Home Search
సావిత్రిబాయి ఫూలే - search results
If you're not happy with the results, please do another search
భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే : మంత్రి గంగుల కమలాకర్
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి ,...
ఫూలే సంస్కరణోద్యమ సంఘం
బ్రాహ్మణత్వ తాత్వికత, ప్రయోజనాలను కాపాడడానికి బ్రాహ్మ ణ నాయకులు 1870 లలో ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్లను స్థాపించారు. జోతిబా ఫూలే 24 సెప్టెంబర్ 1873 న సత్యశోధక సమాజ్ను...
మహాత్మా జ్యోతిరావు ఫూలే
మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే సామాజిక విప్లవ పితామహుడు. అస్పృశ్యుల సామాజిక పరివర్తనకు, సమగ్ర అభివృద్ధికి కృషి చేశారు. అత్యంత ప్రభావశీల రైతు నాయకుడు, పితృస్వామ్య నిరసనకారుడు. కులవ్యవస్థపై తిరగబడ్డ, ‘క్రాంతి సూర్య’గా...
ఫూలే మార్గమే మహిళకు శిరోధార్యం
దేశంలోని మహిళల విముక్తి కోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురించి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం,...
మహిళల విద్యకు దారి దీపం
మనకు సేవా రంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు. వారి స్థాయిలో, వారి కంటే ముందుగానే సావిత్రి బాయి ఫూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి...
ఆధునిక తొలి స్త్రీవాద పద్య కవయిత్రి
భారతీయ సాహిత్యంలో చంద్ర గ్రహాన్ని చంద్రుడిగా పుమ్ లింగంగా చూసిన సంప్రదాయాన్ని పక్కకు పెట్టి కొత్త ఒరవడిగా స్త్రీ లింగంగా చెప్పిన ఆధునిక ప్రయోగం. చంద్రుణ్ణి చంద్ర బింబం అనే పేరు గల...
స్త్రీల ఆధునికతకు తొలి ఆనవాళ్లు
తమ వలసాధిపత్య ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన ఉద్యోగులను ప్రధానంగా గుమాస్తాలను తయారు చేసుకునేందుకు బ్రిటిష్ పాలకులు 1835లో మెకాలే ‘ఇంగ్లీష్ విద్యా చట్టం’ని అమల్లోకి తెచ్చారు. ఈ మెకాలే (18001859) విద్యా విధానంతో...
మహిళా చైతన్య దీప్తి
మన దేశంలో ఆడపిల్లల చదువు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రిబాయి ఫూలే అని చెప్పవచ్చు. ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన మొట్టమొదటి బహుజన మహిళ. అనాదిగా...
ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!
దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు...
జెఎన్యు విసిగా శాంతిశ్రీ పండిట్ నియామకం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్యు) తొలి మహిళా వైస్ చాన్సలర్గా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శాంతిశ్రీని జెఎన్యు వైస్చాన్సలర్గా...
చట్టసభల్లో మహిళల కోటా ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన, అమలు జరుపుతున్న అనేక పథకాలను గుర్తుచేసి, వాటి ఫలాలు అందరూ అందుకునేలా చైతన్యపరచడం అవసరం. తెలంగాణలో బాల బాలికలను విద్యావంతులను చేయడం కోసం బిసి, ఎస్సి,...
సిఎఎపై 100 సంస్థల ఐక్యపోరాటం
ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు దేశంలోని దాదాపు 100 సంస్థలు సోమవారం నాడిక్కడ ఒక జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సిఎఎ, జాతీయ...
‘మహా’తీర్పు.. దేశంలో మార్పు
నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలకు పరిష్కారం
ఇక్కడి ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు పెరిగేది
దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరగాల్సిందే
తెలంగాణ లెక్కజేస్తే మరాఠా నేతలకు దివాలా.....
మరాఠా నేలపై గులాబీ రెపరెపలు
మహారాష్ట్రలోని నాగపూర్లో బిఆర్ఎస్ తొలి ఆఫీస్ను ప్రారంభించిన కెసిఆర్
జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్ను సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వాదం
భారీగా తరలివచ్చిన శ్రేణులు
సంస్కరణే బిఆర్ఎస్ మిషన్ అని, అన్నిరంగాల్లో సంస్కరణలు జరిగేతేనే దేశంలోని సమస్యలన్నీ పరిష్కారం...
యుపిలో బిజెపి ఓడితే!?
భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి,...
బహుజన చక్రవర్తి ఛత్రపతి
ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేననే జాతీయ భావనని శివాజీ కల్పించిండో అదే శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిన...