Home Search
శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు. దీంతో వెంకన్న...
ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయని టిటిడి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 9న శ్రీ పురందరదాసుల...
ఈ నెల 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: పవిత్రమైన ధనుర్మాసం ఈ నెల 14వ తేదీ ఆదివారం ముగియనుండడంతో 15వ తేదీ సోమవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబరు...
ఈనెల 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం
హైదరాబాద్: పవిత్రమైన ధనుర్మాసం ఈనెల 14వ తేదీ ఆదివారం ముగియనుండడంతో 15వ తేదీ సోమవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబరు 17వ తేదీ...
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. శనివారం ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి...
ఈ నెల 12వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
మన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో డిసెంబరు 12 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయని టిటిడి అధికారులు తెలిపారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి...
19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని ఈ నెల...
శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు.ఇందులో...
8 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుపతి: తిరుమలలో 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని టిటిడి అధికారుల మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడంతో రాత్రి7.05 కు శ్రీవారం ఆలయం...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం బుధవారం 4 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు...
రాష్ట్రంలో రెండో శ్రీవారి ఆలయం..
హైదరాబాద్ : వైఖానసం ఆగమ శాస్త్రం ప్రకారం... కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం స్వామివారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు...
మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం,...
శ్రీవారి ఆలయంలో మూతపడ్డ వైకుంఠద్వారాలు
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. టిటిడి వారు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. భక్తులందరికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడంలో టిటిడి విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు....
శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్...
శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ...
చంద్రగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: నేడు చంద్రగ్రహణం ఏర్పడనుండడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్లోనూ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. నేడు...
సూర్యాగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: సూర్యాగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. మంగళవారం ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు 12 గంటల పాటు టిటిడి అధికారులు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ...
రెండు రోజులు శ్రీవారి ఆలయం మూత
మనతెలంగాణ/ హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పరితపించి పోతారు.. గంటల తరబడే కాదు.. రోజుల తరబడి కూడా క్యూలైన్లలో భక్తులు వేచిఉండే సందర్భాలు...
శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం తిరుమల శ్రీవారిని 69,603మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....