Home Search
ఇండియన్ మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల నష్టంతో 71515.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది.
ఎస్బీఐ లైఫ్...
హైదరాబాద్ లో గార్మిన్ ఇండియా అతిపెద్ద ఇండియన్ ఎక్స్పీరియెన్స్ స్టోర్
హైదరాబాద్: గార్మిన్ లిమిటెడ్ యొక్క ఒక యూనిట్ అయిన గార్మిన్ ఇండియా (NASDAQ: GRMN), ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ ప్రాంతంలో దాని అతిపెద్ద ఇండియన్ ఎక్స్పీరియెన్స్ స్టోర్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్...
Q2 2023లో ఇండియన్ రియల్ ఎస్టేట్లో సంస్థాగత పెట్టుబడి
న్యూఢిల్లీ: బెంగుళూరులో ఉన్న వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తన పెట్టుబడి నివేదిక “భారతీయ రియల్ ఎస్టేట్ Q2 2023లో సంస్థాగత పెట్టుబడి”ని ప్రచురించింది. మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో కూడా భారతీయ...
మార్కెట్ వ్యర్థాలతో బయో ఇంధనం
కూకట్పల్లి,ఎర్రగడ్డ రైతుబజార్లో ఏర్పాటు
దశలవారీగా విస్తరిస్తామంటున్న అధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : మార్కెట్లు, రైతుబజార్లల్లో ఉండే అపరిశుభ్ర పరిస్థితులపై మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రైతులు తాము తీసుకు వచ్చిన పంటలోని కొంత వ్యర్థాన్ని...
గ్లోబల్ మార్కెట్లో భారత ఐటి కంపెనీలే మిన్న
బీజింగ్ : గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఐటి కంపెనీలు చైనా ఐటి కంపెనీల కన్నా బాగా ముందున్నాయని చైనాకు చెందిన ప్రముఖ ఐటి నిపుణులు మైక్ లియూ తెలిపారు. మైక్ ది రైజ్...
సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం వరుసగా ఆరవ రోజున సరికొత్త జీవన గరిష్ఠాలను నమోదు చేశాయి. ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసిజి రంగాల షేర్లలో...
మార్కెట్లోకి హానర్ వాచ్ జిఎస్ ప్రో, వాచ్ ఇఎస్
హైదరాబాద్: స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ వాచ్లు ‘వాచ్ జిఎస్ ప్రో’, ‘వాచ్ ఇఎస్’లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. యువత కోసం వాట్ ఇఎస్, పట్టణ ప్రాంతాలే లక్షంగా...
రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ రూ. 1.50 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ దిఫెండర్ 130 కారులో ఇటీవల ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో డ్రైవింగ్ సీటులో కూర్చుని షికారు చేశారు....
శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం31ఎస్’ వచ్చేసింది
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్లో మరో నయా మోడల్ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 6వ...
భారత్లో విడుదల కానున్న గెలాక్సీ ఎ51 స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు...
తక్కువ ధరకే హానర్ బ్యాండ్ 5ఐ
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్బ్యాండ్ హానర్ బ్యాండ్ 5ఐ ని ఇండియన్ మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర అద్భుత...
నూతన ప్లాన్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్లో మరో నయా ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్బ్యాండ్ కాంబో ప్లాన్ను ప్రారంభించినట్టు...
కార్పొరేట్ను పెంచేస్తున్న కొత్త మధ్యతరగతి
నేను మొన్న మార్చి 24 తారీఖున ఊరికి పోయొస్తూ మా నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్లో ఆగాను. అక్కడ టీచర్లతోనూ, పాఠశాలల్లోనూ పొద్దుటి పూటం తా గడిపాను. తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి వాళ్లలో....
రంగు రంగుల విషం!
యువత దైనందిన ఆహారంలో జంక్ఫుడ్ ఒక భాగమైపోయింది. ఇంట్లో చేసే సాంప్రదాయకమైన వంటలను చీదరించుకుంటూ, ఫుట్పాత్లపై విక్రయించే ఆహార పదార్ధాలను లొట్టలు వేసుకుంటూ తింటున్న కుర్రకారు... తమకు తెలియకుండానే రోగాలు, రొష్టులకు స్వాగతం...
టి హబ్ తో భాగస్వామ్యాన్ని విస్తరించిన అల్గో భారత్
హైదరాబాద్: అల్గోరాండ్ ఫౌండేషన్ యొక్క భారతదేశ-కేంద్రీకృత కార్యక్రమం, అల్గోభారత్, భారతదేశంలోని ప్రముఖ ఇంక్యుబేటర్లలో ఒకటైన టి-హబ్లో తమ స్టార్టప్ ల్యాబ్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. స్టార్టప్ ల్యాబ్ అనేది ఒక...
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
IIT కాన్పూర్ తో శాంసంగ్ ఇన్స్టిట్యూట్ అవగాహన ఒప్పందం
గురుగ్రామ్: శాంసంగ్ R&D ఇన్స్టిట్యూట్, నోయిడా (SRI-నోయిడా) IIT కాన్పూర్ ద్వారా ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను కలిగి ఉన్న కీలక వృద్ధి రంగాలపై దృష్టి పెట్టడానికి ఐదు సంవత్సరాల కాలానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్...
నౌకాదళం.. తెలం’గానం’
కీలక స్థావరంగా రాష్ట్రం ఎంపిక, వికారాబాద్ జిల్లా దామగూడం ఫారెస్ట్లో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు,
హిందూ మహా సముద్రంలో తిరిగే నౌకాదళం నౌకలు,
జలాంతర్గాములకు ఇక్కడి నుంచే సిగ్నల్స్, 1,174 హెక్టార్ల...
మారుతి సుజుకి కోహోర్ట్ ను గెలుచుకున్న హాలా మొబిలిటీ…
హైదరాబాద్: టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఎప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగానే కొత్త స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు మొబిలీట స్టార్టప్స్ కోసం ఒక...
ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ను విడుదల చేసిన ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్
ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్ చేసిన ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్, దాని తొలి ఈక్విటీ నూతన ఫండ్ ఆఫర్ (NFO) 'ఓల్డ్ బ్రిడ్జ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్,'...