Home Search
గొప్ప జర్నలిస్టు - search results
If you're not happy with the results, please do another search
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది
సిద్దిపేట : ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్లో...
జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం
హైదరాబాద్ :కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం... ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట ఇలా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్...
సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
తొర్రూరు : సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం గృహాలకు...
ఇండస్ట్రీలో ఉన్న గొప్పవాళ్ల గురించి నేటి తరానికి తెలియాలి
24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి...
మహిళా జర్నలిస్టులకు ఆర్ధికసాయం కింద 5 లక్షల రూపాయలిస్తాం
మిగిలిన అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం
మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం బాగా పనిచేస్తోంది
మహిళా జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: ...
జర్నలిస్టుపై నోరుపారేసుకున్న బైడెన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జర్నలిస్టుపై నోరుపారేసుకున్నారు. జనవరి 24న శ్వేతసౌధంలో ఇది జరిగింది. ఈస్ట్ రూమ్లో కాంపిటీషన్ కౌన్సిల్ సమావేశంలో ధరల తగ్గింపు చర్చ జరుగుతోంది. మీడియా ప్రతినిధులు...
బిజెపి మాజీ ఎంపి, ప్రముఖ జర్నలిస్టు చందన్ మిత్ర కన్నుమూత
న్యూఢిల్లీ: బిజెపి మాజీ ఎంపి, ప్రముఖ జర్నలిస్టు చందన్ మిత్ర కన్నుమూశారు. 65 సంవత్సరాల చందన్ మిత్ర గతంలో పయనీర్ ఆంగ్ల దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తన తండ్రి కొంత కాలంగా అనారోగ్యంతో...
బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ అదృశ్యం
తిరువనంతపురం: బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ కనుమరుగైపోయిందని, తమ పాలనను కీర్తించని మీడియా సంస్థలపై సంఘ్ పరివార్ నిరంతరం వేధింపులకు పాల్పడుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఆయన...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
ధరణిపై త్వరలో శ్వేతపత్రం
రెండు రోజుల్లో ఐదెకరాల వరకు రైతుబంధు జమ
ధరణి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతాం
ధరణితోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం
సిఎం పదవిపై ఆశ లేదు
విలేకరులతో రెవెన్యూ...
తెలంగాణలో సిద్ధాంత శూన్యం
తెలంగాణకు తనదైన సిద్ధాంతం ఒకటి అవసరం. అది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగిసిపోలేదు. అట్లానే అది కేవలం అభివృద్ధి విషయాలకు, సంక్షేమానికి సరిమితమైనది కాదు. అంతకు మించిన సమగ్రమైన దృక్పథం...
లోక్సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన...
ప్రొఫెసర్ జిఎన్. సాయిబాబా నిర్దోషి
ముంబై : దశాబ్దానికి పైగా జైలు జీవితాన్ని గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, హక్కుల ఉద్యమకారుడు జిఎన్ సాయిబాబాకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ చట్ట వ్యతిరేక...
సైన్సుకు దేశంలో గడ్డుకాలం!
భారత ప్రభుత్వం వారి డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి 1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఐఎన్ఎస్ఎ) 2. నేషనల్ అకాడెమీ...
జీవవైవిధ్యానికి రా‘ఢర్’
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి...
ఒక్కడినే రమ్మన్నారు.. అయోధ్య ప్రతిష్ట ఘట్టానికి వెళ్లను
పూరీ మఠాధిపతి నిశ్చలానంద స్వామి వెల్లడి
మోడీకి పొగడ్తలు ..సంప్రదాయంపై చురకలు
పరిధికి మించి సలహాలు ఇవ్వలేమని స్పందన
భోపాల్ : ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ మఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి...
కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు
తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు, కేసిఆర్ను కాదని, కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను వివరంగా పేర్కొని హామీ...
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఆత్మీయ వీడ్కోలు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. దశాబ్ద కాలం పాటు తనతో పని చేసిన సిబ్బందిని కలిసి...
సైన్సు కమ్యూనికేషన్: ఆవశ్యకత
‘The pursuit of science is a never-ending journey into the unknown, fueled by curiosity and guided by reason’ Neil Armstrong
‘Science is important for many...
మహోన్నత వ్యక్తిపై ఉదాత్త రచన
భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగువాడన్న ఖ్యాతితో పాటు, ఐదేళ్ళ పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినవాడన్న కీర్తిని కూడా గడించాడు. ఆర్థిక రంగంలో కొత్త...