Home Search
హార్దిక్ పటేల్ - search results
If you're not happy with the results, please do another search
అక్షర్ పటేల్కు చివరి ఓవర్ ఇవ్వడంపై పాండ్యా స్పందన
శ్రీలంకపై తొలి టీ-20లో టీమిండియా రెండు పరుగుల తేడాతో మంగళవారం గెలుపొందింది. చివరి ఓవర్లో 13 పరుగులు కాపాడుకోవాల్సినప్పుడు స్పిన్నర్ అక్షర్ పటేల్కు బౌలింగ్ ఇవ్వడంపై T20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించారు....
ప్రపంచకప్కు జట్టు సిద్ధం..
పల్లెకెలె: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. జట్టు వివరాలను ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్షన్ కమిటీ...
సంజూపై కనికరం..
ముంబై : వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండియా టెస్టు, వన్డే జట్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాకు ఉద్వాసన...
పుజారాపై వేటు
ముంబై : వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండి యా టెస్టు, వన్డే జట్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్...
సిరీస్పై భారత్ కన్ను
పుణె: ఉత్కంఠభరితంగా సాగిన తొలి టి20లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా గురువారం శ్రీలంకతో జరిగే రెండో మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో హార్దిక్...
విరాట్ ధమాకా
ఒంటిచేత్తో ఆదుకున్న కోహ్లీ.. ఛేజింగ్ అద్భుతం
ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ విజయం
చివరి బంతి వరకూ చిరకాల ప్రత్యర్థిపై ఉద్వేగభరిత పోరు టీ20 వరల్డ్కప్లో
టీమిండియా శుభారంభం దేశవ్యాప్తంగా అభిమానుల సంబురాలు ఒక్కరోజు
ముందే దీపావళి తెచ్చారంటూ...
టీ20 ప్రపంచకప్: భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసిసిఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసి ప్రకటించింది. ఇటీవల జరిగిన ఆసియా కప్...
టీమిండియాకు సవాల్..
టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేడు తొలి టి20
సౌతాంప్టన్: వరుస విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్ భారత్తో గురువారం జరిగే తొలి టి20 మ్యాచ్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక టీమిండియాకు ఈ మ్యాచ్ సవాల్...
స్టార్లపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
రషీద్, హార్దిక్, వార్నర్, రాహుల్లకు ఊహించని షాక్
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ కోసం ఆయా ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విధించిన గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో తాము రిటైన్...
కివీస్ సిరీస్కు రోహిత్ సేన ఎంపిక.. కోహ్లీకి విశ్రాంతి
రోహిత్ సారథ్యంలో కివీస్ సిరీస్కు టీమిండియా ఎంపిక.. కోహ్లీకి విశ్రాంతి
వెంకటేశ్, హర్షల్ పటేల్లకు చోటు
కివీస్ సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగే ట్వంటీ20 సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్...
టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
అశ్విన్, అక్షర్ పటేల్కు స్థానం
టి20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
కొత్త బాధ్యతల్లో ధోనీ
ముంబయి: వచ్చే అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ కప్ మ్యాచ్లకు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం...
ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను మంగళవారం ప్రకటించారు. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయాలతో ఆస్ట్రేలియా...