Home Search
ఇంగ్లాండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. పాకిస్థాన్ తో వన్డే సిరీస్ కు ఎంపికైన జట్టులో ఏడుగురు సభ్యులకు కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసిన వెద్య పరీక్షల్లో ముగ్గురు...
టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన..
లండన్: టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 16మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. భారత్,...
ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజం ఇకలేరు
లండన్: ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్(78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 1966-82 మధ్య ఇంగ్లాండ్ తరఫున 297 వికెట్లు తీశాడు. ఇప్పటికి ఇంగ్లాండ్ జట్టు...
ఆ బౌలర్తోనే ఇంగ్లాండ్ ఓడిపోయింది: బాయ్కాట్
లండన్: టీమిండియా స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ను ఇంగ్లాండ్ బ్యాటర్లు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆ దేశ మాజీ ఆటగాడు జెఫ్రీ బాయ్ కాట్ తెలిపారు. కుల్ దీప్తోనే ఇంగ్లాండ్ జట్టు...
చెలరేగిన కుల్దీప్, అశ్వన్.. 218 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకే ఆలౌటైంది. ధర్మశాల స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 42 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుల్దీప్ యాదవ్...
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుల్దీప్ యాదవ్...
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బెన్ డకెట్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటీదర్ బదులుగా తుది జట్టులోకి దేవ్దుత్ పాడిక్కల్ జట్టులోకి వచ్చారు. నాలుగు టెస్టులో...
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. విజయానికి 152 పరుగుల దూరంలో భారత్
రాంఛీ: భారత బౌలర్లు సత్తా చాటడంతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగులు మాత్రమే అవసరం. భారత్ చేతిలో...
145 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?
రాంఛీ: భారత బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో టెస్టు...
ఇంగ్లాండ్ 120/5
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్యజరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 33 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 166 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు 166 పరుగుల...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 65 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అశ్విన్ తన స్పిన్...
చెలరేగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
రాంఛీ: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డబుల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తున్న యంగ్...
ఇంగ్లాండ్ 353 ఆలౌట్
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ జట్టు 104.5 ఓవర్లలో 353 పరుగులు చేసి ఆలౌటైంది. జోయ్ రూట్ (122) సెంచరీతో వీరవిహారం చేశారు....
మూడో టెస్టు: పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్
రాజ్కోట్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
రాజ్కోట్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 41 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత...
డబుల్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. ఇంగ్లాండ్ టార్గెట్ 557 పరుగులు
ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నిగ్స్ లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సులతో చెలరేగిన...
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 319 ఆలౌట్
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటైంది. ఇంకా భారత జట్టు 126...
డకెట్ ఔట్… ఇంగ్లాండ్ 266/5
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 53 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 266 పరుగులతో ఆటను...