Home Search
వెలుగులోకి వచ్చింది. - search results
If you're not happy with the results, please do another search
కెనడా ఖలీస్తానీ నిజ్జర్ హత్యోదంతం.. వెలుగులోకి వీడియో
టొరంటో: కెనడాలో ఖలీస్థానీ నేత ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోందతపు వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కెనాడాలోని సర్రేలోని ఓ గురుద్వారా వెలుపల తొమ్మిది నెలల క్రితంఆయన హత్యకు గురయ్యారు. బ్రిటిష్...
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు బయటకు తీసుకొచ్చింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం...
8వ ఖండం వెలుగులోకి
లండన్ : భౌగోళిక శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితంగా ఇప్పుడు 8వ ఖండం వెలుగులోకి వచ్చింది. ఈ ఖండం 375 సంవత్సరాలుగా ఉనికి ఎక్కడుందో తెలియని స్థితితో దాగి ఉంది. ఇప్పటివరకూ ఏడు...
మణిపూర్లో వెలుగులోకి మరో దారుణం
మరో ఇద్దరు యువతులపై సామూహిక హత్యాచారం
నగ్న ఊరేగింపు ఘటనజరిగిన రోజే 40 కిలో మీటర్ల దూరంలో అమానుషం
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ...
రెజిమెంటల్ బజార్లో అగ్నిప్రమాదం…. కొత్తకోణం వెలుగులోకి
హైదరాబాద్: రెజిమెంటల్ బజార్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రూ.164 కోట్ల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. జప్తు...
హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం వెలుగులోకి
తెలంగాణ: హైదరాబాద్ ఉగ్రవాదుల అరెస్ట్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇజబ్ ఉట్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో అరెస్టు చేసిన వారికి సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. హెచ్యుటి సంస్థ 50...
బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
వరంగల్ రూరల్: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై జరిగే దాడులను అరికట్టలేకపోతున్నాయి. ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన దామెరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం...
పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన కాంట్రాక్ట్ మ్యారేజ్
హైదరాబాద్: పాతబస్తీలో మరో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఆదివారం వెలుగులోకి వచ్చింది. నగరంలో తరచూ కాంట్రాక్ట్ మ్యారేజ్లు బయటపడుతున్నాయి. యువతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్న బ్రోకర్లు గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు వ్యాపారులకు...
పాతబస్తీలో దారుణ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..
మనతెలంగాణ/హైదరాబాద్:ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని హత్య చేసిన సంఘటన నగరంలోని పాతబస్తీ, రెయిన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం...
ఆ విలన్ తమ్ముడు ఆత్మహత్య… వెలుగులోకి కొత్త కోణం
చెన్నై: విలన్ ఆనంద్ రాజు సోదరుడు కనకసబై ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కనకసబై చిట్టీల వ్యాపారం, వడ్డీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు తొలుత భావించారు....
బాలుడిని చంపి… పూడ్చిపెట్టిన నాటు వైద్యుడు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన మండలం పాసిగామ్ పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో నాటు వైద్యుడి నిర్వాకం బయటపడింది. తమ కుమారుడిని రిషి(10)ని చికిత్స కోసం నాటు...
రేపటి తరాలకు దిక్సూచి..
తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న...
తండ్రి మృతి… ఐదో రోజే కుమారుడిని చంపిన తల్లి
మేడ్చల్: తండ్రి చనిపోయి ఐదు రోజులు అవుతోంది, కుమారుడు మద్యం తాగి సైకో ప్రవర్తిస్తుండడంతో తల్లి అతడిని చీరతో కట్టేయడంతో తనయుడు చనిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్లో జరిగింది....
తండ్రి ముందే యువతిని గొంతుకోసి చంపిన సోదరుడు… మరో అన్న వీడియో తీసి…
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని సోదరుడు గొంతు కోసి హత్య చేస్తుండగా మరో సోదరుడు వీడియో తీయగా, తండ్రి అడ్డుకోకుండా అలానే చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్...
కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసినందుకు కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని...
బర్త్డే… పాప ప్రాణం తీసిన కేక్
ఛండీగఢ్: బర్త్డే రోజు కేక్ తిని పడుకున్న కాసేపటికి చిన్నారి మృతి చెందిన సంఘటన పంజాబ్లోని పటియాలా ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్చి 24న పదేళ్ల...
హిమాచల్ స్కాలర్షిప్ స్కామ్పై సిబిఐ చార్జిషీట్లు
హిమాచల్ ప్రదేశ్లో కోట్లాది రూపాయల స్కాలర్షిప్ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిబిఐ 20 సంస్థలు, 105 మంది వ్యక్తులపై చార్జిషీట్లు దాఖలు చేసిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎస్సి, ఎస్టి, ఒబిసి కేటగరీల...
గద్వాలలో భారీ దొంగతనం
ఇంటికి తాళం వేసి బెంగుళూరుకు ఫంక్షన్కి వెళ్తే ఇంటిని దోచేసిన ఘటన గద్వాల జిల్లా గద్వాల టౌన్లోని లింగం బాగ కాలనీలో గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజేష్ వివరాల మేరకు గద్వాల...
విమానం బాత్రూంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
ఓ విమాన ప్రయాణికుడు గాల్లో ప్రాణాలు తీసుకుందామనుకున్నాడు. విమానంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది. తైవాన్ కు చెందిన...
ప్రేమ వ్యవహారం… కూతురి ప్రాణం తీసిన తల్లి?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) మృతి చెందింది. సోదరుడి పిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు...