Friday, April 19, 2024
Home Search

కేరళ రాష్ట్రం - search results

If you're not happy with the results, please do another search

నేడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులలో కూ డిన తేలికపాటి నుంచి...

రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం

తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర...
We are strengthening the revenue system in the state

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్ సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి...

కేరళలో ప్రధాని మోడీ సందడి

త్రిసూర్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గురువాయూర్‌కు వెళ్లారు. అక్కడ మలయాళ నటుడు, రాజకీయనేత సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అంతకు ముందు ప్రధాని మోడీ కొచ్చిలో...

కేరళలో 300 కొవిడ్ కొత్త కేసులు: ముగ్గురి మృతి

తిరువనంతపురం: కేరళలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 300 కొవిడ్-19 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా మూడు మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ...
341 covid infections reported in india

దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
Corona chaos again in the state... government alert

రాష్ట్రంలో కరోనా కలకలం

రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...
Kishan Reddy

కేరళ సిఎంకు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయాలి మన తెలంగాణ/హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి...
Kerala Governor Attacked

నాపై దాడికి కేరళ సిఎం విజయన్ కుట్ర : గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు

ఎస్‌ఎఫ్‌ఐ నల్లజెండాల ప్రదర్శన, దాడిపై ఆగ్రహం ముఖ్యమంత్రి విజయన్ తీరుపై విపక్షాల ధ్వజం ఎస్‌ఎఫ్‌ఐ నిరసనను సమర్థించిన మంత్రులు గవర్నర్ చర్యలపై నిరసన కొనసాగిస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ వెల్లడి తిరువనంతపురం : కేరల ముఖ్యమంత్రి పినరయి...
Congress senior leaders in election campaign

ప్రచారంలోకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ నాయకులు …

స్టార్ క్యాంపెయిన్‌లతో కాంగ్రెస్ జోరుగా ప్రచారం మొత్తం 200 పైచిలుకు వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి...

అక్టోబర్ 31 నాటికి అన్ని కేరళ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు

తిరువనంతపురం : అక్టోబర్ 31 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతిబస్సు ముందు, వెనుక భాగంలో కెమెరాలను అమర్చుతున్నట్టు...
State as nature tourism

ప్రకృతి పర్యాటకంగా రాష్ట్రం

వంద కోట్లతో పార్కులను అభివృద్ధి చేశాం : టిఎస్‌ఎఫ్‌ఎసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌ రెడ్డి మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అటవీ అభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వంద కోట్లతో పార్కుల అభివృద్ధిని...

కేరళ తో పాటు పలు రాష్ట్రాలను వణికిస్తున్న నిఫా వైరస్

న్యూఢిల్లీ: కేరళతో పాటుగా పొరుగు రాష్ట్రాలను సైతం వణికిస్తున్న నిఫా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం మనదేశం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌ను కొనుగోలు చేయనుంది....

కేరళకు వైరాలజీ ప్రత్యేక ల్యాబ్ నిఫా వైరస్ ఆటకట్టుకు చర్యలు

న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్ ముప్పుపై కేంద్రం అత్యవసరంగా స్పందించింది. ఐసిఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ వైరాలజీ పుణే నుంచి సంచార బిఎస్‌ఎల్ 3 ల్యాబ్‌ను కేరళలోని కోజికోడ్‌కు గురువారం...

కేరళలో నిఫా కలకలం..

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో...

కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..

తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిపా వైరస్ ప్రబలుతోంది. కోజిక్కోడ్‌లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు మరణించారు. కాగా, నిపా వైరస కేసులు...

కేరళ పేరు ‘కేరళం’గా మార్చాలని అసెంబ్లీ తీర్మానం

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలని నిర్ణయించింది. కేరళ పేరును కేరళం అని మారుస్తూ సిఎం పినరయి విజయన్ బుధవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానానికి...
Medical and Health

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...
Former Kerala CM Oommen Chandy passed away

కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన...

కేరళలో భారీ వర్షం..పాఠశాలల మూసివేత

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...

Latest News