Home Search
స్మార్ట్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడుకోండి
స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం, కొనడం, చూడడం, మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్...
టెక్నో స్మార్ట్ఫోన్ల బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకొణె
ప్రీమియం గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన టెక్నో, భారతీయ సూపర్ స్టార్ దీపికా పదుకొణెని తన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం సహకారం కాదు, ఇది...
స్మార్ట్ఫోన్ S23ను విడుదల చేసిన ఐ టెల్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన itel, దాని ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్, itel S23 ను సబ్-9k కేటగిరీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మొదటి 16 GB RAM* ఫోన్ ఇది. మెమరీ...
మోటో జి52 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన మోటోరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్గా పేరుతెచ్చుకున్న మోటోరోలా తన g-సిరీస్ ఫ్రాంచైజీకి మరో పవర్-ప్యాక్డ్ స్మార్ట్ఫోన్ను జోడించింది. మోటో g52 అని పేరు పెట్టిన ఈ స్మార్ట్ఫోన్లో ప్రీమియం ఫీచర్లు...
రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్..
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఈ ఫోన్ వచ్చే...
ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్ విడుదల
ముంబై: మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ను ఒప్పో A15s పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ తో ధర...
రియల్మీ 7 సిరీస్ నుంచి మరో స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ 7 సిరీస్లో మరో నూతన ఫోన్ను విడుదల చేసింది. రియల్మీ 7 సిరీస్లో భాగంగా రియల్మీ 7,7 ప్రొ మోడళ్లను ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేయగా...
భారత్లో విడుదల కానున్న గెలాక్సీ ఎ51 స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు...
రూ.6299కే నయా స్మార్ట్ఫోన్…
ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు లావా 'జడ్71' పేరిట తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు...
కొత్త సామ్సంగ్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : సామ్సంగ్ సరికొత్త స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ ఎ15 5జి స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. కొత్త ఫోన్ 6జిబి + 128 జిబి స్టోరేజ్ ధర రూ.17,999గా నిర్ణయించింది. ఈ గెలాక్సీ ఎ15...
మహేష్ బాబు వాయిస్తో ఫోన్పే స్మార్ట్ స్పీకర్లు
న్యూఢిల్లీ : టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబుతో కలిసి తన స్మార్ట్ స్పీకర్లలో తొలిసారిగా సెలబ్రిటీ వాయిస్ ఫీచర్ను ఫోన్పే ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ దేశవ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ...
స్మార్ట్ఫోన్ వరమా, శాపమా!
కరోనా కల్లోలంలో విశ్వమానవాళి జీవన శైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్లైన్ విద్యా బోధనలు, వర్క్ఫ్రమ్ హోం, ఆన్లైన్ జూమ్ సమావేశాలు...
రూ.50 వేల లోపు తొలి ఫ్లిప్ ఫోన్ను ఆవిష్కరించిన టెక్నో
న్యూఢిల్లీ : ప్రీమియం టెక్నాలజీ బ్రాండ్ టెక్నో సరికొత్త స్మార్ట్ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జి కోసం ప్రత్యేకంగా ఎర్లీ బర్డ్ సేల్ను ప్రకటించింది. ఈ ఫోన్ వినియోగదారులకు అక్టోబరు 1...
స్మార్ట్ఫోన్ కోసం రిజర్వాయర్లో నీటిని తోడేసిన అధికారి..
రాయ్పూర్: రిజర్వాయర్లో పడిన ఖరీదైన తన స్మార్ట్ఫోన్ కోసం చత్తీస్గఢ్కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లాలో...
అత్యంత సన్నని మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 40 5జి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపి68 అండర్ వాటర్ ప్రొటెక్షన్తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5జి...
చీకట్లో స్మార్ట్ఫోన్ ఉపయోగించిన మహిళ కంటిచూపుకు ముప్పొచ్చింది!
హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో చాలా మంది అవసరముండి, అవసరం లేకుండానే ఫోన్లకు అలవాటు పడుతున్నారు. వారి అలవాటు చివరికి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ రాత్రిపూట...
మోటో జి62 5జి స్మార్ట్ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త జి62 5జి స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 16,249లకు అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 695 5జి ప్రాసెసర్, 120 హెచ్జెడ్ డిస్ప్లే, 12...
గ్రామాల్లో స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకు అత్యంత ఆసక్తి: 1బ్రిడ్జ్ సర్వే
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ విలేజ్ కామర్స్ నెట్వర్క్ అయిన 1 బ్రిడ్జ్ గ్రామీణ భారతదేశంలో వినియోగదారుల ఆకాంక్షలు, వినియోగ ధోరణులపై సర్వే నిర్వహించింది. కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని 100...
కరోనాలోనూ స్మార్ట్ఫోన్ల జోరు
2021లో రికార్డు స్థాయిలో 16.9 కోట్ల షిప్మెంట్
న్యూఢిల్లీ : గత ఏడాది(2021)లో భారతదేశం స్మార్ట్ఫోన్ మార్కెట్ అత్యధిక స్థాయిలో 169 మిలియన్ యూనిట్ల షిప్మెంట్తో రికార్డును నెలకొల్పింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఈ నివేదికను...
చిప్సెట్ కొరతతో కుదేలవుతున్న స్మార్ట్ఫోన్ పరిశ్రమ
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత స్మార్ట్ఫోన్ పరిశ్రమను దెబ్బతీస్తోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది. 2021లో స్మార్ట్ఫోన్ల ఎగుమతి 1.4 బిలియన్లు ఇందని ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 6...