Thursday, April 25, 2024
Home Search

ఏనుగుల సంరక్షణ - search results

If you're not happy with the results, please do another search
Reliance Build Huge Hospital for Elephants in Jamnagar

ఏనుగుల కోసం భారీ ఆస్పత్రి..

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ జంతుప్రదర్శన శాల(జూ) గుజరాత్ లోని జామ్ నగర్ లో రూపుదిద్దుకుంది. ఎన్నో రంగాలకు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఈ జూలాజికల్ పార్క్ ను నిర్మించింది. దీనికి...
Six elephants die in 14 days in Odisha sanctuary

14 రోజుల్లో 6 ఏనుగుల మృతి

  అప్రమత్తమైన ఒడిషా ప్రభుత్వం భువనేశ్వర్: ఒడిషాలోని కార్లాప్యాట్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 14 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి కొలను సమీపంలో మరో ఆడ ఏనుగు మరణించడంతో...
PM Modi take Elephant Safari in Kaziranga National Park

ఏనుగుపై ప్రధాని మోడీ విహారం

కజిరంగ(అసోం): ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అసోంలోని జాతీయ కజిరంగ జాతీయ అభయారణ్యం , పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటించారు. కజిరంగలో జీపులో సఫారీ నిర్వహించారు. ఏనుగు ఎక్కి కొంతసేపు విహరించారు. యునెస్కో...
Anant Radhika Wedding

కుబేరుడి ఇంట్లో పెళ్లి… ఖర్చుకు తగ్గేదేలే!

ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలా! ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంగరంగవైభవంగా చేస్తున్న ఈ వివాహానికి డబ్బును మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తున్నారు! ముఖేశ్ అంబానీ, నీతా...
Tragedy in Tirupati Zoo... Lion kills man

సెల్ఫీ మోజులో సింహానికి బలి

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపే సింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్...
Konda Surekha took over as minister

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ

వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాపెంపుపై తొలిసంతకం మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం...
Konda Surekha took over as minister

మంత్రిగా కొండా సురేఖ తొలి సంతకం.. ఎక్స్ గ్రేషియా పెంపు

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. అటవీ శాఖ కార్యకలాపాలపై మంత్రి కొండా సురేఖ తొలి సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ పథకాలు, పనులపై సంరక్షణ...

రాదార్లకు బలవుతున్న గజరాజులు

గువహతి : పాపం గజరాజలు.. అడవిలో దర్జాగా తిరిగే ఏనుగులు దారితప్పి రోడ్లపైకి వచ్చి మృత్యుశకటాల వంటి వచ్చిపోయే వాహనాలకు బలి అవుతున్నాయి.ఈ మూగజీవాలు ఆహరం కోసం బయటకు వచ్చినప్పుడు పంట పొలాల...
The number of tigers in India increased

గాండ్రింపులు గణనీయం

మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
PM Modi released the statistics of tigers

దేశంలో పులుల సంఖ్య పెరిగింది: ప్రధాని మోడీ

2006లో 1,411గా ఉన్న పులులు 2022 నాటికి 3,167కు వృద్ధి ప్రాజెక్టు టైగర్ 50వ వార్షికోత్సవంలో పులుల గణాంకాలను విడుదల చేసిన ప్రధాని మోడీ మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ...
forest lungs of environment

అడవులు భూమి ఊపిరితిత్తులు!

మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం. అటవీ సంపదలో దట్టమైన హరిత సంపదలు, అందులో అంతర్భాగమైన జీవజాతులు లేదా వన్యప్రాణులు వస్తాయి. అడవుల్లో ఉండే జంతు,...
Two Lions adopted by upasana

ఆ సింహాల జంట ఆలనా పాలన ఏడాదిపాటు మాదే

జంతు దత్తత స్వీకరించి రూ. 2 లక్షల అందజేసిన హీరో రామ్‌చరణ్ సతీమణి : ఉపాసన జూపార్కు నిర్వహణ, ఆరోగ్యకరమైన ప్రాణులు ఆకట్టుకున్నాయి : ఉపాసన వన్యప్రాణ సంరక్షణ బలోపేతానికి అండగా నిలవండి : క్యూరేటర్...
Elephant calf killed in goods train collision

గూడ్స్ రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి

రిషికేష్ : రాజాజీ పులుల సంరక్షణ కేంద్రంలో మోటిచూర్ రేంజిలో శనివారం నాడు గూడ్సు రైలు ఢీకొని నాలుగేళ్ల వయసున్న ఏనుగు పిల్ల మృతి చెందింది. ఈ సంఘటన మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో...

Latest News