Home Search
హెచ్ఐవి - search results
If you're not happy with the results, please do another search
హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్మూలనలో భాగంగా మారథాన్ 5కె రన్
నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో యూత్ ఫెస్ట్ సంబరాలలో భాగంగా రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ఎస్ఎస్, చైల్డ్ ఫండ్ ఇండియా ఎన్జిఓ, ఎంఆర్డిఎస్ 2 టిఐ ప్రాజెక్టు నాగర్కర్నూల్ జిల్లా...
హెచ్ఐవి అణచివేతలో సల్ఫర్డైయాక్సైడ్ కీలకం
హెచ్ఐవి (human immunodefeciency virus) వ్యాధిని హైడ్రొజన్ సల్ఫైడ్ గ్యాస్ ( h2s) అణచి వేస్తుందని బెంగళూరుకు చెందిన పరిశోధకులు కనుగొన గలిగారు. హైడ్రొజన్ సల్ఫైడ్ గ్యాస్ను ఎక్కువ చేస్తే మానవ కణాల్లో...
హెచ్ఐవి మాత్రతో వృద్ధుల్లో తిరిగి జ్ఞాపక శక్తి
వృద్ధాప్యంలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వినికిడి శక్తి తక్కువ కావడం, జ్ఞాపకశక్తి నశించిపోతుండడం పరిపాటి. ఈ విధంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని డెమెన్షియా వ్యాధిగా వైద్యులు గుర్తిస్తుంటారు. ఐదు మిలియన్ల కన్నా ఎక్కువ...
హెచ్ఐవి మాత్రతో తిరిగి పెరుగుతున్న జ్ఞాపకశక్తి
లాస్ఏంజెల్స్: హెచ్ఐవి చికిత్సకు ఉపయోగించే తొమ్మిది డాలర్ల విలువైన మాత్ర నడివయస్కులు, వృద్ధుల్లో కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి రప్పించ గలుగుతుందని కాలిఫోర్నియా, లాస్ఏంజెల్స్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెల్జెంట్రీ అనే బ్రాండ్...
హెచ్ఐవి మాత్రతో వృద్ధుల్లో తిరిగి జ్ఞాపక శక్తి
లాస్ఏంజెల్స్ : హెచ్ఐవి చికిత్సకు ఉపయోగించే తొమ్మిది డాలర్ల విలువైన మాత్ర నడి వయస్సులు, వృద్ధుల్లో కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి రప్పించగలుగుతుందని కాలిఫోర్నియా, లాస్ఏంజెల్స్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెల్జెంట్రీ అనే బ్రాండ్...
చికిత్స అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకున్న మరో పేషెంట్
హార్వార్డ్ శాస్త్రవేత్తల బృందం
బోస్టన్: యాంటీరిట్రోవైరల్ ధెరపీ(ఎఆర్టి) అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకున్న రెండో వ్యక్తిని గుర్తించామని శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు. యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్లో తమ...
హెచ్ఐవి నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి క్యాన్సర్తో మృతి
వాషింగ్టన్ : ప్రపంచంలో ఎముక మూలుగు మార్పిడి ద్వారా హెచ్ఐవి నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి తిమోతీ రే బ్రౌన్ క్యాన్సర్తో కాలిఫోర్నియాలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. క్యాన్సర్తో ఆయన గత...
ప్రతి వెయ్యి మందిలో ఏడుగురికి హెచ్ఐవి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 గురు హెచ్ఐవితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. అన్న ప్రసన్న కుమారి తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించి...
హెచ్ఐవి బారిన 15 నుంచి 24 సంవత్సరాల యువత
హైదరాబాద్ : కొత్తగా హెచ్ఐవి సోకుతున్న వారిలో 40 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్...
ఉదయనిధిపై పిటిషన్ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు
చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా...
మన జైళ్లు భద్రం కాదా?
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో కేంద్ర కారాగారంలో 63 మంది ఖైదీలకు ఎయిడ్స్ మహమ్మారి సోకడంతో భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమాచారం దావానంలా వ్యాపించడంతో దేశ పౌరులు నిర్ఘాంతపోయారు. దీంతో...
లబ్ధిదారులకు పాత పింఛన్లు…. పెంచిన పింఛన్ కోసం ఎదురుచూపులు
కొత్త విధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్ధతిలో పంపిణీ
మార్చి తరువాత పెరగవచ్చని అధికారులు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్......
కరోనాను మించిన మహమ్మారి ‘ఎక్స్ ’
దావోస్ : కరోనా కన్నా ఉధృత స్థాయిలో మానవాళిని ఎక్స్ అనే అంటువ్యాధి కబళించనుందని వెల్లడైంది. దావోస్లో ఇప్పుడు జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సమాఖ్యలో ప్రపంచ దేశాల నేతలు పొంచి ఉన్న ఈ...
అందం.. జనం కోసం స్పందించే నైజం
రాజకుమారి దియాకు ఉపముఖ్యమంత్రి పగ్గాలు
జైపూర్ : ఇప్పుడు రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి పదవిలోకి వస్తున్న రాజకుమారి దియాకుమారి ప్రస్తుతం బిజెపి ఎంపిగా కూడా ఉన్నారు. జైపూర్ రాజకుటుంబంలో ఆమె 1971 జనవరి 30న...
ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం
దివ్యాంగురాలు రజనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే జిఒపై రెండో సంతకం
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే రెడ్డి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అభయ హస్తం ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం...
ఆరు గ్యారంటీల అమలుపై సిఎంగా మొదటి సంతకం చేసిన రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సిఎంగా ప్రమాణస్వీకారం చేయగానే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి...
ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...
యుపి దవాఖానాల్లో దారుణం.. 14మంది పిల్లలకు ఎయిడ్స్, హెపటైటిస్ రక్తం ఎక్కించారు
న్యూఢిల్లీ /కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఆసుపత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న పలువురు తలసేమియా పిల్లలకు కలుషిత రక్తం ఎక్కించారు. దీనితో 14 మంది చిన్నారుల జీవితాలు ప్రశ్నార్థకం అయ్యాయి. వీరు ఇప్పుడు హెచ్ఐవి...
కుష్టు, ఎయిడ్స్వంటిదే సనాతన ధర్మం: డిఎంకె ఎంపి రాజా
చెన్నై : దేశంలో సనాతన ధర్మం కుష్టువ్యాధి వంటిదై, మాయని మచ్చను ఆపాదించిందని డిఎంకె ఎంపి , ఉప ప్రధాన కార్యదర్శి ఎ రాజా వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధి గ్రస్తులను వెలివేయడం జరుగుతుందని...
సనాతన ధర్మం హెచ్ఐవితో సమానం: మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం చల్లారకముందే మరో డిఎంకె నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా కొత్త వివాదానికి...