Home Search
టిఆర్ఎస్ తరఫున - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభలో టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్గా మార్పు
హైదరాబాద్ : రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో బిఆర్ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు...
టిఆర్ఎస్లో రాజ్యసభ ఎన్నికల వేడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. ఈ నేప్యథ్యంలో అధికార టిఆర్ఎస్లో అప్పుడే రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. భవిష్యత్తులో...
స్థానిక ఎంఎల్సి స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
రంగారెడ్డి జిల్లా నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి,
ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎల్.రమణ, ఉమ్మడి వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తాత మధు నామినేషన్ల దాఖలు
నేటితో...
‘ముగిసిన టిడిఎల్పి చరిత్ర’.. టిఆర్ఎస్ఎల్పిలో విలీనం
టిఆర్ఎస్ఎల్పిలో టిడిపి శాసనసభా పక్షం విలీనం
టిడిపి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన
ఏకైక టిడిపి ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు
సండ్రతో కలిసి స్పీకర్ పోచారంకు లేఖ అందజేసిన మెచ్చా
తెలంగాణ శాసనసభలో ప్రాతినిధ్యం కోల్పోయిన టిడిపి
రాష్ట్ర అసెంబ్లీలోని...
టిఆర్ఎస్ఎల్పిలో టిడిపి శాసనసభా పక్షం విలీనం
టిడిపి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన
ఏకైక టిడిపి ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు
సండ్రతో కలిసి స్పీకర్ పోచారంకు లేఖ అందజేసిన మెచ్చా
తెలంగాణ శాసనసభలో ప్రాతినిధ్యం కోల్పోయిన టిడిపి
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక...
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
క్షేత్రస్థాయి పరిస్థితులు...బలాబలాలపై సమీకరణలు
2018లో 7,771 ఓట్ల మెజారిటీతో నోముల విజయబావుటా
సిట్టింగ్ సీటును దక్కించుకునేలా వ్యూహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థి...
ముగ్గురు నేతలకు ఎదురుదెబ్బ
కొత్తగూడెం ఎంఎల్ఎల వనమా
వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు
ఎంఎల్ఎగా జలగం వెంకట్రావు పేరు
ప్రకటన వనమాకు రూ. 5లక్షల ఫైన్
మంత్రి శ్రీనివాస్గౌడ్ పిటిషన్ను
తిరస్కరించిన హైకోర్టు...
మునుగోడులో ఎవరెవరు తలపడతారు?
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో పట్టుసాధించేందుకు, గెలిచేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బిజెపి), కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. కులం ఇక్కడ నిర్ణయాత్మక పాత్రను పోషించగలదని భావిస్తున్నారు. మునుగోడులో ఎక్కువ వరకు...
నేటి నుంచి పార్లమెంట్
అస్త్ర శస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం
అఖిలపక్ష భేటీకి ప్రధాని గైర్హాజరు ఇది
అన్పార్లమెంటరీ కాదా?: ప్రశ్నించిన విపక్షాలు
32 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణకు గిరిజన వర్శిటీ
బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు...
నాగర్కర్నూలు జడ్పి ఛైర్పర్సర్కు కోర్టులో చుక్కెదురు
మనతెలంగాణ/హైదరాబాద్: నాగర్కర్నూలు జడ్పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతికి గురువారం కోర్టులో చుక్కెదురైంది. తెలకపల్లి జడ్పిటిసిగా పద్మావతి ఎన్నిక చెల్లదని నాగర్కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది. పద్మావతికి ముగ్గురు...
ప్రచారానికి తెర
30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్, 2న ఫలితం
ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
30 ఉ॥ 7గం॥ నుంచి సాయంత్రం 7వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, 47కేంద్రాల్లో వెయ్యి కంటే...
పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది....
నిజమైన నేత నోముల
ప్రజా సేవలోనే జీవితమంతా గడిపారు
నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతుల కోసం ఎన్నో పోరాటలు చేశారు
అతడి ప్రసంగాలు విశేషంగా ఆకర్షించేవి, వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు
పోరాట పురిటిగడ్డ నల్లగొండ, చైతన్యాన్ని పునికిపుచ్చుకున్నాడు
నోములతో పాటు కీర్తిశేషులైన 9మంది...
రాజ్యసభకు కెకె, సురేష్రెడ్డి ఏకగ్రీవం
ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన
హైదరాబాద్ : టిఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత అధికారిక ప్రకటన...
కాంగ్రెస్లో చేరిన ముథోల్ మాజీ ఎంఎల్ఎ విఠల్రెడ్డి
నిర్మల్ జిల్లా, ముథోల్ నియోజకవర్గ మాజీ ఎంఎల్ఎ విఠల్ రెడ్డి గురువారం కాంగ్రెస్లో చేరారు. ముథోల్ నుంచి ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన టిఆర్ఎస్...
బాబు మోహన్ సంచలన నిర్ణయం
కెఎ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపికి రాజీనామా చేసిన బాబు మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన కెఎ పాల్ సారథ్యంలోని ప్రజా శాంతి పార్టీలోకి...
2023లో రసవత్తరంగా రాజకీయం
స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన కారు పార్టీ
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ను హైదరాబాద్ ఆదుకున్నా కలిసిరాని కాలం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కేడర్ నిరాశ పడకుండా ప్రణాళికలు
అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
మహా నీరాజనం..
మనతెలంగాణ/హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనను...