Home Search
ఎస్సి కార్పొరేషన్ - search results
If you're not happy with the results, please do another search
ఎస్సి కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నరోత్తమ్
అభినందించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా ఏర్పుల నరోత్తం సోమవారం పదవి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా...
ఎస్సి కార్పొరేషన్ నూతన ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ
ఉద్యమకారులను సిఎం కెసిఆర్ సముచితంగా గౌరవిస్తారు
మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి...
ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ గా బండా శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్.సి కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను సిఎం కెసిఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్...
ఎస్సి ఉప కులాలకు అధికారం అందని ద్రాక్షేనా?
రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యమే. అట్టడుగు వర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులందరికీ...
బిసి సంక్షేమశాఖలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 37కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఇందుకు సంబంధించి ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు నామినేటేడ్ పదవులకు దరఖాస్తు...
మీర్పేట్ కార్పొరేషన్లో రూ.75 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు : సబిత
బాలాపూర్: మీర్పేట్ కార్పొరేషన్లో రూ.25 కోట్లతో ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల అదనంగా మంజూరు చేసిన రూ.50కోట్ల ప్రత్యేక నిధులతో కలిపి మొత్తంగా కార్పొరేషన్ పరిధిలో ప్రస్ధుతం...
కర్నాటకలో ఎస్సి/ఎస్టి కోటా పెంపు
కర్నాటకలో ఎస్సి/ ఎస్టి కోటా పెంపు
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ..
రాజ్యాంగబద్ధతకు చర్యలు
రాష్ట్రంలో ఇక రిజర్వేషన్లు 56 శాతం
బెంగళూరు: కర్నాటకలో ఎస్సి/ఎస్టి రిజర్వేషన్ల పెంపుదల నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి శనివారం...
కార్పొరేషన్లుకు చైర్మన్ల నియామకం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియామకం చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఫుడ్స్’ చైర్మన్ గా మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ...
ఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్, ఎస్సి కార్పొరేషన్ సహకారంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సి విద్యార్థులకు, విదేశాలకు...
కెసిఆర్తోనే ఎస్సి వర్గీకరణ సాధ్యం: పిడమర్తి రవి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికి ప్రధాని అయితేనే మాదిగల చిరకాలం స్వప్నం వర్గీకరణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన తెలంగాణ,...
చెన్నై మేయర్ డిఎంకె అభ్యర్థిగా ఎస్సి మహిళ ఆర్. ప్రియ
చెన్నై : గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ పదవికి అభ్యర్థిగా ఎస్సి వర్గానికి చెందిన 28 ఏళ్ల ఆర్. ప్రియను డిఎంకె ప్రతిపాదించింది. తిరువి క నగర్ జోన్ 74 వ వార్డు...
ఎస్సి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు
షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాంభూక్య
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వైస్ చైర్మన్,...
నామినేటెడ్ పై కసరత్తు
కీలక నేతలకు కేబినెట్ హోదా
కేబినెట్లో చోటుకు పరిమితులు
కార్పొరేషన్ పదవుల పంపకానికి సిఎం ప్రథమ ప్రాధాన్యం
సీనియర్లకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి...
ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ గురుకుల విద్యార్థిని
కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న అగసర నందిని
అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ...
బిసి బంధు లబ్దిదారుల ఎంపిక ఈనెల 23లోపు పూర్తి చేయాలి : కలెక్టర్
సిటీ బ్యూరో: బిసి బంధు లబ్దిదారుల ఎంపికను ఈ నెల 23వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను అదేశించారు. శుక్రవారం పశు సంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన...
మహిళా ఉపాధికి ఊతం
ఆదివారం నాడు సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఓ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 140మందికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాలకు గ్రామానికి 35మంది చొప్పున వీటిని అందజేశారు.
ఈ...
పార దర్శకంగా దళితబంధు అమలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పధకం పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎస్సి అభివృది శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. శుక్రవారం కరీంనగర్ లోని తన...
అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
ములుగు : అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి త్యాగాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయని తెలంగాణ రాష్ట్రం త్యాగాలను ఎల్లవేళలా స్మరించుకుంటుందని ములుగు జడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు....
ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ వైద్యసేవలు
జమ్మికుంట : రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలు అం దిస్తుందని రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. బుధవాం పట్టణంలోని ఓ ప్రైవేట్...
అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
భద్రాద్రి కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం...