Home Search
సామాజిక సమస్య - search results
If you're not happy with the results, please do another search
భావోద్వేగాలా, ప్రజల సమస్యలా?
కాలం కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నది. సరికొత్త రెక్కలు తొడుక్కొంటున్నది. ఎన్నో పరిణామాలను పూసగుచ్చిన 2023 పశ్చిమాద్రిన అస్తమిస్తున్నది. 2024 ఉషోదయానికి తెర లేస్తున్నది. నేటి కంటె రేపు మెరుగ్గా, సుఫలవంతంగా, శుభప్రదంగా...
సామాజిక విప్లవకారుడు స్వామినాథన్
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సుపరిచితమయ్యారు. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన...
బిసిల టికెట్లకు చెక్ పెట్టేలా కమ్మ సామాజిక వర్గం తెరపైకి ?
ఏఐసిసి నాయకులను కలిసిన కమ్మ నాయకులు
10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని డిమాండ్
తమను తొక్కేయడానికే కొందరు కుట్ర చేస్తున్నారని బిసి నాయకుల ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్: బిసి నాయకుల టికెట్లకు మరో సామాజిక వర్గం నాయకులు...
న్యాయ పీఠాలు: సామాజిక న్యాయం
న్యాయమూర్తుల్లో కొందరి పక్షపాత పోకడలను తట్టుకోలేక భారత్ రిపబ్లిక్ ఏర్పడిన 11 ఏండ్లకే 1961లోనే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాన మంత్రికి, కేంద్ర హోం మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వక ఫిర్యాదు...
విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తాం
అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రిని కలుస్తా
రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల అసోసియేషన్ ఆవిర్భావం
విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : వినోద్కుమార్
హైదరాబాద్: రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ...
కార్మిక సమస్యల సాధనకై ఆగస్టు 4న కార్మిక గర్జన
అమరచింత : కార్మిక సమస్యల సాధన కోసం ఆగస్టు 4వ తేదిన హైదరాబాద్ ఇందిరా గాంధీ పార్క్ దగ్గర జరిగే కార్మిక గర్జనకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర...
పార్టీ మారే సమస్యే లేదు
సూర్యాపేట: కోదాడ నియోజకవర్గ మాజీ ఇం చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో...
ఆర్థిక సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
యాదాద్రి భువనగిరి : జనాభా పెరుగుదల వలన కలిగే అవసరాలు, అనర్థాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు....
దేశానికి నాయకత్వ సమస్య
భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని విధించడం. ఆ సమయంలో 20 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంతో ప్రపంచంలో...
సామాజిక మార్పునకు ప్రజలను జాగృతం చేయాలి
జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్
వికారాబాద్ : సామాజిక పరంగా మార్పు కోసం ప్రజలను జాగృత పరచవలసిన అవసరం ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్...
కార్పొరేట్ కళాశాలల వల్లనే సామాజిక అసమానతలు
ముషీరాబాద్ : సమాజంలో సామాజిక అసమానతలకు కారణమవుతున్న కార్పొరేట్ కళాశాలలను నిషేదించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కో కార్పొరేట్ విద్యా సంస్థల్లో...
సామాజిక ఆవిష్కరణలు అవశ్యం
‘Social innovation refers to the design and implementa tion of new solutions that imply conce ptual, process, product, or organisational change, which ultimately aim...
ఆర్థికం కాదు, సామాజికమే!
బంధాలు బలపడుతున్నాయి. ఇష్టావిలాస పాలనతో దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్ష వేదిక నిర్మాణం వేగం పుంజుకొంటున్నది. ఈ దిశగా మరొక ముఖ్యమైన ఘట్టం...
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం సేవలపై నగరవాసులు సంతృప్తి
మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరవాసుల సమస్యల సత్వర పరిష్కారంపై జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సిటీజన్ సెంట్రల్ గ్రీవెన్స్ రీ-డ్రెసాల్...
సామాజిక స్పృహ లేని చదువులు
మానవ విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడేందుకు విద్య దోహదపడుతుంది. బడిలో వేసింది మొద లు.. పిల్లల్లో ప్రజ్ఞాపాటవాల్ని పెంచి, వివేకవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బోధన మొదలవుతుంది. శారీరక, మానసిక...
ప్రజా సమస్యలే ‘జెండా.. అజెండా’
మన తెలంగాణ/హైదరాబాద్:భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ...
పేదరికం, సామాజిక అసమానతల నివారణకు బిల్గేట్స్ భారీ ఆర్థికసాయం
గోల్కీపర్స్ సమావేశంలో తాజాగా రూ. 1.27 బిలియన్ డాలర్ల సాయం వెల్లడి
న్యూయార్క్ : సామాజిక శ్రేయస్సు కోసం అనేక సార్లు ముందడుగు వేసి భారీ నిధులను అందించిన బిల్గేట్స్ ఫౌండేషన్ ఈసారి...
జాంబవ సామాజిక తాత్విక చిత్రపటం మాదిగ కొలుపు
స్వాతంత్య్రానికి పూర్వము ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల ’మాలపల్లి’ మొదటి దళిత నవలగా వచ్చింది. పేరుకు మాలపల్లి గానీ వస్తువంతా బ్రా హ్మణ పర్యావరణము, ఆచార వ్యవహారాలు, సంస్కృతి చుట్టూ తిరిగిందనే విమర్శలున్నాయి....
సరికొత్త సమస్యల్లో అమెరికా
అమెరికాలో నిజమైన రాజకీయవేత్తల లేమితో పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకప్పుడు అబ్రహం లింకన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఇతర దార్శనికనేతలు ఉండేవారు. నేడు అలాంటివారు లేరు. నేటి రాజకీయులు వివిధ ప్రయోజనాల సంస్థలకు...
దళితబంధు సామాజిక పెట్టుబడి
ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం
నిధులను త్వరలో విడుదల చేస్తాం
తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....