Home Search
హైకోర్టు నిర్మాణం - search results
If you're not happy with the results, please do another search
సచివాలయ నిర్మాణంపై ఈ నెల 7 లోపు పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపాదిత నూతన నిర్మాణం వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సచివాలయంలో మార్పులు చేస్తారా? కొత్తగా నిర్మిస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎంత వ్యయంతో...
బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషన్గా మారింది : మధ్యప్రదేశ్ హైకోర్టు
భోపాల్ : క్రిమినల్ కేసులు నమోదైన వారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్తో పడగొట్టించడం పై మధ్య ప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధి విధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక...
కాళేశ్వరం ప్రాజెక్ట్పై దర్యాప్తు… హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తుపై టిఎస్ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ...
తెలంగాణ కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు
హైకోర్టు భవనాల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రాజేంద్రనగర్ లో 100 ఎకరాల భూమి కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాలలోని అగ్రికల్చర్ యూనివర్శిటీ, హార్టికల్చర్...
గళం విప్పిన సినీ ప్రముఖులు.. రేపు హైకోర్టులో విచారణ
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్...
జ్ఞానవాపిపై హైకోర్టు తీర్పు రిజర్వ్
ప్రయాగ్రాజ్ : వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ఆవరణ సర్వే సంబంధిత వ్యాజ్యంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పును ఆగస్టు 3 వరకూ వాయిదా వేసింది. మసీదు ఆవరణలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్...
బిజెపి మహాధర్నాకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ : అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న (నేడు) బిజెపి తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్...
హైకోర్టు జోక్యం నిరాకరణతో సూరత్ మదర్సా అవశేషాలు నేలమట్టం
సూరత్: ఇక్కడి గోపీ తలావ్ ప్రాంతంలోని మదర్సా లేక ఇస్లామిక్ సెమినరీ కూల్చివేత నోటీసును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన కొద్ది రోజులకు , సూరత్ మున్సిపల్...
సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు
సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు
నిర్మాణపనులు ఆపాలని పెట్టిన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా అవసరమేనని, ఈ నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం...
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసిపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసి అంశంపై దాఖలైన పిల్పై విచారణ మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య కోరడంతో పాటు గతంలో దాఖలు...
ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దని కొందరు, కూల్చివేసి కొత్తగా నిర్మించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన...
సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని, సచివాలయం పై తదుపరి అదేశలు ఇచ్చేంత వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయారదని బుధవారం నాడు ప్రభుత్వాన్ని హైకోర్టు...
సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి: హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సచివాలయం నిర్మాణాన్ని ఆపేయాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అదనపు ఎజి రాంచందర్రావు...
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను కలిసిన సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో సిజెఐతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో...
8న పాతబస్తీ మెట్రోకు సిఎం శంకుస్థాపన
ఎంజిబిఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కి.మీ నిర్మాణం
ప్రతి కిలోమీటర్కు ఒక స్టేషన్ ఏర్పాటు
8న సిఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
రెండో దశలో 70 కి.మీ నిర్మాణం
రూ.18,900 కోట్ల వ్యయం అంచనా
మన తెలంగాణ/హైదరాబాద్...
మేడిగడ్డలో 5 లోపాలు
2019లో బ్యారేజీని ప్రారంభించాక ఆపరేషన్, మెయింటనెన్స్ పట్టించుకోలేదు
బ్యారేజీ పటిష్టతకు సంబంధించిన ప్రమాణాలేవీ పాటించలేదు
2020 మే 18నే బ్యారేజీ డ్యామేజీ అయింది
దెబ్బతిన్న ప్రాంతానికి రిపేర్లు చేయలేదు
ఎన్నిసార్లు నోటీస్...
రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా దొంగ’ అన్నట్లుంది!
బిఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ మండిపాటు
నాడు ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా లీజులకిచ్చారని ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని...
కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ
హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం కోరినా రంగంలోకి దిగుతాం
న్యాయస్థానానికి స్పష్టం చేసిన సిబిఐ
ఫిబ్రవరి 2న తేలనున్న వ్యవహారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి...
రామజన్మభూమి కోసం 5 శతాబ్దాల పోరాటం
అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లు, ఆలయాల వద్ద నుంచి...
బిజెపికి ‘బి’ టీమ్ కాదు
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ఎన్నటికీ బిజెపికి ‘బి’ టీం కాదని, గతంలో బిజెపితో పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి...