Home Search
%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ ఎంపి దీపేందర్ హూడాకు కరోనా
చండీగడ్ : హర్యానా రాజ్యసభ కాంగ్రెస్ ఎంపి దీపేందర్ సింగ్ హూడాకు ఆదివారం కరోనా పాజిటివ్ కనిపించింది. గత కొన్ని రోజులుగా ఎవరైతే తనతో సన్నిహితంగా ఉన్నారో వారంతా స్వీయ నిర్బంధం లోకి...
చైనాతో చర్చల ఫలితాలు ఏమిటో చెప్పాలి
ప్రధాని, రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లడఖ్లో సరిహద్దు వివాదంపై చైనాతో జరుపుతున్న చర్చల వివరాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
అసమ్మతి అంటే కాంగ్రెస్కు గిట్టదు
ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించే వారు...
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి
విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు కన్నుమూత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రా కోల్కతా సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్యాస విడిచారు. సోమెన్...
నేడు రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
హైదరాబాద్ : రాజస్థాన్లో ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ఉత్తమ్ ఖండించారు. ఎఐసిసి ఆదేశాల మేరకు...
ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఎపిలో ఇప్పటికే నలుగురు ఎంఎల్ఎలు కరోనా బారిన పడిన విషయం విదితమే. కాగా ఎపిలో కరోనా వైరస్...
కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంఎల్ఎల సస్పెన్షన్
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. తాజాగా పార్టీలో ఆడియో టేపుల కలకలం రేగుతోంది. ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎంఎల్ఎలపై వేటు పడింది. భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్ లను కాంగ్రెస్...
సచిన్ పైలట్కు కాంగ్రెస్ షాక్…
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు వేడి వేడిగా కొనసాగుతున్నాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. అతనితో పాటు పలువురు ఎంఎల్ఎలు సమావేశానికి హాజరు కాలేదు. అశోక్...
సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశానికి డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపిన ఆహ్వానాన్ని పైలట్ పక్కన పెట్టాడు. సమావేశానికి సచిన్ పైలట్ సహా పలువురు...
కరోనాతో టిఎంసి ఎంఎల్ఎ మృతి
బెంగాల్: కరోనా తో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంఎల్ఎ తమోనాష్ ఘోష్ (60) బుధవారం మృతి చెందాడు. మే నెలలో ఎంఎల్ఎ తమోనాష్ కరోనా పాజిటివ్ నిర్ధారణ తెలింది. దీంతో ఆయనను ఆస్పత్రికి...
భూతగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య
నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలింపు : షాద్నగర్ ఎసిపి
రంగారెడ్డి: భూ తగాదాల వల్లే ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని...
కాంగ్రెస్ ఓ పాత మంచం.. శబ్దాలు ఎక్కువ
అసమ్మతి స్వరాలు ఆ పార్టీ చరిత్ర
ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో వారికి బాగా తెలుసు
మహా సర్కారులో కాంగ్రెస్ మూడో స్తంభం
కూటమి కోసం చాలా త్యాగాలు చేశాం
అయితే..సంకీర్ణానికి వచ్చిన ముప్పేమీ లేదు
‘సామ్నా’లో శివసేన విసుర్లు
ముంబయి: మహారాష్ట్రలోని...
అజ్ఞానం కన్నా అహంకారం మరింత ప్రమాదం
లాక్డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త...