Home Search
సుప్రీం కోర్టు - search results
If you're not happy with the results, please do another search
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు విద్యా చట్టం-2004 సెక్యూలర్ సిద్ధాంతంను, రాజ్యాంగంలోని 14 వ ఆర్టికల్ కింద ఇచ్చిన ప్రథామిక హక్కులను ఉల్లంఘిస్తోంది కనుక ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ అలహాబాద్ హైకోర్టు జారీ...
రామ్దేవ్ బాబాకు సుప్రీం కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వక పోవడంతో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులైన యోగా గురువు రామ్దేవ్ బాబాకు సుప్రీం కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది....
ఎలక్టోరల్ బాండ్స్: ఎస్బీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి సమగ్రమైన వివరాలు అందజేయనందుకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం...
ముఖ్యమంత్రి కొడుక్కి సుప్రీం కోర్టు చివాట్లు
న్యూఢిల్లీ: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేసిన తర్వాత మళ్లీ...
సుప్రీం కోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ప్రధాని
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదవారం ప్రారంభించారు. భారత సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని తెలిపారు. ఏడు దశాబ్దాల్లో...
నేడు సుప్రీం కోర్టు వజ్రోత్సవం.. ప్రధాని మోడీ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వజ్రోత్సవాన్ని ఆదివారం (జనవరి 28 ) ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ వజ్రోత్సవంలో...
రాందేవ్ పతంజలికి సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ : యోగా గురు బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేదకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆధునిక వైద్య విధానాన్ని , అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే...
న్యూస్క్లిక్ పురకాయస్థ పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ : ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం, పోలీస్ రిమాండ్లో ఉంచడాన్ని సవాలు చేస్తూ న్యూస్క్లిక్ సంస్థాపకులు ప్రబీర్ పురకాయస్థ, ఆయన హెచ్ఆర్ అధినేత అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్లపై...
ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని , చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. గురుగ్రామ్కు చెందిన...
బంగళా అమ్మకం వివాదం.. సుప్రీం కోర్టు లాయరును చంపేసిన భర్త
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సుప్రీంకోర్టు లాయరు రేణూ సిన్హాను భర్త దారుణంగా హత్య చేశాడు. వారి సొంత బంగళాలోనే ఈ దారుణం జరిగింది. జీవితాంతం కలిసి ఉండే భార్యను ఇంతకు ముందు...
జమిలి ఎన్నికలపై సుప్రీం కోర్టు న్యాయవాది కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వన్నేషన్వన్ ఎలక్షన్ పై ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశం తోనే కేంద్రం ఈ...
సుప్రీం కోర్టు పేరుతో నకిలీ వెబ్సైట్.. సీజేఐ హెచ్చరిక
న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటివరకు అనేక సంస్థలు , వ్యక్తులు బ్రాండ్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలిస్తున్న ఈ మోసగాళ్లు,...
నవాబ్ మాలిక్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టైన్ మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబంధనల కింద ఈమేరకు రెండు నెలల బెయిల్ ఇస్తూ తీర్పును...
మారన్కు రూ.380 కోట్లు చెల్లించాలంటూ స్పైస్జెట్కు సుప్రీం కోర్టు ఆదేశాలు
హైదరాబాద్: స్పైస్జెట్ లిమిటెడ్ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్కు రూ.380 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపు కోసం స్పైస్జెట్కు మరింత సమయం ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది....
ఎపి సిఎం జగన్ ఆస్తుల కేసులో.. విజయసాయికి సుప్రీం కోర్టు నోటీసులు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్తో పాటు వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసుల విచారణ తేలేవరకూ...
సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇద్దరి పేర్లు…
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇద్దరి జడ్జీల పేర్లను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని కొలిజియమ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్...
మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు మరో ఇద్దరు కొత్త జడ్జీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సుప్రీం కోర్టులో పూర్తిగా మంజూరైన...
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుచానూరు: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్...
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి టిటిడి చైర్మన్ స్వాగతం
తిరుపతి: జిల్లా పర్యటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై చంద్రచూడ్ మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదట తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న ప్రధాన న్యాయమూర్తి డి...
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ...