Home Search
స్మార్ట్ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
కొత్త సామ్సంగ్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : సామ్సంగ్ సరికొత్త స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. కొత్త ఫోన్ 6జిబి + 128 జిబి స్టోరేజ్ ధర రూ.17,999గా నిర్ణయించింది. ఈ గెలాక్సీ ఎ15...
గెలాక్సీ స్మార్ట్ఫోన్ కోసం ముందస్తు రిజర్వేషన్ ప్రారంభించిన శాంసంగ్
గురుగ్రామ్: దేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, తన తదుపరి ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ ముందస్తు రిజర్వేషన్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలాఖరులో ఆవిష్కరించబడుతుంది. ముందుగా రిజర్వ్...
టెక్నో స్మార్ట్ఫోన్ల బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకొణె
ప్రీమియం గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన టెక్నో, భారతీయ సూపర్ స్టార్ దీపికా పదుకొణెని తన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం సహకారం కాదు, ఇది...
స్మార్ట్ఫోన్ వరమా, శాపమా!
కరోనా కల్లోలంలో విశ్వమానవాళి జీవన శైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్లైన్ విద్యా బోధనలు, వర్క్ఫ్రమ్ హోం, ఆన్లైన్ జూమ్ సమావేశాలు...
మోటరోలా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్కు ముందు వినియోగదారులకు మోటరోలాగా మోటో స్మార్ట్ఫోన్లపై గణనీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్లకు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి....
మహిళా కార్మికులకు స్మార్ట్ఫోన్లు, వాషింగ్ మెషీన్లు
హైదరాబాద్: తెలంగాణలో మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హామీ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మంగళవారం మేనిఫెస్టోను...
స్మార్ట్ఫోన్ S23ను విడుదల చేసిన ఐ టెల్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన itel, దాని ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్, itel S23 ను సబ్-9k కేటగిరీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మొదటి 16 GB RAM* ఫోన్ ఇది. మెమరీ...
స్మార్ట్ఫోన్ కోసం రిజర్వాయర్లో నీటిని తోడేసిన అధికారి..
రాయ్పూర్: రిజర్వాయర్లో పడిన ఖరీదైన తన స్మార్ట్ఫోన్ కోసం చత్తీస్గఢ్కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లాలో...
అత్యంత సన్నని మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 40 5జి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపి68 అండర్ వాటర్ ప్రొటెక్షన్తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5జి...
చీకట్లో స్మార్ట్ఫోన్ ఉపయోగించిన మహిళ కంటిచూపుకు ముప్పొచ్చింది!
హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో చాలా మంది అవసరముండి, అవసరం లేకుండానే ఫోన్లకు అలవాటు పడుతున్నారు. వారి అలవాటు చివరికి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ రాత్రిపూట...
సామ్సంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్ : కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్సంగ్ అత్యాధునిక గెలాక్సీ జెడ్ సిరీస్ను హైదరాబాద్లో విడుదల చేసింది. 4వ తరం ఫోల్డబుల్స్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4ల లాంచ్...
మోటో జి62 5జి స్మార్ట్ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త జి62 5జి స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 16,249లకు అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 695 5జి ప్రాసెసర్, 120 హెచ్జెడ్ డిస్ప్లే, 12...
గ్రామాల్లో స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకు అత్యంత ఆసక్తి: 1బ్రిడ్జ్ సర్వే
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ విలేజ్ కామర్స్ నెట్వర్క్ అయిన 1 బ్రిడ్జ్ గ్రామీణ భారతదేశంలో వినియోగదారుల ఆకాంక్షలు, వినియోగ ధోరణులపై సర్వే నిర్వహించింది. కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని 100...
మోటో జి52 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన మోటోరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్గా పేరుతెచ్చుకున్న మోటోరోలా తన g-సిరీస్ ఫ్రాంచైజీకి మరో పవర్-ప్యాక్డ్ స్మార్ట్ఫోన్ను జోడించింది. మోటో g52 అని పేరు పెట్టిన ఈ స్మార్ట్ఫోన్లో ప్రీమియం ఫీచర్లు...
కరోనాలోనూ స్మార్ట్ఫోన్ల జోరు
2021లో రికార్డు స్థాయిలో 16.9 కోట్ల షిప్మెంట్
న్యూఢిల్లీ : గత ఏడాది(2021)లో భారతదేశం స్మార్ట్ఫోన్ మార్కెట్ అత్యధిక స్థాయిలో 169 మిలియన్ యూనిట్ల షిప్మెంట్తో రికార్డును నెలకొల్పింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఈ నివేదికను...
జియో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ’నెక్స్ట్’ పొందడం ఎలా?
ధర ఎంత? ఇఎంఐ ఉంటుందా?...
బెంగళూరు: ఎట్టకేలకు రిలయన్స్, గూగుల్ సంయుక్తంగా కలిసి జియో ఫోన్ నెక్స్ట్ దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ దీపావళికి వినియోగదారుల చేతుల్లోకి రానున్నట్లు సమాచారం. డబ్బు...
చిప్సెట్ కొరతతో కుదేలవుతున్న స్మార్ట్ఫోన్ పరిశ్రమ
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత స్మార్ట్ఫోన్ పరిశ్రమను దెబ్బతీస్తోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది. 2021లో స్మార్ట్ఫోన్ల ఎగుమతి 1.4 బిలియన్లు ఇందని ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 6...
టాప్ 5జి స్మార్ట్ఫోన్ సంస్థగా వివో
న్యూఢిల్లీ : ఈ ఏడాది (2021) రెండో త్రైమాసికంలో ఆసియా పసిఫిక్ 5జి షిప్మెంట్స్లో వివో అగ్రస్థానంలో ఉంది. స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతి ఐదు 5జి...
రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్..
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఈ ఫోన్ వచ్చే...
ఎలక్ట్రానిక్స్ సేల్… స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్...