Home Search
షేక్ హసీనా - search results
If you're not happy with the results, please do another search
ప్రజాస్వామ్యాన్ని, ఓటుహక్కును నిర్ధారించిన ఎన్నికలు : షేక్ హసీనా
ఢాకా : బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీ అఖండ విజయం సాధించడం బంగ్లాదేశ్ ప్రజల విజయమని, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటుహక్కును కొనసాగించాయని బంగ్దాదేశ్...
మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పీఠం
ఢాకా: ప్రధాన ప్రతిపక్షం బిఎన్పి, దాని మిత్ర పక్షాల బహిష్కరణ, పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనల నడుమ జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని సాధించగా బంగ్లాదేశ్...
రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన షేక్ హసీనా
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం మధ్యాహ్నం అజ్మీర్లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా వద్ద ప్రార్థనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య...
షేక్ హసీనా ఆయా
భారత్లో నాలుగురోజుల పర్యటన
ప్రధానంగా కుషియారా నదీజల ఒప్పందం
నేడు ప్రధాని మోడీతో కీలక భేటీ
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నాలుగురోజుల భారతదేశ పర్యటనకు సోమవారం ఇక్కడికి వచ్చారు....
భారత్ పౌరచట్టం అనవసరం, అంతర్గతం: షేక్హసీనా
దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ...
భారత్ మాకు మిత్రదేశంగా ఉండడం అదృష్టం: హసీనా
ఢాకా: బంగ్లాదేశ్లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఢాకాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్...
భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులు.. మోడీ హసీనాలతో ప్రారంభం
అగర్తలా : భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించారు. ఇందులో ప్రధానమైనది రైలు అనుసంధాన మార్గం. త్రిపురలోని...
మోడీపై బంగ్లాదేశ్ పీఎం హసీనా ప్రశంసల జల్లు
ఢాకా: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వం లోని భారత ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ 19 మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయాల్లో తమకు...
రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం..46 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్ర ఒక ఏడంతస్తుల షాపింగ్ మాల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బెయిలీ రోడ్డులోని గ్రీన్ కోజీ...
బంగ్లాదేశ్లో ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్
ఢాకా : దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్లో ఘర్షణల మధ్యే 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) ఈ...
బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢాకా : బంగ్లాదేశ్ లో 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ బిఎన్పి బంద్కు...
రేపు బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు
ఢాకా : పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విజయం సాధించే పరిస్థితి ఉంది. ఇది ఆమెకు వరుసగా నాలుగవ...
నోబెల్ గ్రహీత యూనుస్కు 6 నెలల జైలుశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మొహమ్మద్ యూనుస్కు కార్మిక చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణపై దిగువ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు...
డబ్లూహెచ్వోలో బంగ్లా ప్రధాని కుమార్తె సైమా వాజెద్ కు కీలక పదవి
న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లూహెచ్వో) లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ కీలక పదవి చేపట్టనున్నారు. డబ్లూహెచ్వో ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజినల్...
వైరుధ్యాల పుట్ట!
న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 (20 దేశాల గ్రూపు) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ హాజరు కావడం లేదని బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన...
ఒక రోజు ముందుగా బైడెన్ రాక
న్యూఢిల్లీ: ఈ నెల 8నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న జి20 దేశాధినేతల సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన నేతలుహాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు...
చట్టోగ్రామ్, సిల్హెట్ పోర్టులను వినియోగించుకోండి
ఢాకా: కోరుకుంటే బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్, సిల్హెట్ పోర్టులను వినియోగించుకోవచ్చని బంగ్లాప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఈ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు బంగ్లా ప్రధాని తన అధికారిక నివాసం గణభబన్లో...
బీమార్ బంగ్లా!
సోనార్ బంగ్లా బీమార్ బంగ్లాగా ఎలా మారిపోయింది? సిరి బంగ్లాదేశ్ శ్రీలంక అడుగులు ఎందుకు వేస్తున్నది? శీఘ్ర అభివృద్ధి సూచీలతో చిన్న దేశాల్లో మిన్న అనిపించుకొన్న దేశం భారీ రుణం కోసం అంతర్జాతీయ...
తీస్తా మినహా…
సంపాదకీయం: భారత- బంగ్లాదేశ్ సంబంధాలు మొదటి నుంచీ ఇంచుమించు సాఫీగానే సాగుతున్నాయి. కాని ఒకటో అరో తప్ప చెప్పుకోదగిన పురోగామి ఒప్పందాలేవీ రెండు దేశాల మధ్య ఇంత వరకు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా...
1971 బంగ్లాదేశ్ పోరులో అమరులైన భారత సైనిక వారసులకు ముజిబ్ స్కాలర్షిప్లు
న్యూఢిల్లీ : 1971 నాటి బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన భారతీయ సైనికుల వారసులకు ముజిబ్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్టు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మంగళవారం ప్రకటించారు. హసీనా తండ్రి,...