Home Search
స్మార్ట్ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
టెక్నో స్మార్ట్ఫోన్ల బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకొణె
ప్రీమియం గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన టెక్నో, భారతీయ సూపర్ స్టార్ దీపికా పదుకొణెని తన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం సహకారం కాదు, ఇది...
స్మార్ట్ఫోన్ S23ను విడుదల చేసిన ఐ టెల్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన itel, దాని ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్, itel S23 ను సబ్-9k కేటగిరీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మొదటి 16 GB RAM* ఫోన్ ఇది. మెమరీ...
మోటో జి52 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన మోటోరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్గా పేరుతెచ్చుకున్న మోటోరోలా తన g-సిరీస్ ఫ్రాంచైజీకి మరో పవర్-ప్యాక్డ్ స్మార్ట్ఫోన్ను జోడించింది. మోటో g52 అని పేరు పెట్టిన ఈ స్మార్ట్ఫోన్లో ప్రీమియం ఫీచర్లు...
రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్..
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఈ ఫోన్ వచ్చే...
ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్ విడుదల
ముంబై: మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ను ఒప్పో A15s పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ తో ధర...
రియల్మీ 7 సిరీస్ నుంచి మరో స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ 7 సిరీస్లో మరో నూతన ఫోన్ను విడుదల చేసింది. రియల్మీ 7 సిరీస్లో భాగంగా రియల్మీ 7,7 ప్రొ మోడళ్లను ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేయగా...
భారత్లో విడుదల కానున్న గెలాక్సీ ఎ51 స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు...
రూ.6299కే నయా స్మార్ట్ఫోన్…
ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు లావా 'జడ్71' పేరిట తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు...
AI, హైపర్-కనెక్టివిటీని శాంసంగ్ ప్రారంభించిన సిఇఒ జెహెచ్ హాస్
ముంబై: మిస్టర్ జోంగ్-హీ (JH) హాన్, వైస్ ఛైర్మన్, CEO, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో డివైస్ ఎక్స్పీరియన్స్ (DX) డివిజన్ హెడ్, ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో శాంసంగ్ BKC స్టోర్ ప్రారంభించిన తర్వాత...
గెలాక్సీ ఏ55 5G, గెలాక్సీ ఏ35 5Gలను విడుదల చేసిన శాంసంగ్
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. అద్భుతమైన ఆవిష్కరణలతో కూడిన గెలాక్సీ ఏ55 5G, గెలాక్సీ ఏ35 5Gలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. నూతన ఏ సిరీస్ మొబైల్ పరికరాలు...
కొత్త సామ్సంగ్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : సామ్సంగ్ సరికొత్త స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. కొత్త ఫోన్ 6జిబి + 128 జిబి స్టోరేజ్ ధర రూ.17,999గా నిర్ణయించింది. ఈ గెలాక్సీ ఎ15...
మొబైల్ ఏఐ యుగానికి స్వాగతం
గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను అభివృద్ధి చేయడం నా కెరీర్లో అత్యంత లాభదాయకమైన కాలం. ఇంజనీర్గా, నేను నమ్మశక్యం కాని ఆవిష్కరణలకు ఎన్నో ఉదాహరణలను చూశాను, కానీ, ఏఐ అనేది ఈ శతాబ్దపు...
గెలాక్సీ బుక్ 4 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ను ప్రారంభించిన శాంసంగ్
భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈ రోజు గెలాక్సీ బుక్ 4 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ను ప్రారంభించింది, ఇది గెలాక్సీ బుక్ 4 ప్రో 360, గెలాక్సీ బుక్ 4...
సామ్ గెలాక్సీ ఎ34 5జి ధర తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ ఎ34 5జి స్మార్ట్ఫోన్పై భారీ ఏక్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. గెలాక్సీ ఎ34 5జి సామ్సంగ్ సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్, నైటోగ్రఫీ వంటి ఫీచర్లతో...
గెలాక్సీ ఏ 34 5జి పై క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించిన శాంసంగ్
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, గెలాక్సీ ఏ 34 5జి ( Galaxy A34 5G) స్మార్ట్ఫోన్పై అద్భుతమైన క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. గెలాక్సీ ఏ 34 5జి...
రూ.6,999కే బడ్జెట్ ఫోన్ మోటో జి04
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా మోటో జి04 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో 16ఎంపి + 5ఎంపి కెమెరా, యునిసోక్ టి606 ప్రాసెసర్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది....
‘మేడ్ ఇన్ ఇండియా’ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ వచ్చేసింది..
గురుగ్రామ్: శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఈరోజు నుండి భారతదేశంలో విక్రయించబడుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా , గెలాక్సీ ఎస్...
ఆండ్రాయిడ్ 14తో రియల్మి 12 ప్రొ సిరీస్
హైదరాబాద్ : ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో రియల్మి 12 ప్రొ 5జి, రియల్మి 12 ప్రొ ప్లస్ 5జి పేరిట రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రియల్మి విడుదల చేసింది. ఫిబ్రవరి 6...
పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది
సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్ఎఫ్ సేవలు
31 నుంచి బడ్జెట్ సెషన్
న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....
గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించిన శాంసంగ్
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ , గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, వేరబల్ వస్తువులు, శాంసంగ్ టీవీ లు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వంటి అనేక రకాల...