Home Search
స్వాతంత్య్రం - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్య్రం
కోట్ల మంది ప్రజలు ఎదురు చూసిన క్షణం...
గాంధీజీ, మరెందరో మహనీయులు
కలలు కన్న ప్రపంచం...
మన భారతదేశం...
సమరయోధుల పోరాట బలం...
అమర వీరుల త్యాగఫలం...
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం...
మన స్వాతంత్ర దినోత్సవం...
ఎందరో వీరుల త్యాగఫలం...
ఆధునిక పరిజ్ఞానం...
అందుబాటులో నూతన...
వాక్ స్వాతంత్య్రం-విద్వేష ప్రసంగం
భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలపై అదనపు పరిమితులు అక్కర్లేదని, రాజ్యాంగం 19(1) కింద పౌరులకు లభించే స్వేచ్ఛ వారికి కూడా సమానంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం...
మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు
హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీపుల్స్ ప్లాజాలో వజ్రోత్సవాల్లో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సి.ఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దేశానికి స్వాతంత్య్రం 2014లో వచ్చింది: కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్య్రం కానేకాదని అది భిక్ష(భీక్) అని, నిజమైన స్వాతంత్య్రం 2014లోనే సిద్ధించిందని నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోడీ సారథ్యపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
వాక్స్వాతంత్య్రం స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోంది
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
తబ్లీగి జమాత్ ఘటనపై కేంద్రం అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ...
త్యాగ వీరులకు సెల్యూట్
దేశమాత స్వేచ్ఛ కోసం బలి దానం చేసిన వీరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్. బ్రిటిష్ ప్రభుత్వం వీరికి ఉరిశిక్ష విధించినా భయపడకుండా నవ్వుతూ ఉరి కంబం ఎక్కి దేశం కోసం ప్రాణాలను అర్పించి...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
నా రాజకీయం చూపిస్తా
గేట్లు ఓపెన్ చేశాం.. బిఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం
మనతెలంగాణ/హైదరాబాద్ :ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని,అసలు కథ ముం దుందని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతానికి...
దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు: రాహుల్ గాంధీ
ముంబయి: అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘బాగా గోల చేస్తుంటుంది’ కానీ రాజ్యాంగాన్ని ‘మార్చేందుకు’ తగినంత ధైర్యం ఆ పార్టీకి లేదు అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం...
చదువుల కల సాకారం-సమాజం బాధ్యత
ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...
ఇదేనా అభివృద్ధి?
ఈ 70 ఏళ్ల ఎన్నికల భారతావనిలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు మనం ఎక్కడ ఉన్నాం! అని ఒకసారి అవలోకనం చేసుకుంటే అనాథలకు దిక్కులేదు, సంచార జాతుల అభివృద్ధి జాడ...
దళితుల పోరాట యోధుడు
యుగయుగాలుగా, తరతరాలుగా భారత దేశాన్ని పీడిస్తున్న సమస్య హక్కుల వివక్ష. దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమదైన శైలిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వారిలో ప్రముఖులు జ్యోతిరావు...
హైదరాబాద్ విమోచన దినోత్సవంపై కేంద్రం కీలక నిర్ణయం
హైదరాబాద్ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ...
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి దినోత్సవం
అధికారికంగా నిర్వహించనున్న కేంద్రం
గెజిట్ నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినోత్సవం’గా జరుపుతామని కేంద్రం మంగళవారం ప్రకటించింది.1947 ఆగసు 15న భారత దేశం స్వాతంత్య్రం పొందిన...
వారసత్వ సంపదను విస్మరించిన గత పాలకులు
మహాత్మా గాంధీ దార్హనికతే స్ఫూర్తిగా మా పాలన
సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన
అహ్మదాబాద్: దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో గత ప్రభుత్వాలకు రాజకీయ చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. తన...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
మన తెలంగాణ/హైదరాబాద్ : పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, సిపిఐ తోనే సమస్యల పరిష్కారం సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
భారతీయ సనాతన ధర్మం గొప్పది: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పదని భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్ళలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ 'కళాకృతి' పేరుతో...