Home Search
ఎన్డిటివి - search results
If you're not happy with the results, please do another search
ఎన్డిటివి వాటాదారులకు అదానీ గ్రూప్ ఆఫర్
న్యూఢిల్లీ : ఎన్డిటివి(న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) వాటాదారులకు అదానీ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ కింద అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. షేర్లకు అదనంగా రూ.48.65 ఆఫర్ చేస్తోంది. ఓపెన్ ఆఫర్ కింద కొనుగోలు...
ఎన్డిటివికి సీనియర్ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్, మెగాసెసే అవార్డు గ్రహీత రవీశ్ కుమార్ ఎన్డిటివికి రాజీనామా చేశారు. ఆ ఛానల్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తమ బోర్డు డైరక్టర్ పదవులకు రాజీనామా చేశాక...
15 సీట్లకే బిజెపి పరిమితం.. తెలంగాణలో 14 స్థానాలు మావే
ఇండియా కూటమికి 115-120 సీట్లు
తెలంగాణలో 14 స్థానాలు మావే
ఎన్డి టివి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి ధీమా
న్యూఢిల్లీ: దక్షిణాది ఓటర్ల మద్దతు కూడగట్టడం బిజెపికి అసాధ్యమని, రానున్న లోక్సభ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలోని మొత్తం...
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
మోడీకి గెలుపు శాశ్వతం కాదు
నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా...
పాలకులు చదువురాని అవివేకులైతే..!
పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం...
ఫైనల్లో ఓటమి.. ప్రియురాలితో బ్రేకప్ లాంటిది
దర్బన్: భారత్ వేదిక జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో టైటిల్ ఫైట్కు చేరిన భారత్ ఆస్ట్రేలియాపై ఓటమితో కప్ చేజార్చుకుంది. అయితే ఓ...
ప్రజా పాత్రికేయాన్ని కాపాడుకుందాం
పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు అని గాంధీ అన్నారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత...
విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసేది పురుషాధిక్యతే
హైదరాబాద్ : పాండిచ్చేరి లోని ఏఐఎన్ఆర్సీబీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కుల వివక్ష, లింగ వివక్ష, కుట్ర రాజకీయాలు , ధనబలాన్ని తట్టుకోలేకనే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేశానని పాండిచ్చేరి మాజీ...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...
యాంకర్ల బహిష్కరణ మీడియాకు మచ్చ
ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, మీడియాఅనే నాలుగు మూలస్తంభాలు అని పెద్దలు చెబుతారు. అయితే ఈ వ్యాసంలో ‘మీడియా పాత్ర’ పై మాత్రమే కేంద్రీకరించి పరిశీలన చేద్దాము. మీడియా...
డబ్బు ఎవరిది? అదానీదేనా? ఇంకెవరిదైనా?: రాహుల్ గాంధీ
ముంబయి: అదానీ గ్రూప్పై ఒసిసి ఆర్ రిపోర్టు వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రిపోర్టులు దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉన్నాయని మండిపడ్డారు....
పత్రికాస్వేచ్ఛలో అధ్వానం!
నిప్పు లేకుండా పొగ వస్తుందా, రాదు. దాఖలాలేమీ లేకుండా మన మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బురద చల్లుతారా, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల విషయంలో, మానవీయ విధానాల పరంగా ఇండియాను తక్కువగా చూపించే కుటిల...
‘మహా’లో అజిత్ పాచికలు!
2024 వరకు ఎందుకు? ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నాను అని ఒక మరాఠీ వార్త పత్రిక విలేకరి ప్రశ్నకు సమాధానంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ శుక్రవారం నాడు ఇచ్చిన...
అక్రమ ఆయుధాల నిలయం యుపి
శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్ అహమ్మద్, అతని సోదరుడు అషఫ్ అహమ్మద్ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి...
రూ.20 వేల కోట్ల లెక్క ఇదిగో
న్యూఢిల్లీ : గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది....
అదానీ చేతికి మరో మీడియా సంస్థ
న్యూఢిల్లీ : ఎన్డిటివి తర్వాత అదానీ గ్రూప్ మరో మీడియా సంస్థలో వాటాలను చేజిక్కించుకుంది. డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 49 శాతం వాటాను అదానీ కంపెనీకి...
అదానీ నికర సంపద మళ్లీ పడిపోయింది!
ముంబై: గౌతమ్ అదానీ గ్రూప్ స్టాక్స్ నేడు మళ్లీ పతనమయ్యాయి. దాదాపు 1.7 బిలియన్ డాలర్ల ఆయన సంపద ఆవిరి అయింది. ఆయన సంపద గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన...
మరింత దిగజారిన అదానీ నికర సంపద
ముంబై: హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన నాటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. నేడు వారారంభం(సోమవారం)లోనే అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మళ్లీ పతనమయ్యాయి. ప్రస్తుతం గౌతమ్...