Home Search
ఈ-కామర్స్ - search results
If you're not happy with the results, please do another search
ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులివ్వాలని మంత్రి ఆదేశం
హైదరాబాద్: ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి డెలివరీ చేయొద్దని ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశించారు. ఆబ్కారీ శాఖ అధికారులతో మంత్రి...
మరో రెండేళ్లలో స్వదేశీ తయారీ హెవీలిఫ్ట్ డ్రోన్లతో ఈ-కామర్స్ రవాణా
న్యూఢిల్లీ : ఇప్పటి నుంచి మరో రెండేళ్లలో మొట్టమొదటి స్వదేశీ తయారీ ‘హెవీ లిఫ్ట్ ’ డ్రోన్లు ఈ కామర్స్ రవాణా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఇవి 150 కిమీ దూరం వరకు 150...
బంజారాహిల్స్ కళింగ కల్చరల్ హాల్లో ‘గో స్వదేశీ’ చేనేత ప్రదర్శన
హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ మార్కెట్ప్లేస్ మరియు చేనేత మార్కెటింగ్ (ఈ-కామర్స్) కోసం భారత ప్రభుత్వం నుండి మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న 'గో స్వదేశీ', ఫిబ్రవరి 24 నుండి మార్చి 3...
భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
డోర్స్టెప్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐకియా
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్వీడిష్ ఓమ్నిచానెల్ గృహోపకరణాల రిటైలర్ ఐకియా , తమ ఈ-కామర్స్ డెలివరీలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లో వేల సంఖ్యలో పిన్ కోడ్లకు...
2024లోనూ ఐపిఒల జోరు
క్యూలో ఓలా, ఫస్ట్క్రై, ఓయో వంటి ప్రముఖ కంపెనీలు
ముంబై : గత ఏడాది(2023) స్టాక్మార్కెట్కు చాలా మంచి సంవత్సరంగా నిరూపించబడింది. ముఖ్యంగా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ల విషయంలోనూ 2023 అద్భుతమైనదిగా నిలిచింది. ఏడాది...
‘స్టార్మ్ 5జి’ విడుదల చేసిన లావా
భారతదేశపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈరోజు పవర్ హౌస్ ‘స్టార్మ్ 5జి’ ను రూ. 11,999 ప్రత్యేక ప్రారంభ ధరకు, ఎంపికచేయబడిన బ్యాంక్ ఆఫర్స్ తో ప్రకటించింది....
ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో డార్క్ పాటర్న్పై నిషేధం
ముంబై : కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో ఇకామర్స్ ప్లాట్ఫామ్లపై డార్క్ పాటర్న్(చీకటి నమూనాల)ను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులను తప్పుదారి...
అమెజాన్, ప్లిప్కార్ట్ హోరాహోరి
న్యూఢిల్లీ : ఈ ఏడాది పండుగల సీజన్ మొదలైంది. దీంతో పాటు ఇ-కామర్స్ కంపెనీల ఆఫర్ల యుద్ధం ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఇ-కామర్స్ కంపెనీలు పండుగ నెలల్లో భారీ విక్రయాలు జరుపుతాయి....
ఇండియా పోస్ట్తో అమెజాన్ అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ: “భారత మార్కెట్లో వృద్ధి, దీర్ఘకాలిక సంభావ్యత, భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులు, విక్రేతలకు సేవ చేసే అవకాశం గురించి మేము సంతోషిస్తున్నాము. 2030 నాటికి మా వ్యాపారాలన్నింటిలో 15 బిలియన్ డాలర్ల...
కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో అగ్ని 2ను ప్రవేశపెట్టిన లావా..
న్యూఢిల్లీ: లావా మొబైల్స్ ఈరోజు కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజితో తన ప్రపంచ-స్థాయి అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇది మధ్య-శ్రేణి స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు ఒక భారతీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది....
అమెజాన్ ఇష్క్ హైదరాబాద్
ఎవియేషన్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో...
కొంపల్లిలో నవంబర్ 5,6వ తేదీల్లో క్రెడాయ్ ప్రోపర్టీ షో
గ్రిడ్ పాలసీతో రియల్ ఎస్టేట్కు పెరిగిన డిమాండ్ : క్రెడాయ్ అధ్యక్షులు పి. రామకృష్ణారావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రిడ్ పాలసీతో రియల్ ఎస్టేట్కు డిమాండ్ సైతం గణనీయంగా...
ఇకపై నియంత్రణలోకి ఆఫ్ లైన్ పేమెంట్ సంస్థలు కూడా!
ముంబై: భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. విక్రయాలు లేదా అమ్మకాల వద్ద ఫేస్-టు-ఫేస్ లావాదేవీలకు సహకారం అందిస్తున్న ఆఫ్లైన్ పేమెంట్ సంస్థలను నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ పేమెంట్ సంస్థలపై...
ఫ్లిప్కార్ట్కు లక్ష జరిమానా
న్యూఢిల్లీ: ప్రముక ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫారమ్లో నాసిరకం డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్లను విక్రయించడానికి అనుమతించినందుకు రూ. 1,00,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది. నాసిరకం...
అమెజాన్, రివియన్ భాగస్వామ్యంలో 10వేల విద్యుత్ వాహనాలు
బెంగళూరు: ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ ‘అమెజాన్’ ఈ సంవత్సరం 10,000 ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలను, 2030 నాటికి 100,000 వాహనాలను అభివృద్ధి చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ‘రివియన్’తో కలిసి పని చేస్తోంది. డిజైన్...
భారతదేశంలో స్మార్ట్ హోమ్ ని ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
బెంగుళూరు: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అని కాదు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఏదో ఒకటి కచ్చితంగా స్మార్ట్ పరికరం అయి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే...
23 ఏళ్ల తర్వాత అమెజాన్కి గుడ్బై చెప్పిన డేవ్ క్లార్క్
సీయెటెల్(వాషింగ్టన్): ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్లో కీలక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్ వైడ్ కన్జూమర్ బిజినెస్ సీఈవో డేవ్క్లార్క్ అమెజాన్కి గుడ్బై చెప్పారు. ఆ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ...
ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ యాప్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఆరోగ్య సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ పేరిట యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా దేశ వ్యాప్తం గా లక్షలాది మంది వినియోగదారులకు ఔషధాలు,...
అక్రమ దందాలకు నెలవు డార్క్వెబ్..!
నిఘాకు చిక్కకుండా..దర్జాగా మత్తుపదార్థాలు,
తదితరాలు క్రయ, విక్రయాల జోరు...!!
మన తెలంగాణ/హైదరాబాద్: టెక్నాలజీ నానాటికి విస్తృతమవుతోన్న వేళ.. ఈ టెక్నాలజీని కొందరు మంచికి వినియోగిస్తే ఇంకొందరు మాత్రం చెడుకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మత్తు పదార్థల అమ్మకాల...