Wednesday, April 17, 2024
Home Search

ఉగ్రవాదులు - search results

If you're not happy with the results, please do another search
9 Passengers killed in Pakistan

బస్సులోంచి కిడ్నాప్ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు

కరాచి: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు, క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని, అందులోని 9 మంది...
PM Modi Speech at Rally in Uttarakhand

మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ

రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
Five terrorists killed in Balochistan encounter

బెలోచిస్థాన్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగరు ఉగ్రవాదులు ఖతం

కరాచి : పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ ఆదివారం వెల్లడించింది శని, ఆదివారాల్లో అందిన సమాచారం మేరకు రాత్రి నిఘా ఆధార...
Retired police officer shot dead by terrorists

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మాజీ పోలీస్ అధికారి కాల్చివేత

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మీర్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట్ ముల్లా గ్రామం లోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో...

ఉగ్రవాదులు పాక్ మాజీ సైనికులే

జమ్మూ : జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు పెట్టనికోట అయింది. పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనికులు ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద బృందాలలో కీలక నిర్వహకుల పాత్రలలో ఉన్నారు. ఈ విషయాన్ని...

కశ్మీరులో యుపి వలస కార్మికుడిని హతమార్చిన ఉగ్రవాదులు

జమ్మూ: దక్షిణ కశ్మీరులోని పుల్వామాలో సోమవారం రాష్ర్టేతరుడైన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకేష్‌గా గుర్తించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు...

ఎల్‌ఓసి వద్ద ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: కుప్వారా జిల్లాలోని వాస్వాధీన రేఖ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు లష్కరే ఆయిబా గ్రవాదులను భారత భద్రతా దళాలు గురువారం హతమార్చాయి. అదేవిధంగా జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి...

పాక్ గ్వాదర్‌లో ఎన్‌కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

గ్వాదర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతులు అయ్యారు. రేవుపట్టణం గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజనీర్లను తీసుకువెళ్లుతున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరిపారు.ఈ దశలో...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

పూంచ్ (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిద్దరూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు....
Four terrorists were killed in the encounter

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సోమవారం రాత్రి భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ మంగళవారంనాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. సూరంకోట్ బెల్ట్‌లోని...

ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ము : జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించే ఉగ్రవాదులు ఇద్దరిని ఆర్మీ హతమార్చింది. పూంచ్ సెక్టార్‌లో సోమవారం తెల్లవారు జామున నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పద కదలికలను...

ఐఎం ఉగ్రవాదులు నలుగురికి పదేళ్ల జైలు

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012 లో దేశంలో ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై ఇండియన్ ముజాహిదీన్ ( ఐఎం ) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురికి ఢిల్లీ కోర్టు...

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : కశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు...
5 Terrorists killed in Encounter in Kashmir

ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్ముకశ్మీర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా...

కశ్మీరులో ఎన్‌కౌంటర్: ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: ఉత్తర కశ్మీరు సరిహద్దు జిల్లా కుప్వారాలో శుక్రవారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుప్వారాలోని జుమాగండ్ ప్రారంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎదురుకాల్పలలో...
2 migrant wounded after terror attack in Anantnag

కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్‌లో కుప్వారా జిల్లా డొబనార్ మషల్ ప్రాంతంలో...
Two terrorist dead in Baramulla

బారాముల్లాలో ఎన్‌కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం

బారాముల్లా: జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా వాంగిమ్ పయీన్ క్రీరి ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
Encounter in Jammu Kashmir's Kupwara district

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ముకశ్మీర్‌ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో...
Terrorist in Tirumala

తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్ చేశారు. తిరుపతి ఎస్‌పి పరమేశ్వర్ రెడ్డి మెయిల్ విషయమై స్పందించారు. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిందన్నారు. మెయిల్‌తో...

ఎన్‌ఐఏ కస్టడీకి ఉగ్రవాదులు

మాదన్నపేట్: చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. గత సంవత్సరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ జాహెద్...

Latest News