Home Search
%E0%B0%B9%E0%B1%88%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ సర్కార్ సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సిఎస్ సోమేష్కుమార్ విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రిపగలు కష్టపడుతున్నారని...
ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై హైకోర్టు బుధవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కరోనా వైద్య సేవల నిమిత్తం అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ...
హైకోర్టులో పివిపికి ఊరట..
హైదరాబాద్: టాలీవు్ ప్రడ్యూసర్, వైసిపి నేత పివిపికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ల్యాండ్ గ్రాబరి కేసులో తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో పివిపి హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు...
కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని గురువారం హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కరోనా వైరస్కు సంబంధించి కీలక సమాచారం మీడియా బులెటిన్లో ఉండాలని స్పష్టం చేసింది....
కాళేశ్వరం భూనిర్వాసితుల పిటిషన్పై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ః కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్పై బుధవారం నాడు హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. అనంతగిరిలో భూములు కోల్పోయిన వారికి.. పరిహారం చెల్లించాలంటూ 120 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. పిటిషనర్ల...
జగన్ సర్కార్కు ఎపి హైకోర్టులో ఎదురుదెబ్బ
అమరావతి: జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. నిమ్మగడ్డ...
టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేధిక ఇవ్వాలని...
తెల్లరేషన్ కార్డు ఉంటే రూ. 1500 ఇవ్వాలి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్ డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం సాయంత్రం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేషన్...