Friday, March 29, 2024
Home Search

కస్టమర్లు - search results

If you're not happy with the results, please do another search
Credit card with features that customers want

కస్టమర్లు కోరుకునే ఫీచర్లతో క్రెడిట్ కార్డు

ప్రారంభించిన ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మన తెలంగాణ/ హైదరాబాద్: ఆర్థిక సేవల సంస్థ ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరిశ్రమలోనే తొలిసారిగా క్రెడిట్ కార్డ్ ఎల్‌ఐటి(లైవ్ ఇట్ టుడే)ని ప్రారంభించింది. ఎయు స్మాల్...
SBI SMS FRAUD

ఎస్ బిఐ కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి!

  ముంబయి: ఎస్ బిఐ  ఎస్ఎంఎస్  మాదిరిగా అకౌంట్ బ్లాక్ అయిందని మెసేజ్ వస్తే ఆఎస్ఎంఎస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. నిజంగా ఎస్ బిఐ పంపినట్టుగానే ఒక ఫేక్ ఎస్ఎంఎస్...
Jio has 45 lakh new customers

జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు

  ఎయిర్‌టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్‌టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...

బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. ప్రధాన సూత్రధారి షెరీఫ్ అరెస్టు

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి ముజమ్మిల్ షెరీఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) గురువారం అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాలలో విస్తృత దాడులు సోదాల తరువాత ఈ కీలక...
Explosion at Bangalore Rameshwaram Cafe

బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు

బెంగళూరు: నగరంలోని వైట్‌ఫీల్డ్‌కు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోగల ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించి 9 మంది గాయపడ్డారు. తొలుత ఈ ప్రమాదానికి ఎల్‌పిగ్లీకేజి కారణమని భావించినప్పటికీ ఆ అవకాశం...
Blast in rameshwaram cafe in bangalore

రామేశ్వరం కేఫ్ లో పేలుడు (వీడియో వైరల్)

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని రాజాజీనగర్‌లో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరగగానే కస్టమర్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు...

రిలయన్స్ జియో నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్

టెలికాం పరిశ్రమలో పెరుగుతున్న పోటీ మధ్య, కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా కొత్త ప్లాన్లతో వస్తున్నాయి. రిలయన్స్ జియో నుంచి రకరకాల ప్లాన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మీరు కూడా...

జూవెల్లరీ షాపు రాబరీ నిందితుల అరెస్టు

సిటిబ్యూరోః జూవెల్లరీ షాపు రాబరీ కేసును పోలీసులు 16 గంటల్లో చేధించారు. బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 330.84గ్రాముల బంగారు ఆభరణాలు, 124.19 గ్రాముల...

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ అరెస్టు

సిటీబ్యూరో ః డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 557గ్రాముల కొకైన్, ఎక్టసీ పిల్స్ 902, హెరాయిన్ 21 గ్రాములు, వీడ్ గంజా 45...

ఇక అన్ని ఆస్పత్రుల్లో ‘క్యాష్‌లెస్’ ట్రీట్‌మెంట్

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి బీమా కంపెనీలు కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి.ఆరోగ్య బీమా తీసుకున్న వారు ఇకనుంచి అన్ని ఆస్పత్రుల్లో ‘క్యాష్‌లెస్’సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. గురువారంనుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ‘ ది...

అబిడ్స్‌లో వ్యభిచారం ముఠా అరెస్టు

హైదరాబాద్: నగరంలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అబిడ్స్ పోలీసులు పట్టుకున్నారు. 16మంది యువతులు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు, 22 మొబైల్ ఫోన్లను పోలీసులు అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు....
Two planes collided at Chicago airport

చికాగో విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ఎఫ్‌ఎఎపై దర్యాప్తు

చికాగో : చికాగో లోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం రెండు బోయింగ్ విమానాలు ఢీకొన్నాయి. అయితే ఎవరూ ఈ సంఘటనలో గాయపడలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) సోమవారం...

ఏథర్ ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త స్కూటర్

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ తన ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ’450 అపెక్స్’ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.89 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా...

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్

హైదరాబాద్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్‌డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్)ను నిర్వహించేందుకు సిద్ధమైంది.ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే...

ఆర్‌బిఐ తెచ్చిన డిజిటల్ రూపాయి

షాపుల్లో ఏది కొన్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు సాధారణమైపోయాయి. చదువు అంతగా వచ్చినా, రాకున్నా మొబైల్ ఫోన్‌లో మాట్లాడినంత తేలిగ్గా ఆన్‌లైన్ పేమెంట్ చేయడం...

రాచకొండలో కొత్త సంవత్సర ఆంక్షలు

సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు పాటించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని...

జిమ్నీపై మారుతి భారీ ఆఫర్లు

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీ కారు మార్కెట్లోకి తెచ్చింది. కానీ కస్టమర్లను ఆకర్షించడంలో వెనుకబడ్డ జిమ్నీ విక్రయాలు పడిపోతున్నాయి. గత జూన్‌లో...
Toyota Kirloskar Customer Relief Activities in Cyclone Affected Areas

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టొయోటా కిర్లోస్కర్ కస్టమర్ సహాయక చర్యలు

తమ కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో (నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి , కాకినాడ & గుంటూరు) ప్రభావితమైన వినియోగదారుల...
Leaders are accused on social media

కదం తొక్కిన సోషల్ మీడియా

గతంలో ఎన్నికలు అంటే ప్రచార సభలు, పాదయాత్రలు, సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించేవారు. మారుతున్న కాలానుగుణంగా ఇది వరకు...
What is a dark pattern

చీకటి నమూనా అంటే ఏమిటి?

ముంబై : కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై డార్క్ పాటర్న్(చీకటి నమూనాల)ను ఉపయోగించడాన్ని నిషేధించింది. మోసపూరిత ప్రకటనలు, ఆఫర్‌లను చీకటి నమూనాలు అంటారు. దీనిలో కస్టమర్లు కొనుగోళ్లకు పాల్పడుతున్నారు....

Latest News