Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
జాబ్ క్యాలెండర్ ఏదీ జగన్: వైఎస్ షర్మిల
అమరావతి: కర్నూలులో న్యాయ రాజధాని అంటే ఇదేనా? అని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ చేస్తామన్నాని, కనీసం మంచినీళ్లు లేవని ఎద్దేవా చేశారు. కర్నూలులో ఎపిసిసి ప్రెసిడెంట్...
19వ రోజుకు చేరిన సిఎం జగన్ బస్సుయాత్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 19వ రోజు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని పార్టీ నేతలు తెలిపారు....
జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: షర్మిల
అమరావతి: వైసిపి ఎంఎల్ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...
జగన్ పై రాయి దాడి కేసులో పురోగతి
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో పురోగతి లభించింది. ఐదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సిసిఎస్ పోలీసుల అదుపులోకి ఉన్నట్లు సమాచారం. అజిత్సింగ్ నగర్ వడ్డెర...
సీఎం జగన్పై దాడి దారుణం: సజ్జల
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ ప్రదాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఎం జగన్పై దాడి పిరికిపందల చర్య మండిపడ్డారు. జగన్ పై దాడి దారుణమని.. పక్కా...
జగన్ పై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా: వర్ల రామయ్య
అమరావతి: సిఎం జగన్ మోహన్రెడ్డిపై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా అని తెలుగు దేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే వైసిపి నేతలు ధర్నా...
జగన్ పై చంద్రబాబే దాడి చేయించారు: మంత్రి రోజా
తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా నిరసన తెలిపారు. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాడులు చేయించారని, చంద్రబాబు నాయుడును తక్షణమే...
జగన్పై దాడిని ఖండించిన భట్టి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిఎం...
ఏపి సిఎం జగన్పై రాళ్లతో దాడి
తలకు తీవ్రమైన గాయం
ఎడమకన్నుపైనుంచి రక్తం
ఎమ్మెల్యేకు రాళ్లగాయాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం విజయవాడలోని సింగ్నగర్లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం...
సిఎం జగన్పై రాయితో దాడి.. Y ఆకారంలో గాయం
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర'లో కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి వై ఆకారంలో గాయమైంది. రాయి ఫోర్స్గా...
జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
హత్యారాజకీయాలకు స్వస్తి పలికాలంటే జగన్ ను ఓడించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. హంతకులను కాపాడేందుకు జగన్ తన సిఎం పదవిని వాడుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా అమంగపల్లిలో ఆమె శుక్రవారం బస్సు యాత్రను...
సిఎం జగన్ ప్రచారం జోరు!
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకుంది. రాబోయే సాధారణ ఎన్నికలు ‘నీతిమంతమైన పాలన, మోసపూరిత శక్తులకు మధ్య జరిగే పోరు’గా ఆయన అభివర్ణించారు. ఇది నారా...
సిఎం జగన్కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఎపి బిజెపి చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసిపి నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే...
ఆ విషయం జగన్ కు చెప్పడంతోనే వివేకా హత్య: బీటెక్ రవి
అమరావతి: మాజీ ఎంపి వివేకానందరెడ్డి హత్యపై మంగళవారం ఎపిసిసి ప్రెసిడెంట్ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని టిడిపి నేత బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. వివేకా హత్యపై సాక్షి పత్రిక పలు రకాల...
జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్
కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐకీ సుప్రీం ప్రశ్న
విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ...
ఏపిని జగన్ కోలుకోలేని దెబ్బ తీశారు:చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మాజీ సిఎం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం కదిరి పట్టణలోని ఎస్ఆర్ఎస్టి కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి...
రేపు కర్నూలు జిల్లాలో సిఎం జగన్ బస్సు యాత్ర
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని గురువారం రాత్రికి కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస...
ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి తన 21 రోజుల బస్సు టూర్ ను ఆరంభించారు....
జగన్ను సాగనంపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...
బిజెపి అంటే బాబు, జగన్, పవన్!
ఏపిలో వీరే మోడీ బలం, బలగం
ప్రపంచ నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉంది
రాహుల్ను ప్రధాని చేయటమే వైఎస్ ఆశయం
షర్మిలకు అండగా ఉంటా.. ఏపికి సిఎంను చేస్తా
విశాఖ సభలో...