Home Search
వ్యవసాయ - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయి కూలీకి రూ.1.22 లక్షల కరెంటు బిల్లు
అమరావతి: ఓ వ్యవసాయి కూలీకి ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే షాక్ తిట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చినరావుపల్లి గ్రామానికి చెందిన పప్పుల ముకందరావు అనే వ్యవసాయ కూలీకి రూ.1,22,206...
వ్యవసాయ గోదాంలో మంటలు..కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం
గద్వాల జిల్లా, పెబ్బేరు మండల కేంద్రంలోన్ని వ్యవసాయ గోదాంలో సోమవారం మంటలు చెలరేగాయి. సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో గోదాంలో మంటలు చెలరేగి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు, సిబ్బంది...
వ్యవసాయాన్నికార్పోరేట్లకు కట్టబెట్డడమే కేంద్రం లక్ష్యం: హన్నన్ మెల్లా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతు ఆధారిత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ విధానం అని జాతీయ రైతుసంఘాల నేత హన్నన్ మెల్లా అన్నారు. మోడీ ప్రభుత్వం మూడు...
నిరుద్యోగం పెరిగి అందరూ వ్యవసాయం వైపు చూడాల్సి వస్తుంది: పొన్నం ప్రభాకర్
కరీంనగర్: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు పోవాలని రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సాంకేతిక విప్లవాన్ని వ్యవసాయంలో సృష్టించాలని...
జగిత్యాలలో యువకుడి హత్య.. మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేసి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్ల వాయిలో పండగ పూట దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నాగేల్లి సురేష్ గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు సురేష్ ను...
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లపై సమగ్ర నివేదిక
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖల అనుబంధ కార్పొరేషన్ల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తి వ్యక్తం...
వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు
కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరిధాన్యాలపై దృష్టి కేంద్రీకృతం
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి భారతీయ ఆహార ఉత్పత్తులు : మోడీ
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరి ధాన్యాలపై దృష్టి కేంద్రీకరింపు
లక్నో కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రకటన
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర...
పిఎం-కిసాన్ పథకంలో మార్పు లేదు: వ్యవసాయ మంత్రి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందచేస్తున్న రూ. 6,000 ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్...
బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట
పంటల బీమా యోచనలో రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రకృతి వైపరీత్యాలు, ఇతర వ్యాధుల వల్ల పంట నష్టపోయే రైతులకు ’పంటల బీమా’ ఇవ్వడంపై ప్రభుత్వం...
వ్యవసాయ కూలీ నుంచి సిఎం పదవి వరకు చంపై సోరెన్
రాంచీ : ఝార్ఖండ్ సెరాయ్కెలా= ఖర్సావన్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో తండ్రితో కలసి పొలం దున్నిన చంపై సోరెన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 1990 దశకంలో ప్రత్యేక రాష్ట్రం...
వ్యవసాయంపై అవగాహనతో ముందుకు సాగుదాం
రైతు ప్రతినిధులతో మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికోసం అన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుదామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.మంగళవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును...
వ్యవసాయ వర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించ వద్దు
జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి: ఎబివిపి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏబివిపి విద్యార్ధి సంఘం నాయకులు డిమాండ్...
వ్యవసాయ కార్పొరేషన్లు సాంకేతికను అందిపుచ్చుకోవాలి
రైతులకు ఉపయుక్తంగా కార్యాచరణ చేపట్టాలి
14 కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంవ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రస్తుత పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్...
రైతుకు దన్నుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు పనిచేయాలి
పంటలకు లాభసాటి ధరకల్పించటమే ప్రభుత్వ లక్ష్యం
విశ్వవిద్యాలయాల సమీక్షకు సిద్ధం చేయండి
అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ,...
గురుకుల వ్యవసాయ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 8న కౌన్సిలింగ్
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బిఎస్సి(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి ఈనెల 8న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సోసైటీ కార్యదర్శి...
వ్యవసాయం కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల అమెరికన్ డాలర్ల రుణాన్ని అందచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. భారత్ను సందర్శించిన...
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా ఎన్. బాలమల్లేష్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) 15వ జాతీయ మహాసఢలు నవంబర్ 2 నుంచి 5 వరకు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నగరంలో జరిగాయి. ఈ మహాసభలలో...
అటవీ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యం
ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
మనతెలంగాణ/హైదరాబాద్: మారుతోన్న వాతావరణ పరిస్థితులలో అటవీ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, కీలకమైన విభాగంగా ఎదుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. కె...