Home Search
%E0%B0%B8%E0%B0%BF%E0%B0%8E%E0%B0%82 %E0%B0%95%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు సిఎం సమీక్ష
హైదరాబాద్: ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
వ్యవసాయ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్ భేటీ
పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సిఎం కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశమవుతారు. ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో...
రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ కొత్త రెవెన్యూ బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... వ్యవసాయ భూముల రిజిస్టేషన్లు తహసీల్దార్లు, వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్లు చేస్తారని...
సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీర్ జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తపర్చారు. ఈ మేరకు ఫేస్బుక్లో బాలకృష్ణ...
డా.బిఎస్ బజాజ్ మృతిపట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: హైదరాబాద్ లో బయోటెక్ ఇండస్ట్రీకి ఆద్యుడు డాక్టర్ బిఎస్ బజాజ్ మృతికి సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన వయసు 93 ఏండ్లు. బయోటెక్ పరిశ్రమలకు డాక్టర్ బిఎస్ బజాజ్ చేేసిన...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
పలువురు కలెక్టర్లను అభినందించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ పలువురు కలెక్టర్లను అభినందించారు. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ శరత్ను, కాల్వల్లో పూడిక తీత పనులు, కాల్వల మరమ్మతు పనులను నరేగా...
అంతర్రాష్ట్ర సర్వీసులకు సై
ఒప్పందాలు చేసుకొని పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పండి
సిటీ బస్సులు ఇప్పట్లో నడిపేది లేదు
ప్రగతిభవన్లో ఆర్టిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు, 5గంటల సుదీర్ఘ భేటీ
మనతెలంగాణ /...
జూన్ 8 వరకు పంటల కొనుగోలు కేంద్రాల కొనసాగింపు
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. మొదట ఈ నెల 31వరకే కొనుగోలు కేంద్రాలను...
తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్
సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ''తెలంగాణ కల సంపూర్ణంగా...
మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో...
జలప్రణాళికపై నేడు సిఎం కెసిఆర్ సమావేశం
గోదావరి నీటి వినియోగంపై చర్చ
ప్రాజెక్టుల వారీగా నివేదికలు
ఖరీఫ్ సీజన్ నీటి డిమాండ్పై సమీక్ష
హైదరాబాద్: గోదావరి నీటి వినియోగంపై సిఎం కెసిఆర్ జలప్రణాళిక రూపొందించేందుకు ఆదివారం ప్రగతిభవన్లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. వర్షాకాలంలోని...
రాష్ట్రంలో మరిన్ని సడలింపులు?
కరోనాతో కలిసి జీవించే అంశంపై సుదీర్ఘ చర్చ
బస్సుల రవాణాపై కీలక నిర్ణయం
లాక్డౌన్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై చర్చ
రేపు ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా...
ఆంక్షల సడలింపుపై సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది ?
కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు
తాజా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్ ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు, మూడు జిల్లాల్లో మినహా...
ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ధాన్యం సేకరణలో...
వలసలు రివర్స్
సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు
బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల...