారీ ఢీకొట్టడంతో నవ వధువు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం గతరపువలసలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......